Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీజేపీ సర్కార్‌ డబ్బులివ్వడం లేదు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 14,2020

బీజేపీ సర్కార్‌ డబ్బులివ్వడం లేదు

- అదనపు నిధులు కాదు....
- మనకు రావాల్సినవే: హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
కేేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి సహాయంగా అదనంగా నిధుల సంగతి పక్కన బెడితే అసలు రావాల్సిన నిధులే ఇవ్వడం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. శాసనమండలిలో శుక్రవారం బడ్జెట్‌పై చర్చకు సమాధానమిస్తూ, రావాల్సిన దానిలో రూ.3900 కోట్లు తగ్గించారని తెలిపారు. ఏ రాష్ట్రానికైనా జీఎస్టీ తగ్గితే ఆ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాలని చట్టం ఉన్నా అలా చేయడం లేదన్నారు.ఐజీఎస్టీ కింద రూ.2819 కోట్లు బకాయి ఉందన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.450 కోట్లు విడుదల చేయడం లేదన్నారు. మొత్తంగా రూ.4595 కోట్లు తగ్గినట్టు చెప్పారు. 15వ ఆర్థిక సంఘం లో రూ.2300 కోట్లు తగ్గాయనీ, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ సంఘం రూ.723 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేస్తే దాన్ని తిరిగి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించిందన్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఆరు మెట్రో నగరాలకు నిధులివ్వాలని సీఎం కేసీఆర్‌ ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదనీ, దీంతో రాష్ట్రమే హైదరాబాద్‌కు రూ.10 వేల కోట్లు కేటాయించిందన్నారు. కేంద్రం నుంచి కోతలే తప్ప అదనంగా ఏమీ రావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల పరిమితికి లోబడే చేసిందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో చెప్పిందని గుర్తుచేశారు. విద్య కోసం రూ.16,450 కోట్లు కేటాయించామన్నారు.1,23,000 ఉద్యోగాలను భర్తీ చేశామనీ, మరో 27 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని వివరించారు.
ఇవ్వడం లేదు.... ఇచ్చినట్టు ప్రచారమెందుకు?
ప్రజలేమనుకుంటరు...: ఎర్రబెల్లి
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆయా పథకాలు పెట్టిందే తప్ప వాటికి నిధులను ఇవ్వడం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మండలిలో పల్లె ప్రగతిపై జరిగిన స్వల్పకాలిక చర్చకు ఆయన సమాధానమిచ్చారు. నిధులు రాకున్నా బీజేపీ నాయకులు వస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రజలు నిజంగా నిధులు వస్తున్నాయని అనుకునే అవకాశముంది. తెలంగాణకు అన్నింటిలో అవార్డులు మాత్రం ఇస్తున్నారు. ప్రతిసారి అవార్డులతో పాటు డబ్బులిస్తారని అనుకుని అధికారులందరిని తీసుకొని ఢిల్లీకి పోతున్నాను. కాని అవార్డులతోనే మళ్లి వెనక్కి పంపిస్తున్నారని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, దాతల నిధులతో గ్రామాలను ప్రగతిబాట పట్టిస్తున్నామని తెలిపారు.
15 ఏండ్లుగా నిధులు లేవు: గుత్తాసుఖేందర్‌ రెడ్డి
కేంద్ర ప్రభుత్వ పథకానికి గత 15 ఏండ్లుగా నిధులు రావడం లేదని శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. పల్లె ప్రగతిపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావు మాట్లాడుతూ, గ్రామాల కోసం కేంద్రం ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన తదితర పథకాలను అమలు చేస్తున్నదనీ, ఆ నిధులను వాడుకోవాలన్నారు. దీంతో చైర్మెన్‌ జోక్యం చేసుకొని పథకం పెట్టినా నిధులివ్వ లేదుగా అని ప్రశ్నించారు. గ్రామపంచాయతీ కార్యాల యాల నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలనీ, ట్రాక్ట ర్లకు బీమా కల్పించాలనీ, గ్రామ రహదారుల్లో కంప చెట్లను తొలగించాలని మంత్రి ఎర్రబెల్లిని కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'డబుల్‌' ఆక్రమణకు ర్యాలీ అడ్డుకున్న పోలీసులు
బొగ్గు ఉత్పత్తిలో చేతులెత్తేసిన కేంద్రం
డీవైఎఫ్‌ఐ అఖిల భారత కార్యదర్శివర్గసభ్యులుగా ఆనగంటి వెంకటేష్‌
డ్రగ్స్‌ సరఫరాలో సూత్రదారులెవరు?
మున్సిపాల్టీల్లో స్థానిక సమస్యలను పరిష్కరించాలి
ఏజెన్సీలో మళ్లీ మొదలైన పోడు రగడ
వేసవిలో సంతృప్తికరంగా తాగునీటి సరఫరా : కృపాకర్‌రెడ్డి
బీఓబీ క్యాషియర్‌ కోర్టులో లొంగుబాటు
పేదల సొంతింటి కల సాకారం
ఇంటర్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల
కల్లాలే చెరువులై...
తడిసిన ధాన్యాన్ని కొనాలి
సీసీ కెమెరాల నిఘా మధ్య 'పది' పరీక్షలు
మే 21నుంచి రైతు రచ్చబండ
అక్రమంగా అరెస్టు చేశారు : ఎన్‌పీఆర్‌డీ
వచ్చే జనవరి నాటికి విజయవాడ-నాగ్‌పూర్‌ హైవే టెండర్లు
ధర్నా
జీరో అడ్మిషన్‌
ఇంటర్‌ మూల్యాంకనం పారితోషికం పెంచినందుకు ధన్యవాదాలు
అండమాన్‌ దీవులు, బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు
కరెంటు చార్జీలు తగ్గించండి : చాడ
మహిళల రక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత : ఎమ్మెల్సీ కవిత
టైర్‌-2 సిటీలకూ ఐటీ విస్తరణ : కేటీఆర్‌
అందుబాటులో ఉన్న స్పాట్‌లకు వెళ్తాం
దగ్గర్లోని స్పాట్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో చేరే అవకాశమివ్వాలి
బుద్ధుడి బోధనలు అనుసరణీయం : సీఎం కేసీఆర్‌
పని ప్రదేశంలో వడదెబ్బకు గురై.. ఉపాధి కూలీ మృతి
పదోన్నతల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలి : టీఎంఎస్‌టీఏ
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ ప్రకటించాలి
మేం కట్టిందెంత?...మీరిచ్చిందెంత?

తాజా వార్తలు

09:37 PM

ఐపీఎల్ : ముంబైకి భారీ టార్గెట్ నిర్ధేశించిన హైదరాబాద్

09:23 PM

త‌న ఇంటిలో సీబీఐ సోదాల‌పై స్పందించిన చిదంబ‌రం

09:02 PM

మందకృష్ణకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

08:31 PM

తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు

07:53 PM

ఐపీఎల్ : తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..

07:50 PM

రాజ్యసభకు..ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

07:34 PM

బాల‌కృష్ణ ఇంటి వైపు దూసుకెళ్లిన యువతి కారు..!

07:18 PM

ఐపీఎల్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

06:52 PM

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ

06:26 PM

ముస్లింలకు ఆటంకం కలగకుండా శివలింగం ప్రాంతాన్ని రక్షించాలి : సుప్రీంకోర్టు

06:12 PM

హైద‌రాబాద్‌లో అగ్ని ప్రమాదం

06:07 PM

చిదంబరంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విజ‌యసాయిరెడ్డి

06:06 PM

100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన 'సర్కారువారి పాట'

06:01 PM

నేరేడ్మెట్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

05:46 PM

వచ్చే నెల 3 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

05:27 PM

నా భార్యకు కనీసం చీర ఆరేయడం కూడా రాదు..భర్త సూసైడ్ నోట్

05:24 PM

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

05:17 PM

హైప‌ర్ సోనిక్ మిస్సైల్‌ను ప్ర‌యోగించిన అమెరికా

05:06 PM

ఢిల్లీలో ట్విన్ టవర్ కూల్చివేతకు గడువు పొడిగింపు

05:00 PM

కరోనా కారణంగా చిన్నారుల్లో కాలేయ వ్యాధి..!

04:53 PM

గోటబయ రాజపక్సపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

04:49 PM

అఫ్జల్గంజ్ పరిధిలో అక్రమ వసూళ్ల దందా

04:48 PM

గోధుమ‌ల ఎగుమ‌తిపై ఉన్న నిషేధాజ్ఞ‌ల‌ను స‌డ‌లింపు

04:39 PM

రూ. 40 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్

04:32 PM

నాకు నచ్చిన సీఎంలు ఎన్టీఆర్, కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి

04:31 PM

ఏపీ కోటాలో 4 రాజ్య‌స‌భ సీట్ల కోసం ఐదుగురి అభ్య‌ర్థిత్వాల ప‌రిశీల‌న‌..

04:21 PM

కారు ఢీకొని యువకుడు మృతి

03:57 PM

సిద్దిపేట జిల్లాలో డెన్మార్క్ శాస్త్రవేత్తల బృందం పర్యటన..

03:57 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:52 PM

కోడ‌లికి మామ లైంగిక వేధింపులు..క‌ర్ర‌తో దాడి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.