Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పీఏసీఎస్‌ చైర్మెన్‌ అవినీతిపై విచారణ జరిపించాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Oct 03,2022

పీఏసీఎస్‌ చైర్మెన్‌ అవినీతిపై విచారణ జరిపించాలి

- మూకుమ్మడి రాజీనామాకైనా సిద్ధం : పీఏసీఎస్‌ వైస్‌ చైర్మెన్‌
వతెలంగాణ-శాయంపేట
             శాయంపేట పేఏసీఎస్‌ చైర్మెన్‌ కుసుమ శరత్‌ అవినీతికి పాల్పడ్డారని, సిబ్బంది పట్ల దుర్భాషలాడుతున్నారని, ఇదే విషయమై డీసీఓ అధికారులకు ఫిర్యాదు చేశామని, చైర్మన్‌ చేసిన అవినీతిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే డైరెక్టర్ల అందరితో కలిసి సామూహిక రాజీనామాకైనా సిద్ధమని పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ దూదిపాల తిరుపతిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ కార్యాలయంలో ఆదివారం డైరెక్టర్లతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చైర్మన్‌ శరత్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటివరకు చేసిన లావాదేవీలకు లెక్కలు చూపించడం లేదని, ఎరువుల అమ్మకాలు జరపకపోవడంతో రైతులు సొసైటీ పట్ల అసంతప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌ రావు ప్రతి సొసైటీ కి 30 లక్షల రుణాలు మంజూరు చేయగా, సొసైటీ చైర్మన్‌ ఐదు లక్షలు తన దగ్గర ఉంచుకొని, 25 లక్షల రుణాలు మంజూరు అయ్యాయని, చివరి తేదీ సెప్టెంబర్‌ 30న తమకు తెలియపరిచారని అన్నారు. రుణాలు కూడా లాప్స్‌ అయ్యే అవకాశం ఉందని, రైతులకు అందకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేండ్లలో సంఘం లావాదేవీలు చూపకుండా చైర్మన్‌ బంధువుల అకౌంట్లో డబ్బులు వేసుకొని లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలకు పరకాల వ్యవసాయ మార్కెట్‌ అందించిన టార్ఫాలిన్‌ కవర్లను వాడుకుని తిరిగి అప్పగించకుండా, ప్రైవేటు డీలర్ల ద్వారా, ఫర్టిలైజర్‌ షాప్‌ల ద్వారా, సొసైటీ సిబ్బంది ద్వారా ఒక్కొక్క టార్పాలిన్‌ రూ.1600 చొప్పున విక్రయించాడని ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు సెంటర్ల ద్వారా భారీగా అవినీతి చేశాడని, గన్ని సంచులను ప్రైవేటు మిల్లు యజమాన్యానికి అమ్ముకున్నారని ఆరోపించారు. సొసైటీ సీఈఓలు మోహన్‌, లక్ష్మయ్య, లింగమూర్తిని మానసికంగా వేధిస్తూ డబ్బు సంపాదనే ప్రధాన లక్ష్యంగా వేధింపులకు గురి చేయడంతో మోహన్‌ సస్పెండ్‌ అయ్యారని అన్నారు. లక్ష్మణ్‌ విధుల నుండి వెళ్లిపోయాడని, లింగమూర్తి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుర్తు చేశారు. సీఈఓ గా మోహన్‌కు ఆగస్టు 25న ఉత్తర్వులు అధికారులు జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు కాపీ తీసుకోలే దన్నారు. విధుల్లోకి తీసుకోవడానికి డైరెక్టర్‌ సదర్‌ లాల్‌ లక్ష రూపాయలు చైర్మన్‌కి లంచం ఇచ్చినట్లు తెలిపారు. చైర్మన్‌ శరత్‌ చేస్తున్న అవినీతి విషయా లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్‌ జిల్లా జడ్పీ చైర్‌ పర్సన్‌ గండ్ర జ్యోతి దష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చైర్మన్‌ చేసిన అవినీతిపై డీసీఓ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేశామని బాధ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు ఎలమంచి జైపాల్‌ రెడ్డి, మంద మల్లయ్య, వాంకుడోత్‌ సదర్‌ లాల్‌, తోట శ్రీనివాస్‌, బగ్గి రమేష్‌, చాడ మహేందర్‌ రెడ్డి, బూర రమేష్‌, ధైనంపల్లి వసంత పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మాజీ డిప్యూటీ సీఎం కడియం పరామర్శ
ఐద్వా ఆధ్వర్యంలో క్యాలెండర్‌ ఆవిష్కరణ
కాలుష్య రహిత నగరంగా ఓరుగల్లు
ఆయిల్‌ ఫామ్‌ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం : మంత్రి దయాకర్‌ రావు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి
పురాతన కట్టడాలు, వారసత్వ సంపదను కూలగొట్టి తన వాస్తును ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
తెలంగాణ ప్రాంత అభివృద్ధి దేశానికి ఆదర్శం
బాలల సంరక్షణ అందరి బాధ్యత
నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి
సర్వసభ్య సమావేశంలో పోడు రగడ
పరీక్ష ప్యాడ్ల పంపిణీ
దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
మనఊరు-మనబడి పాఠశాలలను.... ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి : కలెక్టర్‌ కె.శశాంక
అనుమతి లేకుండా నిర్మాణాలు జరిపితే కఠిన చర్యలు
తొర్రూరు పట్టణ అభివృద్ధికి కృషి : రామచంద్రయ్య
గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్న రేవంత్‌ రెడ్డి
గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు పరచాలి
మృతుని కుటుంబానికి పరామర్శ
పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి
సబ్‌స్టేషన్‌ ముందు సీపీఎం పార్టీ ధర్నా
సీఐటీయూ పోరాట ఫలితంగా కార్మికుల వేతనాలు పెంపు
ఉపాధి హామీ పనులను సక్రమంగా చేపట్టాలి
భావితరాలకు గోసంపదను అందించాలి
వసతి గృహాల్లో సమస్యలకు పరిష్కారం చూపాలి
అంకెల గారడిగా తెలంగాణ వార్షిక బడ్జెట్‌
నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి
పాదయాత్రకు బయలు దేరిన కాంగ్రెస్‌ నాయకులు
గిరిజన బాలుర కళాశాల హాస్టల్‌ సమస్యలను పరిష్కరించాలి
ఎల్లమ్మకు నివాళి

తాజా వార్తలు

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

12:53 PM

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లకు పైగా కంపించిన భూమి

12:42 PM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం...

12:34 PM

నేడు 17 ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.