Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బొగ్గు గనులు కేటాయించే అధికారం కేంద్రానిదే... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 09,2023

బొగ్గు గనులు కేటాయించే అధికారం కేంద్రానిదే...

- రాష్ట్ర ప్రభుత్వానికి లేదు....
- నామా ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి సమాధానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బొగ్గుల గనుల కేటాయింపు అధికారం కేంద్రానికే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. బీఆర్‌ఎస్‌ లోక్‌సభా నాయకులు నామా నాగేశ్వర రావు, దేశ వ్యాప్తంగా బొగ్గు బ్లాకులను ప్రయివేటు కంపెనీలకు కేటాయించడం వాస్తవం కాదా ? ఇప్పటి వరకు సింగరేణి కంపెనీకి చెందిన ఎన్ని బొగ్గు బ్లాకులను వాటికి కేటాయించారు ? సింగరేణి బొగ్గు బ్లాకులను వాటికి కేటాయించే ముందు తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించారా? అని బుధవారం లోక్‌ సభలో ప్రశ్నించారు.
దీనికి మంత్రి లిఖితపూర్వక సమాధానామిచ్చారు. దీనికి జోషి, సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రయివేటు కంపెనీలకు కేటాయించలేదని తెలిపారు. బొగ్గు గనుల చట్టం ( ప్రత్యేక నిబంధనలు )-2015లో నిబంధనల ప్రకారం కేటాయింపుదారుడిని ఎంపిక చేసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. మైన్స్‌, మినరల్‌ చట్టంలోని నిబంధనల ప్రకారం బొగ్గు బ్లాకుల కేటాయింపునకు ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించడం తప్పనిసరి కాదని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఐపీఎల్‌ మ్యాచ్‌లకు భద్రత కట్టుదిట్టం
జూన్‌ 1న ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు
పేపర్‌ లీకేజ్‌ కేసులో లింకులపై ఆరా
పెద్దపులుల సంరక్షణతోనే అడవుల రక్షణ
నాసా ఎన్‌ఎస్‌ఎస్‌ స్పేస్‌ సెటిల్‌మెంట్‌ పోటీలో ప్రపంచ చాంపియన్‌గా శ్రీచైతన్య
టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలి : ఏఐఎస్‌ఎఫ్‌
డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులుగా బందెల నరసయ్య
టీఎస్‌పీఎస్సీ కేసుపై రేవంత్‌ ట్వీట్‌..
ఇండ్లస్థలాలపై దశలవారీ పోరాటం
ఒకే ఒక్కడు...
రైతుల్లారా..ఐక్యమవ్వండి..
రేపటినుంచి టెన్త్‌ పరీక్షలు
గ్రీన్‌టాక్స్‌ బాదేశారు...
టోలు తీస్తున్నారు..
విద్యుత్‌ సంస్థల్లో సమ్మె సైరన్‌
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి
15 ప్రశ్నాపత్రాలు లీక్‌ !
తెలంగాణకు శత్రువు బీజేపీ
టోల్‌ పన్ను పెంపును ఉపసంహరించుకోవాలి
సింగరేణి ఆర్థిక నివేదికకు 'కాగ్‌' ఓకే
పేపర్‌ లీకు డేటా ఎలా వచ్చింది
ఆత్మరక్షణకోసమే 'కరాటే'చట్టాలున్నా దాడులు నిత్యకృత్యం
అమ్మ..నాన్న క్షమించండి
'స్త్రీనిధి' దేశానికే ఆదర్శం
మరుగునపడిన కళల్ని పరిరక్షించాలి
ఏప్రిల్‌14న అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ
ఫొటోగ్రఫీ ప్రతిబింబం ఆర్వీ కోటేశ్వరరావు
బంజారాహిల్స్‌లో ఆదూరి గ్రూప్‌ నూతన శాఖ ఏర్పాటు
బ్లూ క్రాస్‌కు ఎస్‌బిఐ లేడిస్‌ క్లబ్‌ సాయం
వాక్యూమ్‌ ఎక్స్‌ట్రాక్టర్‌తో నార్మల్‌ డెలివరీ

తాజా వార్తలు

06:29 PM

అత్తగారింటి ఎదుట అల్లుడి నిరసన..

05:37 PM

రూ.2 లక్షలు ఇవ్వనందుకు..వ్యక్తిని కొట్టి చంపిన గో రక్షకులు

05:24 PM

IPL : సన్ రైజర్స్ కు భారీ విజయలక్ష్యం నిర్ధేశించిన రాజస్థాన్

05:16 PM

వ్యాన్-ట్రక్కు ఢీ..ఐదుగురు మృతి

05:02 PM

బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల అందుకే ఒక్కటవుతున్నారు : గంగుల

04:46 PM

మైనర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్

04:29 PM

ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య..

04:09 PM

IPl : బట్లర్‌ విధ్వంసం..భారీ స్కోరు దిశగా రాజస్థాన్

03:53 PM

సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..

03:44 PM

లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

03:15 PM

IPL : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

02:28 PM

జగన్ కూడా కేటీఆర్ లాగా స్పందించాలి: లక్ష్మీనారాయణ

01:59 PM

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ

01:47 PM

కేన్ విలియమ్సన్ మిగతా మ్యాచుల్లో ఆడడు: గుజరాత్‌ టైటాన్స్

01:26 PM

ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్ ..

12:59 PM

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

12:55 PM

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

12:51 PM

స్టెరాయిడ్‌ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి

12:18 PM

కలెక్టర్,జెడ్పీ సీఈఓ మధ్య ముదిరిన వివాదం

12:04 PM

తొలి తరం దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీ కన్నుమూత

12:01 PM

ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్

11:51 AM

హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి!

11:38 AM

ఉప్పల్ ఐపీఎల్ మ్యా‌చ్..మెట్రో అదనపు సర్వీసులు

11:34 AM

పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ

11:30 AM

ఎన్ కౌంటర్ చేయొద్దు.. మెడలో బోర్డుతో పోలీస్ స్టేషన్ కు దొంగ

11:17 AM

దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు

11:09 AM

ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్..

10:53 AM

ఐపీఎల్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు

10:51 AM

బెజవాడలో డ్రగ్స్ కలకలం..

10:37 AM

త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.