Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వాలి.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 29,2022

పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వాలి..

- ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్‌ అబ్బాస్‌ డిమాండ్‌
- హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద ధర్నా
నవతెలంగాణ- సుల్తాన్‌బజార్‌
         పేద ప్రజల కోసం ప్రభుత్వం కట్టించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని ప్రజాసంఘాల పోరాట వేదిక, ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్‌ అబ్బాస్‌ డిమాండ్‌ చేశారు. ప్రజా సంఘాల పోరాట వేదిక హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అబ్బాస్‌ మాట్లాడుతూ.. సైదాబాద్‌, బండ్లగూడ, చార్మినార్‌, బహుదూర్‌ పురా, గోల్కొండ, నాంపల్లి, ఆసిఫ్‌నగర్‌ తదితర మండలాల్లో ఇండ్లు లేని పేదలు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రజలందరికీ సోషీయో ఎకనామికల్‌ సర్వే (ఎస్‌.ఈ.ఎస్‌) నిర్వహించి కలెక్టర్‌ హౌసింగ్‌ సొసైటీకి పంపారని, అక్కడ ఏండ్లుగా పెండింగ్‌లో ఫైల్స్‌ ఉన్నాయని తెలిపారు. ఈ మధ్యకాలంలో అధికారులు మళ్లీ విచారణ చేశారు కానీ ఇండ్ల పంపిణీ మాత్రం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వాంబే స్కీంలో కానీ, జెఎన్‌యుఆర్‌ఎం, డబుల్‌ బెడ్‌ రూమ్‌ స్కీముల్లోగానీ ఇండ్లు ఇస్తారని ఎదురుచూస్తున్నారని, కానీ ఏ ఒక్కరికీ ఇల్లు ఇవ్వలేదని చెప్పారు. ఇంటి కిరాయి చెల్లించలేక పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే లబ్దిదారులందరికీ ఇండ్లు అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఇలానే ఆలస్యం చేస్తే రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.శ్రావణ్‌ కుమార్‌, మీనా, ఐద్వా నాయకులు పి.శశికళ, ఆవాజ్‌ సెక్రటరీ అబ్దుల్‌ సత్తార్‌, సీఐటీయూ నాయకులు పి.నాగేశ్వర్‌, డీవైఎఫ్‌ఐ నాయకులు ఏ.కృష్ణ, వి.రాంకుమార్‌, విఠల్‌, జంగయ్య, ప్రజలు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మూగబోయిన సుమధురవాణి
దేశమంటే అదానీ ప్రధానే కాదు
పేదలందరికీ ఇండ్లస్థలాలివ్వాలి
అక్బర్‌ వర్సెస్‌ కేటీఆర్‌
పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలి
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి
ఆమెకేది రక్షణ!
పోడు భూముల ప్రస్తావనేది?
మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంపు
భాషాపండితులకు న్యాయం చేస్తాం
ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వండి
కోవిడ్‌ తర్వాత పెరిగిన తుంటి సమస్యలు
వ్య.కా.స. జాతీయ మహాసభలు జయప్రదం చేయండి
సమాజంలో సంస్కృతీసంప్రదాయాల పాత్ర కీలకం
పేదల కడుపు కొట్టి పెద్దలకు
తెలంగాణ భారతదేశంలో భాగం కాదా? మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు కేటాయించరా?
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపలేను....
విలేకరిపై దాడిని ఖండించిన తమ్మినేని
బడ్జెట్‌లో ఓయూకు రూ.1000 కోట్లు కేటాయించాలి
ఎన్‌డీసీఏ జాతీయ అవార్డులు అందుకున్న శ్రీచైతన్య
విద్యకు 24 శాతం, వైద్యానికి 12 శాతం నిధులు కేటాయించాలి
పీడీఎస్‌యూ నేతల అరెస్ట్‌
మనోధైర్యం ముఖ్యం
వ్యాగన్ల తయారీ కేంద్రానికి ఎంత భూమి కావాలి? ఎన్ని నిధులిస్తారు?
పేదరికమే గిటురాయిగా కేసీఆర్‌ పథకాలు
ఎల్‌ఐసీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు విరమించుకోండి
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఎత్తేయాలి
6న హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్ర
ఎమ్మెల్సీ నివాసంలో ఐదో రోజూ కొనసాగిన ఐటీ సోదాలు
జాతీయ ఎస్సీ కమిషన్‌ ఉత్తర్వులు నిలుపుదల

తాజా వార్తలు

09:56 PM

రేపు తెలంగాణ బడ్జెట్‌

09:35 PM

నా ప్రతి అడుగులో ఎన్టీఆర్ వెన్నంటే ఉంటాడు: కల్యాణ్ రామ్

09:01 PM

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి

08:58 PM

కోల్‌కతాలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ...

08:47 PM

నటుడు రవి కిషన్‌ ఇంట్లో విషాదం...

08:36 PM

బీఆర్ఎస్ నుంచి 20 మంది నాయకులపై బహిష్కరణ వేటు

08:11 PM

ఏపీ ఎస్సై రాత పరీక్ష హాల్‌టిక్కెట్లు విడుదల..

07:52 PM

కొత్త సచివాలయ ప్రారంభోత్సవంపై హైకోర్టుకు కేఏ పాల్

07:33 PM

ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన పాక్ క్రికెట‌ర్

07:18 PM

మ‌హారాష్ట్ర‌కు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధం : సీఎం కేసీఆర్

06:34 PM

ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

06:31 PM

పమ్రుఖ కమెడియన్ గజేంద్రన్ కన్నుమూత..

06:31 PM

మ్యాచ్ జరుగుతుండగా సమీపంలో ఉగ్రదాడి...

06:20 PM

విశ్వనాథ్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: చంద్రబాబు

06:01 PM

ముగిసిన గాయని వాణీ జయరాం అంత్యక్రియలు

05:59 PM

కూకట్‌పల్లిలో ఐదుగురు సభ్యులు గల డ్రగ్స్‌ ముఠా అరెస్టు

05:56 PM

నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి

05:32 PM

సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభం

05:25 PM

నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

05:08 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..

05:06 PM

కేంద్రం మరో సంచలనం..232 యాప్స్‌ నిషేధం

05:25 PM

దేశంలో మార్పులు అవసరం: సీఎం కేసీఆర్

04:17 PM

మా దృష్టంతా ఆ మ్యాచ్ పైనే : హ‌ర్మ‌న్‌ప్రీత్

04:07 PM

టీమిండియాతో తొలి టెస్టుకు ముందు ఆసీస్ కు ఎదురుదెబ్బ

03:47 PM

కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...

03:40 PM

వివేకా హత్య కేసులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి: దస్తగిరి

03:30 PM

బీఆర్ఎస్‌లో చేరిన నాందేడ్ నాయ‌కులు

03:22 PM

బెంగాల్‌లో బాంబు దాడి, టీఎంసీ కార్యకర్త మృతి

03:09 PM

క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు

03:01 PM

నాటు బాంబు పేలి రెండు చేతులు పోగొట్టుకున్న గ్యాంగ్ స్టర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.