Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Oct 29,2022

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

- లేదంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం
- తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్ధార్‌ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-జనగామ
జిల్లాలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం జనగామ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బోడ రాములు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూక్యచంద్రనాయక్‌ పాల్గొని మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ కుంటే కలెక్టర్‌ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిం చారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. రైతులకు మద్దతు ధర రూ. 3000 ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌ కు రూ.2040 లు రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం క్వింటాల్‌ ధాన్యానికి రూ.3వేలు ప్రకటించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా కేరళ ప్రభుత్వం రూ.800 ప్రకటించి క్వింటాల్‌ ధాన్యాన్ని రూ. 2850 లకు కొనుగోలు చేస్తోందన్నారు. కేరళ తరహాలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే వానాకాలం వరి ధాన్యం చేతికొచ్చిందని, వరి కోతకు మిషిన్లు గంటకు రూ.2800 తీసుకుంటు న్నారన్నారు. కోత మిషన్ల రేట్లు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. వరి కోత మిషన్లు అందుబాటులో లేకుంటే అధికార యంత్రాంగం అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రభుత్వ మార్గదర్శకాలలో ధాన్యం తేమ శాతాన్ని 17 శాతంగా నిర్ణయించారని, కానీ అంతకు తక్కువ తేమ ఉన్న ధాన్యాన్ని కూడ మిల్లర్లు కొనుగోలుకు అంగీకరించడం లేదన్నారు. తేమ శాతం పేరుతో కొన్ని చోట్ల కొనుగోలుకు నిరాకరిస్తున్నారని అన్నారు. పైగా క్వింటాలుకు 5 నుండి 10 కిలోల వరకు తరుగు కింద ధాన్యం కట్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం మిల్లర్లు, కొను గోలు కేంద్రాలు ఇదే విధంగా రైతులను మోసం చేశార న్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పత్తి పంట వేసుకోవాలని చెప్పడంతో రైతులు పెద్ద ఎత్తున పత్తి పంట వేసుకు న్నారన్నారు. కానీ అధిక వర్షాలతో పత్తి తక్కువ దిగుబడి వస్తుందన్నారు. దీనిని దష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలు పత్తికి రూ.15000తో కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో చిల్లర కాంటాదారుల ఆగడాలు ను అధికారులు అరికట్టాలని అన్నారు. తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్‌ రవీందర్‌ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామవత్‌ మిట్యా నాయక్‌, సీనియర్‌ నాయకులు గురజాల లక్ష్మీ నరసింహ రెడ్డి, మండల నాయకులు దండబోయిన సికిందర్‌, కన్నెబోయిన బాలరాజు, యం. రామచిక్కం, కే జగన్‌ ఏ సత్తయ్య, బి సారయ్య, బాల్న వెంకటరాజు దండు అశోక్‌ మిద్దెపాకు పరశురాములు, గుగులోతు రాజు, భూక్య విజరు కాంత్‌, రామావత్‌ శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.
జఫర్‌ గడ్‌ : జనగామ జిల్లాలలో అన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేదంటే కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య హెచ్చరించారు. మండ లంలోని తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్‌ స్వప్నకు అందజేశారుే. అనంతరం నక్క యాకయ్య అధ్యక్ష తన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా కేరళ ప్రభుత్వం రూ.800 ప్రకటించి క్వింటాల్‌ ధాన్యాన్ని రూ.2850 లకు కొనుగోలు చేస్తోందన్నారు. కేరళ తరహాలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ చేయాలని డిమాండ్‌ చేశారు. సంఘం మండల అధ్యక్షులు పిన్నింటి సమ్మయ్య, మహిళా సంఘం మండల కార్యదర్శి ఎం డి షబానా, రైతు సంఘం మండల నాయకులు ఎండి శంషుద్దీన్‌ , చొప్పరి వెంకటయ్య ,మొగుళ్ళ రాములు ,ఎర్ర రవీందర్‌, వడ్లకొండ సుధాకర్‌ ,నీరెడ్డి కొమరయ్య, వడ్లకొండ రాములు, కే నాగయ్య, సిహెచ్‌ మల్లేష్‌, సిహెచ్‌ ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
దేవరుప్పుల : మండలంలోని అన్ని గ్రామాలలో తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతాంగాన్ని ఆదుకోవాలని, కనీసం మద్దతు ధర 3000 ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రైతు సంఘం జనగామ మండల కమిటీ ఆధ్వర్యంలో శువ్రకారం తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌ రవీందర్‌ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షులు పయ్యావుల బిక్షపతి మాట్లాడుతూ.. చిల్లర కాంట వ్యాపారస్తుల నుండి మార్కెట్‌ చైర్మన్‌ మరియు అధికారలు చేతివాటం ప్రదర్శిస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా చిల్లర కాంట దుకాణాలు సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పొరేటర్ల భూకబ్జాలపై నజర్‌..
విద్యుత్‌ ఏసీడీ చార్జీలు రద్దు చేయాలి
గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న కబ్జా పర్వం....
మనోధైర్యం కలిగి ఉండాలి : ఎస్‌ఓ లక్ష్మి
సెగ్రిగేషన్‌ షెడ్‌ను డీఎల్పీఓ సుధీర్‌ పరిశీలన
'మన ఊరు-మన బడి'పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
ముమ్మరంగా కంటి వెలుగు కార్యక్రమం
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి
ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించాలి : ఉద్యానశాఖ అధికారి
ఘనంగా పద్మశాలి మార్కండేయ జయంతి
సమయ పాలన పాటించట్లేదని ఆందోళన
అప్‌గ్రేడేషన్‌ కోసం భాషా పండితుల నిరసన
రాపెల్లికోట, ఎన్కపల్లి గ్రామాలకు బస్సు ప్రారంభం
రైతులకు పగలు నిరంతరాయంగా 9 గంటల విద్యుత్‌ ఇవ్వాలి
తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ల కాంట్రాక్టర్‌ ఎవరు ? : బీఎంఎస్‌
హాస్టల్‌ వర్కర్స్‌ పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి : సీఐటీయూ
పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయం
భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లితే సహించేది లేదు
వెంకటేశ్వర్లును పరామర్శించిన కాంగ్రెస్‌ నాయకులు
అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు
ప్రజా వినతులు సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్‌ కె.శశాంక
నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
యువత స్వయం ఉపాధితో ఎదగాలి
గ్రంథాలయ సేవలను విస్తరింప చేస్తాం : గుడిపూడి నవీన్‌
మా భూములు మాకు ఇప్పించండి
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలి
మతోన్మాదుల మూకదాడులను అరికట్టాలి

తాజా వార్తలు

10:21 AM

చివరి గ్రాండ్ స్లామ్ ఫైనల్లో ఓడి కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా

09:37 AM

అదనపు కలెక్టర్ వాహనంపై భారీగా చలాన్స్

09:30 AM

అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి...

09:14 AM

సీనియర్ నటి జమున కన్నుమూత

09:03 AM

మొదలైన హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు

09:00 AM

గల్ఫ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

08:50 AM

విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌

08:26 AM

సోమాలియాలో అమెరికా దాడులు...

08:19 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

07:58 AM

నగరంలో ఇద్దరు మధ్యప్రదేశ్‌ స్మగ్లర్స్‌ అరెస్టు

07:49 AM

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి...11మంది మృతి

07:27 AM

బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం

07:13 AM

యూసుఫ్‌గూడలో గృహిణి పట్ల అసభ్య ప్రవర్తన

07:06 AM

నేడు కుప్పం నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం

06:59 AM

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

06:36 AM

తిరుపతమ్మ దేవాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.