Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఏఎమ్‌ టూ పీఎమ్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 28,2023

ఏఎమ్‌ టూ పీఎమ్‌

- టీఎస్‌ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీస్‌ ప్రారంభం
- వినియోగదారులకు మరింత చేరువవుతాం-ఎమ్‌డీ సజ్జనార్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌లో భాగంగా 'ఏఎమ్‌ టూ పీఎమ్‌' ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీస్‌ను ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ శుక్రవారం ప్రారంభించారు. ఎంపిక చేయబడిన 99 కేంద్రాలకు ఒక కేజీ పార్సిల్‌ (రూ.5వేల వరకు విలువైనవి)ను కేవలం రూ.99 కే ఉదయం బుక్‌ చేస్తే, సాయంత్రానికి డెలివరీ చేసే సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల లోపు (ఏఎమ్‌) పార్సిల్‌ను బుక్‌ చేస్తే, అదే రోజు రాత్రి 9 గంటలకల్లా డెలివరీ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత (పీఎమ్‌) పార్సిల్‌ బుక్‌ చేస్తే మరుసటి రోజు ఉదయం 9 గంటలకల్లా డెలివరీ చేస్తారు. దీనికే 'ఏమ్‌ టూ పీఎమ్‌' అని పేరుపెట్టారు. ఈ సర్వీసులకు నగదు, యూపీఐ పేమెంట్స్‌ చెల్లుబాటు అవుతాయి. మరిన్ని వివరాల కోసం ఫోన్‌ నెంబర్‌ 9154680020లో సంప్రదించవచ్చు. అలాగే టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం అధికారిక వెబ్‌సైట్‌ www.tsrtcparcel.in లో సంప్రదించవచ్చని ఎమ్‌డీ సజ్జనార్‌ తెలిపారు. ఈ సందర్భంగా బస్‌భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన లాజిస్టిక్‌ సర్వీసుల గురించి వివరించారు. ప్రస్తుతం ఈ-కామర్స్‌ యుగం నడుస్తున్నదనీ, దానికి తగినట్టే ఆర్టీసీ సేవల్ని విస్తరిస్తున్నామన్నారు. టైర్‌-3 సిటీలకు ఆర్టీసీ లాజిస్టిక్‌ సేవల్ని మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 'ఏఎమ్‌ టూ పీఎమ్‌' సర్వీసులు చిన్న వ్యాపారులకు ఉపయుక్తంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఎంపిక చేసిన రూట్లలోనే ఈ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉంటాయని వివరించారు. టిక్కెట్‌ ఆదాయానికి అదనంగా పెట్రోల్‌ బంకుల నిర్వహణ, లాజిస్టిక్స్‌, జీవా వాటర్‌ బాటిళ్ల మార్కెట్‌లోకి ప్రవేశించామని చెప్పారు. 2020 జూన్‌లో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ సేవల్ని ప్రారంభించామనీ, రోజుకు 14వేల పార్సిళ్లను గమ్యస్థానాలకు చేరుస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 37.31 లక్షల పార్సిళ్లు బట్వాడా చేశామన్నారు. సమీప రాష్ట్రాల్లోని 88 ప్రాంతాల్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. 364 మంది ఏజెంట్ల ద్వారా 192 ప్రత్యేక వాహనాలతో కార్గో సర్వీసులు నిర్వహిస్తున్నామన్నారు. రవాణారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయనీ, దానికి అనుగుణంగా అవసరాలను బట్టి బస్సు డిజైన్లలో మార్పులూ అవసరమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖలు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ సేవల్ని వినియోగించుకుంటున్నాయనీ, ప్రయివేటు నుంచి కూడా ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్‌ వస్తున్నదని వివరించారు. టీఎస్‌ఆర్టీసీ సేవలపై ప్రజలు, ప్రయాణీకులు, వినియోగదారులు సంస్థకు తప్పనిసరిగా ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వాలనీ, దీనివల్ల సేవల్ని మరింత విస్త్రుత పరచడంతో పాటు, మెరుగైన నిర్వహణ సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగాధిపతి సంతోష్‌కుమార్‌, హన్సా గ్రూప్‌ ఆఫ్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులు త్రినాధ్‌బాబు, శ్రవణ్‌కుమార్‌, చీఫ్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌) పుష్పకుమారి, చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అత్యాశే కొంపముంచింది
చరిత్రలేని పార్టీ బీజేపీ
శ్రీలంక ప్రధాని గతే మోడీకి..
విధానాలు మార్చుకుంటారా... మూల్యం చెల్లించుకుంటారా...!
విద్యుత్‌ కార్మికులకు పీఆర్సీని అమలు చేయాలి
ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
మినీ మేడారం జాతర హుండీల లెక్కింపు
టీఎస్‌పీఎస్సీ బోర్డుని ప్రక్షాళన చేయాలి
మోడీ బండారం బయటపడుతుందనే ...
మెట్రో విస్తరణపై కేంద్రం వివక్ష
40 శాతం టికెట్లు యువతకే
రైళ్లపై రాళ్లేస్తే జైలుకే...
రాచకొండ గుట్టల్లో సీపీఐ(ఎం) రణనినాదం
మాతా, శిశు మరణాల తగ్గింపులో లక్ష్యం మూడో స్థానం మొదటి స్థానమే
20 జిల్లాల్లో కరోనా
ఇంకెన్నాళ్లు మోడీ జీ..?
'మెట్రో'పై కేంద్రానిది వివక్షే
పండుగలు వస్తున్నాయి తగిన జాగ్రత్తలు తీసుకోండి
గ్రూప్‌-1 కోచింగ్‌ తరగతులు
రాష్ట్రంలో పేదలకు బలవర్ధక బియ్యం అందించేందుకు సర్వం సిద్దం
కొత్త మెడికల్‌ కాలేజీల పనులు వేగంగా కొనసాగించాలి
దళిత బంధును పకడ్బందిగా అమలు చేయాలి
నూతన కళారూపాలతో ప్రజల్ని చైతన్యపర్చాలి
4 నుంచి ఇంజినీరింగ్‌ కాలేజీ గుర్తింపునకు దరఖాస్తుల ఆహ్వానం
పోలీసు డ్రైవర్‌, మెకానిక్‌ పోస్టులకు ఏప్రిల్‌ 2న తుది రాత పరీక్ష
'భద్రాద్రి' తలంబ్రాలకు అనూహ్య స్పందన
20 ఏండ్లు విధులకు రాకున్నా...
హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పరీక్ష వాయిదా
ఇబ్రహీంపట్నం గడ్డపై ఎర్రజెండా ఎగరాలి
మోడీదంతా ప్రచారమే..

తాజా వార్తలు

10:07 AM

జహీరాబాద్‌లో దారుణం..త‌ల‌, మొండెం వేరుచేసి..!

10:02 AM

లాభాల్లో ప్రారంభ‌మైన స్టా‌క్ మార్కె‌ట్లు‌

09:50 AM

రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

09:33 AM

రైళ్లపై రాళ్లు విసిరితే ఐదేండ్ల జైలు శిక్ష...

09:28 AM

ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ బాదుడు

08:43 AM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలు నేడు ఖరారు

08:20 AM

అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం..

08:06 AM

నడక మార్గం భక్తులకు దర్శన టోకెన్ల జారీ...

07:57 AM

పోలీసుల నుంచి మళ్లీ తప్పించుకున్న అమృతపాల్ సింగ్

07:44 AM

అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి...

07:38 AM

హార్టికల్చర్ పరీక్షను కూడా వాయిదా వేసిన టీఎస్ పీఎస్సీ

07:04 AM

మహారాష్ట్రలో కొత్తగా 450 కరోనా కేసులు...

06:44 AM

ర్యాలీలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకే శివకుమార్‌

09:56 PM

ఎన్నికల ప్రచారం కరెన్సీ నోట్లు విసిరిన డీకే..

09:39 PM

సిరిసిల్లలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు..

09:27 PM

ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్..

09:16 PM

ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ..

08:48 PM

టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో పరీక్ష వాయిదా

08:24 PM

శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం కోటి రూపాయలు..

08:48 PM

హైదరాబాద్‌ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో ఉంది : మంత్రి కేటీఆర్‌

07:50 PM

రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..

08:49 PM

76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డీసీసీఐ దాడులు..

07:11 PM

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ కు జీవితఖైదు శిక్ష..

06:53 PM

కేసీఆర్ సమీక్షా సమావేశం... కీలక ఆదేశాలు

06:30 PM

ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు..

06:12 PM

ముగిసిన సోమ భరత్ ఈడీ విచారణ..

05:55 PM

ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి

05:16 PM

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం..

05:00 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సూచీలు..

04:38 PM

గన్ మిస్ ఫైర్‌లో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.