Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పాలమూరుకు జాతీయహోదా మరిచిపోవాల్సిందే ! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 02,2023

పాలమూరుకు జాతీయహోదా మరిచిపోవాల్సిందే !

- రాష్ట్ర ప్రాజెక్టులకు మొండిచేయి 
- నిర్మల పద్దుపై నిపుణుల పెదవి విరుపు

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
అనుకున్నంతా అయింది. మరోసారి అదే జరిగింది. కావాలనే చేసింది. తెలంగాణను ఎండబెట్టేందుకు మోడీ సర్కార్‌ బడ్జెట్‌ను ఆయుధంగా చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకటి తలిస్తే, కేంద్రం మరోకటి చేసింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు ఇంకోసారి మొండిచేయి చూపింది. రిక్తహస్తాలనే మిగిల్చింది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు దాదాపు మూడేండ్లుగా సీఎం కేసీఆర్‌ సర్కారు అడుగుతున్న జాతీయ హోదా సంగతి పట్టించుకోలేదు. కాగా పక్కనున్న కర్నాటకలోని అప్పర్‌ భద్ర డ్యామకు జాతీయ హోదాను కట్టబెట్టింది. ఎన్నికలే లక్ష్యంగా ఈ పనికి పూనుకుంది. అంతేగాక వేగవంతమైన సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) నిధులకూ కోతపెట్టింది. యూపీఏ కాలం నుంచి కొనసాగుతున్న ఈ నిధులను 50 శాతం వరకు గత బడ్జెట్‌ నుంచే తగ్గిస్తూ వస్తున్నది. దీనిపై సర్కారుతోపాటు సాగునీటి రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఏఐబీపీ ద్వారా భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే కార్యక్రమాన్ని దాదాపుగా నీరుగార్చింది. 1996-97లో యూఏపీ సర్కారు ఏఐబీపీ పథకానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులకు ఏఐబీపీ నిధులు వచ్చాయి. ఇందులో నాలుగు భారీ ప్రాజెక్టులు కాగా, ఏడు చిన్న తరహావి. దాదాపు రూ. 4,516.19 కోట్లు వచ్చాయి. 2005-06లో మాత్రం రూ.11,485.46 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఆ తర్వాత రూ.21,683.14 కోట్లుగా సవరించింది. కాగా తాజా బడ్జెట్‌లో ఏఐబీపీ నిధు లను రాష్ట్రానికి తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలోని ఆయా ప్రాజెక్టులు పూర్తికావాలంటే దాదాపు రూ. 1.50 లక్షల కోట్లు కావాల్సిందే. ఈ నిధుల కోసం కేసీఆర్‌ ప్రభుత్వం పదే పదే విన్నవించినా, లేఖలు రాసినా అలక్ష్యం చేస్తున్నది.
భగీరథకూ గుండుసున్న
ఇదిలావుండగా దేశంలో ఆదర్శ తాగునీటి పథకంగా పదే పదే ప్రశంసి స్తున్న మిషన్‌ భగీరథ పథకానికీ కేంద్రం నిధులు ఇవ్వలేదు. 2018లోనే నిటి అయోగ్‌ చేసిన సిఫారసులనూ తాజా బడ్జెట్‌లోనూ నిర్లక్ష్యం చేసింది. కేంద్రం లోని బీజేపీ సర్కారు రాజకీయ ప్రయోజ నాలు చూడటం మినహా రాష్ట్రాల సంక్షే మానికి పట్టించుకోకపోవడం తెలిసిందే.
జాతీయ రహదారులనూ మరిచింది
రాష్ట్రానికి గత ఏనిమిదేండ్ల కాలంలో జాతీయ రహదారులకు కేంద్రం రూ.1.25 లక్షల కోట్లను కేటాయించింది. కానీ, ఖర్చు చేసింది మాత్రం రూ. 18 వేల కోట్లు మాత్రమే. అంటే ఇంకా రూ. లక్ష కోట్లకుపైగా నిధులు ఇవ్వాల్సి ఉంది. దీంతో పనులు ఆలస్యంగా సాగుతున్నాయి. ఈ బడ్జెట్‌లోనైనా నిధులు వస్తాయని భావించిన కేసీఆర్‌ సర్కారు ఆశలపై నీళ్లు చల్లింది.
మాటలే..చేతల్లేవ్‌: మంత్రి వేముల
రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తప్పుబట్టారు. మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు గడపదాటం లేదు. ప్రయివేటు రంగాన్ని ప్రొత్సహిస్తారా ? నిధులు కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఏండ్ల తరబడి వివక్ష చూపుతున్నారు.
ఎన్నికల బడ్జెట్‌ : చేవెళ్ల ఎంపీ రంజీత్‌రెడ్డి
సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో మోడీ ప్రభుత్వం వివక్ష చూపింది. ఎన్నికలు ఉన్నాయనే పేరుతో కర్నాటకలోని అప్పర్‌ భద్ర డ్యాంకు జాతీయ హోదా ప్రకటించింది. తెలంగాణ ప్రాజెక్టులకు ఏమాత్రం నిధులు ఇవ్వలేదు. రైతులకూ అన్యాయం చేసింది. పార్లమెంటులో పోరాడుతాం. మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగడతాం.
తెలుగు రాష్ట్రాలకు అన్యాయం: సాగునీటిరంగ నిపుణులు సారంపల్లి మల్లారెడ్డి.
సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరి గింది, రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అడుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. అలాగే ఏఐ బీపీ నిధులనూ తగ్గిస్తూ వస్తున్నది. నిర్మిలా సీతారామన్‌ బడ్జెట్‌ కార్పో రేట్లకే తప్ప, ప్రజలకు కాదన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మతోన్మాద బీజేపీకి గోరికడదాం
కూపీ లాగుతున్న సిట్‌
పీక్‌లో 20శాతం...ప్రజలపై భారం
మోడీ-షాల కుట్రలు సాగవు
సహజవనరులను అదానీకి కట్టబెడుతున్న బీజేపీ
నేడు 'వెన్నెల' ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం
మహిళా వికలాంగుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలి
బీజేపీ నామరూపాల్లేకుండా పోవడం ఖాయం
ఫారెస్ట్‌ ట్రేక్‌ పార్కులో పక్షుల వీక్షణ కార్యక్రమం
కాంట్రాక్టు ఉద్యోగులను త్వరలోనే క్రమబద్ధీకరిస్తాం
కాంగ్రెస్‌లోకి డీఎస్‌
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
శ్రీచైతన్య ప్రైమరీ విద్యార్థుల అద్భుత ప్రదర్శన
మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతివ్వాలి
ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలి
లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి
పేపర్‌ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి : వైఎస్‌ షర్మిల
ఉద్యోగులను బెదిరించడం తగదు
వచ్చే ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించండి
ఇక రైతు తుఫాన్‌ ఎవరూ ఆపలేరు
దొంగలను విమర్శిస్తే జైలుకా..?
నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి
విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఎమర్జెన్సీ కంటే దారుణం
రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి
రాష్ట్రంలో బీజేపీ అంటు కూడా ఉండొద్దు
బీజేపీని ఓడించి తీరుతం
ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
పారిశ్రామిక రంగంలో మరింత సాధికారత

తాజా వార్తలు

07:16 PM

టీటీడీకి రూ.3 కోట్ల జరిమానా..

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

09:59 AM

భారత్, నేపాల్ విమానాలు తప్పిన పెను ప్రమాదం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.