Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
శివార్లలో రేవ్‌పార్టీ భగ్నం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 05,2022

శివార్లలో రేవ్‌పార్టీ భగ్నం

- పుట్టినరోజు వేడుకల్లో గంజాయి,
- 34 మంది అదుపులోకి
- విద్యార్థులు కావడంతో కౌన్సిలింగ్‌ ఇచ్చిన పోలీసులు
- పరారీలో ఉన్న ముగ్గురిపై కేసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
           పోలీసులకు చిక్కకుండా కొందరు రేవ్‌పార్టీలను శివారు ప్రాంతాల్లోకి మార్చేశారు. గుట్టుచప్పుడుకాకుండా మాదక ద్రవ్యాలతో రేవ్‌ పార్టీలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి ఇంజినీరింగ్‌ విద్యార్థులు జరుపుకుంటున్న పుట్టినరోజు వేడుకల్లో గంజాయి సేవిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. 37 మందిలో 34 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు గంజాయి సేవించి ఉన్నారన్న అనుమానంతో వారిని పోలీసులు ప్రశ్నించడంతో అసలు గుట్టు వెలుగు చూసింది. వారి నుంచి 50 గ్రాముల గంజాయి, 10 కార్లు, ఓ ద్విచక్రవాహనం, 30సెల్‌ఫోన్లు, డీజేసౌండ్‌ సిస్టమ్‌తోపాటు మద్యం బాటిళ్లు తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్‌కు చెందిన కె.సాయి చరణ్‌ రెడ్డి, విశ్వచ రణ్‌రెడ్డి, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన జి. హిమాచరణ్‌ రెడ్డి మరికొందరు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హయత్‌నగర్‌ శివార్లలోని ఫామ్‌హౌజ్‌ను లీజుకు తీసుకుని పార్టీలు నిర్వహిస్తున్న వారి స్నేహితులైన సనీత్‌ చారీ, రోహిత్‌, సన్నీకిరణ్‌ను వారు సంప్రదించారు.
దాంతో కొత్తపేట్‌లోని మోహన్‌నగర్‌లో 50గ్రాముల గంజాయి కొనుగోలు చేసిన రోహిత్‌.. పార్టీకి రూ.1200 తీసుకుని గంజాయి సప్లరు చేశాడు. అర్థరాత్రి సమయంలో పెద్దపెద్ద సౌండ్స్‌తో హౌరెత్తించే డ్యాన్స్‌ల మధ్య వారు వేడుక జరుపుకున్నారు. సిగరేట్లలో గంజాయిని నింపి పలువురు సేవించారు. ఈ క్రమంలో కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన వారు ఫామ్‌ హౌజ్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో గోడదూకిన శ్రీనాథ్‌ చారీ, రోహిత్‌, సన్నీకిరణ్‌ ప్రస్తుతం పరారీలో ఉండగా మిగిలిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో గంజాయి, మద్యం సేవించినట్టు పోలీసులు గుర్తించారు. అయితే పట్టుకున్న వారంతా విద్యార్థులు కావడంతో ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో తహసీల్దార్‌ సంధ్య, హయత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎహెచ్‌. వెంకటేశ్వర్లుతోపాటు మరికొంత మంది వారికి కౌన్సెలింగ్‌ చేశారు. వెంటనే స్పందించి రేవ్‌పార్టీని భగం చేయడంతో హయత్‌నగర్‌ పోలీసులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌, ఏసీపీ కే.పురెషోత్తం రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ హెచ్‌.వెంకటేశ్వర్లు, డీ.శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పిల్లలను గమనించాలి : సీపీ
           తమ పిల్లలు ఎక్కడి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ తెలిపారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని తల్లిదండ్రులకు సూచించారు. సరదాల పేరుతో విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారన్నారు. నూతన సంవత్సరం వేడుకల్లో సైతం మాదక ద్రవ్యాలు ఉపయోగించే అవకాశముందని, పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష

తాజా వార్తలు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

03:25 PM

ముడి చమురు ధర తగ్గినా పెట్రో ధరల పెంపు ఎవరి కోసం మోడీజీ : కేటీఆర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.