Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తొలి ఆతిథ్యం.. సరికొత్త అనుభూతి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 09,2023

తొలి ఆతిథ్యం.. సరికొత్త అనుభూతి

- ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఎన్నో ప్రత్యేకతలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరాన ఈ నెల 11, 12 తేదీల్లో జరగనున్న 'హైదరాబాద్‌ ఫార్ములా ఈ-రేస్‌' నగరవాసు లకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌ ప్రత్యేకతలు సంతరించుకుంది. ఫార్ములా-1కు పూర్తి భిన్నంగా.. ఫార్ములా-ఈ రేసింగ్‌కు పర్యావరణ అనుకూ ల ఎలక్ట్రిక్‌ వాహనాలతో రూపకల్పన జరిగింది. భారత్‌లో హైదరా బాద్‌ ఆతిథ్యమిస్తోంది. దాంతో తొలి అంతర్జాతీయ ఈ-రేస్‌ నగరా న్ని ఊపేస్తుంది.
ఈ-రేస్‌ కార్లు గంటకు గరిష్టంగా 174 కిలోమీటర్ల వేగం
మోటార్‌ రేస్‌తో పోల్చితే ఈ(ఎలక్ట్రానిక్‌ కార్ల)-రేస్‌ కొంత ఉత్సాహానిస్తోంది. 2014 నుంచి జరుగుతున్న ఈ తరహా రేసుల్లో ఉపయోగిస్తున్న ఆధునిక టెక్నాలజీ కారణంగా కొత్తపుంతలు తొక్కుతోంది. పలు కంపెనీలు తమ ఉత్పత్తులను, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటడానికి అద్భుత వేదికగా భాగ్యనగరం మారింది. ప్రముఖ మోటార్‌ కంపెనీలు బీఎండబ్ల్యూ, జాగ్వార్‌, పోర్షేలు కూడా ఎలక్ట్రికల్‌ ఫార్ములా రేస్‌ కార్ల తయారీకి ఉపక్రమించాయంటే ఇక్కడ నెలకొన్న డిమాండ్‌ ఏంటో ఇట్టే అర్థమవుతోంది. బ్యాటరీతో నడిచే ఈ-రేస్‌ కార్లు గంటకు గరిష్టంగా 174 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కేవలం 3 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. ఆధునిక బ్యాటరీ టెక్నాలజీ కారణంగా సింగిల్‌ చార్జింగ్‌తో రేస్‌ను పూర్తి చేయగల సామర్థ్యం వీటి సొంతం. అన్ని జట్లకూ అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో జట్టు నాలుగు కార్లను మాత్రమే ఉపయోగించేలా నిబంధనలు రూపొందించారు.
20వేలకుపైగా హాజరు
నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లలో అధికారులు నిమగమయ్యారు. బహ్రెయిన్‌లో జరిగిన దానికంటే హైదరాబాద్‌లో ఈ రేస్‌ సూపర్‌హిట్‌ అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 'బుక్‌ మై షో' ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలు జరిపారు. గ్రాండ్‌స్టాండ్‌ టిక్కెట్‌ ధరను రూ.1000, చార్జ్‌డ్‌ గ్రాండ్‌స్టాండ్‌ ధరను రూ.4000, ప్రీమియమ్‌ గ్రాండ్‌స్టాండ్‌ ధరను రూ.7000, ఏస్‌ గ్రాండ్‌స్టాండ్‌ ధరను రూ.10,500గా నిర్ణయించారు. ఈ రేసును చూసేందుకు సుమారు 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీసులతోపాటు, ప్రభుత్వ శాఖలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి.
భద్రత కట్టుదిట్టం
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ (ట్యాంక్‌బండ్‌)- ఎన్టీఆర్‌ మార్గంలో ఈనెల 11, 12న అంతర్జాతీయ స్థాయిలో ఈ రేసింగ్‌ నిర్వహిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా 575 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారు ప్రత్యక్షంగా ట్రాక్‌ను పరిశీలించిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల ప్రవేశ మార్గాలను, పార్కింగ్‌ ఏరియాలను సీపీ పరిశీలించారు. శనివారం మెయిన్‌ రేసింగ్‌ కావడంతో 20వేల మందికిపైగా ప్రేక్షకులు వచ్చే అవకాశముండటంతో అందుకు తగినట్టుగా ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇదిలావుండగా నెక్లెస్‌ రోడ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌తోపాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్టు అదనపు సీపీ, ట్రాఫిక్‌ బాస్‌ సుధీర్‌బాబు తెలిపారు.
ఈ-రేసు స్టీరింగ్‌ హీరోలు
ఎఫ్‌-1 డ్రైవర్లు లూయిస్‌ హామిల్టన్‌, మార్క్‌ వెర్‌స్టాపెన్‌ తరహాలో ఈ-రేసు డ్రైవర్లు జీన్‌-ఎరిక్‌ వెర్నియా, నికో ప్రోస్ట్‌, స్కాట్‌ డిక్సన్‌ పాపులారిటీ సంపాదించారు. ఎఫ్‌-1 రేసుల్లో పాల్గొన్న ఎంతో మంది ఈ ఎలక్ట్రిక్‌ కార్ల రేసుల వైపు కూడా ఆసక్తి చూపుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష

తాజా వార్తలు

09:45 PM

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.