Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గ్రామ పంచాయతీ కార్మికుల హక్కుల పోరాటం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 02,2023

గ్రామ పంచాయతీ కార్మికుల హక్కుల పోరాటం

- 12న పాలకుర్తి నుంచి పాదయాత్ర
- 28న ఇందిరాపార్కు వద్ద ముగింపు
- జిల్లా కేంద్రాల్లో ఉపపాదయాత్రలు...
- కలెక్టర్లకు వినతిపత్రాలు : గ్రామపంచాయతీ ఎంప్లాయిన్‌ అండ్‌ వర్కర్స్‌
- యూనియర్‌ గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్‌ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
గ్రామపంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం పోరాటాల పురిటి గడ్డ, వీరనారి చిట్యాల ఐలమ్మ స్వగ్రామమైన పాలకుర్తి నుంచి ఈనెల 12న పాదయాత్రను చేపట్టనునున్నామని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్‌ తెలిపారు. 15 రోజులపాటు కొనసాగనున్న పాద యాత్ర (300కిలోమీటర్లు) జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లా మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంటుందని చెప్పారు. ముగింపు సందర్భంగా ఇందిరాపార్కు వద్ద సభ నిర్వహిస్తామన్నారు. ఇదే క్రమంలో ఆయా జిల్లా కేంద్రాల్లో ఉపపాదయాత్రలు చేపట్టాలనీ, కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని పిలుపునిచ్చారు. తన నేతృత్వంలోని పాదయాత్ర బృందంలో యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు గ్యార పాండు, చాగంటి వెంకటయ్య, కార్యని ర్వాహక అధ్యక్షులు పి గణపతిరెడ్డి, రాష్ట్ర కార్య దర్శులు తునికి మహేష్‌, పి వినోద్‌ ఉంటారని తెలి పారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అందుకు సంబంధించిన పోస్టర్‌, కరపత్రాన్ని రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు, కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగులేబర్‌ కోడ్లు, కనీస వేతనం రూ. 26వేలు, ఉద్యోగాలు పర్మినెంట్‌, వేతనాలు పెంపుదల, కారోబార్లకు స్పెషల్‌ స్టేటస్‌, మల్టీపర్పస్‌ వర్కర్‌ విధానాన్ని రద్దు చేయాలనే అంశాలపై నిలదీస్తామన్నారు. గ్రామపంచాయతీ సిబ్బందిలో అత్యధికులు దళితులు, గిరిజనులు, బలహీనవర్గా లకు చెందిన వారే ఉన్నారని తెలిపారు. అందుకే రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సొంత నియోజకవర్గం పాలకుర్తి కేంద్రంగా పాదయాత్రను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. పాలకులు మారినా వారి బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అత్యంత నిర్లక్ష్యానికి, నిరాదర ణకు గురవుతున్నారని చెప్పారు. గ్రామ పంచాయతీ కార్మికులు సుదీర్ఘకాలం పోరాటం చేస్తే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రాతిపదిక లేకుండా అశాస్త్రీ యంగా జీవో నెంబర్‌ 51 తెచ్చిం దన్నారు. 500 జనాభాకు ఒక్క కార్మికుడు చొప్పున లెక్కించి వేత నాన్ని రూ 8,500 నిర్ణయించి చేతులు దులుపుకుం దని తెలిపారు. అదనంగా ఉన్న కార్మికు లకు ఎలాం టి వేతనాలు చెల్లించడం లేదనీ, ఒక కార్మికుడికి ఇచ్చే వేతనాన్ని అక్కడ పని చేసే కార్మికులందరూ పంచు కుంటున్నారని వివరించారు. ఫలితంగా రూ 3, 500 నుంచి రూ 4,500 వరకే వేతనాలు పొందు తున్నారని చెప్పారు.
డిమాండ్లు
- కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలి
- మోడీ నిర్ణయించిన వేతనం రోజుకు రూ 178 మాకొద్దు.కనీస వేతనం నెలకు రూ 26వేలుగా నిర్ణయించాలి.
- జీవోనెం 60 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు రూ 16,500 ,కారోబార్‌,బిల్‌ కలెక్టర్లకు రూ 19,500, కంప్యూటర్‌ ఆపరేటర్లకు రూ 22, 750 వేతనాన్ని చెల్లించాలి.
- చట్టం ప్రకారం పంచాయతీ సిబ్బంది అందరిని పర్మినెంట్‌ చేయాలి.
- కారోబార్‌, బిల్‌ కలెక్టర్లకు స్పెషల్‌ స్టేటస్‌ కల్పించాలి. వారిని అసిస్టెంట్‌ కార్యదర్శులుగా నియమించి ప్రభుత్వ గ్రాంట్‌ ద్వారా వేతనాలు చెల్లించాలి.
- ఉద్యోగ భద్రత, పిఎఫ్‌, ఈఎస్‌ఐ, ప్రమాదబీమా సౌకర్యాలు అమలు చేయాలి.
- పంచాయతీ కార్మికులందరికీ డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5.50 లక్షలు ఆర్థిక సాయం చేయాలి.
- దళిత బంధు పథకంలో పంచాయతీ సిబ్బందికి ప్రాధాన్యతనిచ్చి అమలు చేయాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మతోన్మాద బీజేపీకి గోరికడదాం
కూపీ లాగుతున్న సిట్‌
పీక్‌లో 20శాతం...ప్రజలపై భారం
మోడీ-షాల కుట్రలు సాగవు
సహజవనరులను అదానీకి కట్టబెడుతున్న బీజేపీ
నేడు 'వెన్నెల' ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం
మహిళా వికలాంగుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలి
బీజేపీ నామరూపాల్లేకుండా పోవడం ఖాయం
ఫారెస్ట్‌ ట్రేక్‌ పార్కులో పక్షుల వీక్షణ కార్యక్రమం
కాంట్రాక్టు ఉద్యోగులను త్వరలోనే క్రమబద్ధీకరిస్తాం
కాంగ్రెస్‌లోకి డీఎస్‌
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
శ్రీచైతన్య ప్రైమరీ విద్యార్థుల అద్భుత ప్రదర్శన
మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతివ్వాలి
ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలి
లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి
పేపర్‌ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి : వైఎస్‌ షర్మిల
ఉద్యోగులను బెదిరించడం తగదు
వచ్చే ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించండి
ఇక రైతు తుఫాన్‌ ఎవరూ ఆపలేరు
దొంగలను విమర్శిస్తే జైలుకా..?
నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి
విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఎమర్జెన్సీ కంటే దారుణం
రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి
రాష్ట్రంలో బీజేపీ అంటు కూడా ఉండొద్దు
బీజేపీని ఓడించి తీరుతం
ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
పారిశ్రామిక రంగంలో మరింత సాధికారత

తాజా వార్తలు

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

09:59 AM

భారత్, నేపాల్ విమానాలు తప్పిన పెను ప్రమాదం..

09:41 AM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

09:26 AM

హైదరాబాద్ పర్యటనకు ప్రధాని..

09:14 AM

సికింద్రాబాద్‌–తిరుపతి మధ్య మరో వందేభారత్‌ రైలు..

09:02 AM

రెండు క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా..

08:55 AM

సజ్జలను విచారించాలి : నక్కా ఆనందబాబు

08:33 AM

నేడు సుప్రీం కోర్టులో వివేకా కేసు పిటిషన్‌పై విచారణ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.