Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీసవేతనాలివ్వాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 28,2023

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీసవేతనాలివ్వాలి

- ప్రభుత్వ విద్యాసంస్థల నిర్వహణకు నిధులు కేటాయించాలి
- సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
                రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస వేతనాలు చెల్లించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ శాఖల్లో వివిధ రకాల పోస్టుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులకు తక్కువ జీతాలను చెల్లిస్తున్నారని తెలిపారు. వారికి 2020 పేస్కేళ్లలోని కనీస మూలవేతనం చెల్లించేందుకు వీలుగా 2023-24 బడ్జెట్‌లో ప్రతిపాదించాలని కోరారు. కేజీబీవీల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు, కొన్నింటిలో ఇంటర్‌ తరగతులనూ నిర్వహిస్తున్నారని వివరించారు. సర్కారు బడుల్లోని స్కూల్‌ అసిస్టెంట్‌ వేతనం రూ.42,300 నుంచి రూ.1.15 లక్షల వరకు ఉందని తెలిపారు. కానీ కేజీబీవీ టీచర్లకు రూ.26 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పోస్టు కనీస మూలవేతనం రూ.42,300 చెల్లించాల్సి ఉందని వివరించారు. రెగ్యులర్‌ ఉపాధ్యాయులకు ఇంటి అద్దె భత్యం, కరువు భత్యం అదనంగా ఉంటాయని తెలిపారు. ఆరు నుంచి పదో తరగతికి బోధన చేసే టీచర్‌ను రెగ్యులర్‌గా నియమిస్తే ప్రభుత్వం రూ.53,742 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కానీ కేజీబీవీలో పనిచేస్తున్న వారికి రూ.26 వేలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తున్నదని వివరించారు. వారికి కనీస మూలవేతనం రూ.42,300 చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) పెంచిన సందర్భంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకిచ్చే వేతనాన్ని పెంచేలా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయాలని కోరారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నిర్వహణ మెరుగుదలకు 2022-23 బడ్జెట్‌ కంటే 50 శాతం అదనంగా వచ్చే బడ్జెట్‌లో ప్రతిపాదించాలని సూచించారు. ప్రభుత్వ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో పారిశుధ్యం, ఇతర సర్వీసు పనులను, గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు చేయలేకపోతున్నాయని వివరించారు.
వచ్చే బడ్జెట్‌లో వాటి నిర్వహణలో భాగంగా సర్వీసు పర్సన్ల నియామకం కోసం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మోడల్‌ స్కూళ్లను నిర్మించి పదేండ్లయ్యిందనీ, వాటి భవనాల రంగు వెలసిపోయాయని తెలిపారు. ఆయా భవనాలకు రంగులు వేసేందుకు, మరమ్మతుల కోసం అదనపు బడ్జెట్‌ కేటాయించాలని పేర్కొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అత్యాశే కొంపముంచింది
చరిత్రలేని పార్టీ బీజేపీ
శ్రీలంక ప్రధాని గతే మోడీకి..
విధానాలు మార్చుకుంటారా... మూల్యం చెల్లించుకుంటారా...!
విద్యుత్‌ కార్మికులకు పీఆర్సీని అమలు చేయాలి
ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
మినీ మేడారం జాతర హుండీల లెక్కింపు
టీఎస్‌పీఎస్సీ బోర్డుని ప్రక్షాళన చేయాలి
మోడీ బండారం బయటపడుతుందనే ...
మెట్రో విస్తరణపై కేంద్రం వివక్ష
40 శాతం టికెట్లు యువతకే
రైళ్లపై రాళ్లేస్తే జైలుకే...
రాచకొండ గుట్టల్లో సీపీఐ(ఎం) రణనినాదం
మాతా, శిశు మరణాల తగ్గింపులో లక్ష్యం మూడో స్థానం మొదటి స్థానమే
20 జిల్లాల్లో కరోనా
ఇంకెన్నాళ్లు మోడీ జీ..?
'మెట్రో'పై కేంద్రానిది వివక్షే
పండుగలు వస్తున్నాయి తగిన జాగ్రత్తలు తీసుకోండి
గ్రూప్‌-1 కోచింగ్‌ తరగతులు
రాష్ట్రంలో పేదలకు బలవర్ధక బియ్యం అందించేందుకు సర్వం సిద్దం
కొత్త మెడికల్‌ కాలేజీల పనులు వేగంగా కొనసాగించాలి
దళిత బంధును పకడ్బందిగా అమలు చేయాలి
నూతన కళారూపాలతో ప్రజల్ని చైతన్యపర్చాలి
4 నుంచి ఇంజినీరింగ్‌ కాలేజీ గుర్తింపునకు దరఖాస్తుల ఆహ్వానం
పోలీసు డ్రైవర్‌, మెకానిక్‌ పోస్టులకు ఏప్రిల్‌ 2న తుది రాత పరీక్ష
'భద్రాద్రి' తలంబ్రాలకు అనూహ్య స్పందన
20 ఏండ్లు విధులకు రాకున్నా...
హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పరీక్ష వాయిదా
ఇబ్రహీంపట్నం గడ్డపై ఎర్రజెండా ఎగరాలి
మోడీదంతా ప్రచారమే..

తాజా వార్తలు

09:50 AM

రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

09:33 AM

రైళ్లపై రాళ్లు విసిరితే ఐదేండ్ల జైలు శిక్ష...

09:28 AM

ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ బాదుడు

08:43 AM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలు నేడు ఖరారు

08:20 AM

అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం..

08:06 AM

నడక మార్గం భక్తులకు దర్శన టోకెన్ల జారీ...

07:57 AM

పోలీసుల నుంచి మళ్లీ తప్పించుకున్న అమృతపాల్ సింగ్

07:44 AM

అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి...

07:38 AM

హార్టికల్చర్ పరీక్షను కూడా వాయిదా వేసిన టీఎస్ పీఎస్సీ

07:04 AM

మహారాష్ట్రలో కొత్తగా 450 కరోనా కేసులు...

06:44 AM

ర్యాలీలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకే శివకుమార్‌

09:56 PM

ఎన్నికల ప్రచారం కరెన్సీ నోట్లు విసిరిన డీకే..

09:39 PM

సిరిసిల్లలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు..

09:27 PM

ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్..

09:16 PM

ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ..

08:48 PM

టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో పరీక్ష వాయిదా

08:24 PM

శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం కోటి రూపాయలు..

08:48 PM

హైదరాబాద్‌ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో ఉంది : మంత్రి కేటీఆర్‌

07:50 PM

రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..

08:49 PM

76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డీసీసీఐ దాడులు..

07:11 PM

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ కు జీవితఖైదు శిక్ష..

06:53 PM

కేసీఆర్ సమీక్షా సమావేశం... కీలక ఆదేశాలు

06:30 PM

ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు..

06:12 PM

ముగిసిన సోమ భరత్ ఈడీ విచారణ..

05:55 PM

ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి

05:16 PM

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం..

05:00 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సూచీలు..

04:38 PM

గన్ మిస్ ఫైర్‌లో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయలు..

04:25 PM

అదుపు తప్పి లోయలో పడిన.. 60 మందికి గాయాలు

08:48 PM

దారుణం.. వేట కొడ‌వ‌లితో పెద‌నాన్న‌ను న‌రికి చంపిన యువ‌కుడు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.