Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు పీర్జాదీగూడ అమ్మాయి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 28,2023

జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు పీర్జాదీగూడ అమ్మాయి

- అండర్‌ -15 డొమెస్టిక్‌ జట్టుకు గుగులోతు కావ్యశ్రీ ఎంపిక
నవతెలంగాణ-బోడుప్పల్‌
జాతీయ స్థాయి మహిళా క్రికెట్‌ జట్టుకు పీర్జాదీగూడ అమ్మాయి ఎంపికైంది. మేడ్చల్‌ జిల్లా పీర్జాదీగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 3వ డివిజన్‌ సాయి ఐశ్వర్యా కాలనీలో నివాసం ఉండే గగులోతు కావ్య శ్రీకి అవకాశం దక్కింది. మూడో డివిజన్‌ కార్పొరేటర్‌ బైటింటి శారదాఈశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కావ్య శ్రీని శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా కావ్య శ్రీ మాట్లాడుతూ.. 'జాతీయ జట్టులో అవకాశం రావాలనేది క్రీడాకారుల కల. అలాంటి అవకాశం నాకు దక్కడం చాలా సంతోషం. సామాన్య జీవితం గడుపుతూ క్యాటరింగ్‌ పనిచేసే తల్లిదండ్రులు పట్టుదలతో నాకు శిక్షణ ఇప్పించి నా ప్రతి అడుగులో తోడుగా నిలిచారు. 2017లో అశ్విన్‌ అకాడమీలో శిక్షణ పొందడం ప్రారంభించా. ఎంఎస్డీ అకాడమీలో కోచ్‌ మహేష్‌, సహా కోచ్‌లు సతీష్‌, దుర్గాల సహకారంతో ఈ స్థాయికి చేరా. 2022-2023 డొమెస్టిక్‌ అండర్‌15 క్రికెట్‌ టీంలో బీసీసీఐ ప్రకటించిన తుది జట్టులో అవకాశం రావాడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో జాతీయ మహిళా క్రికెట్‌ జట్టులో స్థానం పొందేలా కష్టపడి ఆడుతా' అని తెలిపారు. పీర్జాదీగూడ 3వ డివిజన్‌ కార్పొరేటర్‌ బైటింటి ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ స్థాయి మహిళా క్రికెట్‌ టీంలో తమ డివిజన్‌ అమ్మాయికి స్థానం లభించడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కావ్య శ్రీ తల్లిదండ్రులు శ్రీనివాస్‌, సుజాత, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అత్యాశే కొంపముంచింది
చరిత్రలేని పార్టీ బీజేపీ
శ్రీలంక ప్రధాని గతే మోడీకి..
విధానాలు మార్చుకుంటారా... మూల్యం చెల్లించుకుంటారా...!
విద్యుత్‌ కార్మికులకు పీఆర్సీని అమలు చేయాలి
ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
మినీ మేడారం జాతర హుండీల లెక్కింపు
టీఎస్‌పీఎస్సీ బోర్డుని ప్రక్షాళన చేయాలి
మోడీ బండారం బయటపడుతుందనే ...
మెట్రో విస్తరణపై కేంద్రం వివక్ష
40 శాతం టికెట్లు యువతకే
రైళ్లపై రాళ్లేస్తే జైలుకే...
రాచకొండ గుట్టల్లో సీపీఐ(ఎం) రణనినాదం
మాతా, శిశు మరణాల తగ్గింపులో లక్ష్యం మూడో స్థానం మొదటి స్థానమే
20 జిల్లాల్లో కరోనా
ఇంకెన్నాళ్లు మోడీ జీ..?
'మెట్రో'పై కేంద్రానిది వివక్షే
పండుగలు వస్తున్నాయి తగిన జాగ్రత్తలు తీసుకోండి
గ్రూప్‌-1 కోచింగ్‌ తరగతులు
రాష్ట్రంలో పేదలకు బలవర్ధక బియ్యం అందించేందుకు సర్వం సిద్దం
కొత్త మెడికల్‌ కాలేజీల పనులు వేగంగా కొనసాగించాలి
దళిత బంధును పకడ్బందిగా అమలు చేయాలి
నూతన కళారూపాలతో ప్రజల్ని చైతన్యపర్చాలి
4 నుంచి ఇంజినీరింగ్‌ కాలేజీ గుర్తింపునకు దరఖాస్తుల ఆహ్వానం
పోలీసు డ్రైవర్‌, మెకానిక్‌ పోస్టులకు ఏప్రిల్‌ 2న తుది రాత పరీక్ష
'భద్రాద్రి' తలంబ్రాలకు అనూహ్య స్పందన
20 ఏండ్లు విధులకు రాకున్నా...
హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పరీక్ష వాయిదా
ఇబ్రహీంపట్నం గడ్డపై ఎర్రజెండా ఎగరాలి
మోడీదంతా ప్రచారమే..

తాజా వార్తలు

08:43 AM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలు నేడు ఖరారు

08:20 AM

అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం..

08:06 AM

నడక మార్గం భక్తులకు దర్శన టోకెన్ల జారీ...

07:57 AM

పోలీసుల నుంచి మళ్లీ తప్పించుకున్న అమృతపాల్ సింగ్

07:44 AM

అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి...

07:38 AM

హార్టికల్చర్ పరీక్షను కూడా వాయిదా వేసిన టీఎస్ పీఎస్సీ

07:04 AM

మహారాష్ట్రలో కొత్తగా 450 కరోనా కేసులు...

06:44 AM

ర్యాలీలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకే శివకుమార్‌

09:56 PM

ఎన్నికల ప్రచారం కరెన్సీ నోట్లు విసిరిన డీకే..

09:39 PM

సిరిసిల్లలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు..

09:27 PM

ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్..

09:16 PM

ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ..

08:48 PM

టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో పరీక్ష వాయిదా

08:24 PM

శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం కోటి రూపాయలు..

08:48 PM

హైదరాబాద్‌ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో ఉంది : మంత్రి కేటీఆర్‌

07:50 PM

రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..

08:49 PM

76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డీసీసీఐ దాడులు..

07:11 PM

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ కు జీవితఖైదు శిక్ష..

06:53 PM

కేసీఆర్ సమీక్షా సమావేశం... కీలక ఆదేశాలు

06:30 PM

ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు..

06:12 PM

ముగిసిన సోమ భరత్ ఈడీ విచారణ..

05:55 PM

ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి

05:16 PM

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం..

05:00 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సూచీలు..

04:38 PM

గన్ మిస్ ఫైర్‌లో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయలు..

04:25 PM

అదుపు తప్పి లోయలో పడిన.. 60 మందికి గాయాలు

08:48 PM

దారుణం.. వేట కొడ‌వ‌లితో పెద‌నాన్న‌ను న‌రికి చంపిన యువ‌కుడు

03:44 PM

పులివెందులలో కాల్పులు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

03:28 PM

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా..

08:49 PM

భద్రాద్రి తలంబ్రాలకు అనూహ్య స్పందన.. 50 వేల బుకింగ్‌లు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.