Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సమస్యలతో సతమతమవుతున్నా పట్టింపులేని ప్రభుత్వాలు | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 11,2022

సమస్యలతో సతమతమవుతున్నా పట్టింపులేని ప్రభుత్వాలు

- గిట్టుబాటు ధర లేక రైతుల ఆత్మహత్యలు
- అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తే ఆందోళనే
- గోదావరి నీటితో మండలాన్ని సస్యశ్యామలం చేయాలి
- ములుగు ఎమ్మెల్యే డాక్టర్‌ సీతక్క
నవతెలంగాణ-కన్నాయిగూడెం
ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నా పట్టింపులేని కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యనిస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే డాక్టర్‌ సీతక్క విమర్శించారు. గురువారం కాం గ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు ఎండి అప్సర్‌ పాష అధ్యక్షతన నిర్వహించగా సీతక్క మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ భార త దేశంలో భారతంలో భారత్‌ జోడో యాత్ర చేస్తున్నారని రాహుల్‌ గాంధీకి దేశ ప్రజలంతా స్వాగతం పలుకుతున్నారని అన్నారు. అలాగే మండలంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కష్టపడే పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకి సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన వల్ల దేశంలో, రాష్ట్రంలోని, ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. అలాగే రాష్ట్రంలో అత్యాచారాలు నిరుద్యోగం సమస్య పెరిగిందని ప్రభుత్వాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో రైతు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పోకడల వల్ల వంటగ్యాస్‌ ధర పెరిగి దేశం లోని పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం సైని కులను అగ్నిపత్‌ పేరుతో ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ధరణి పేరుతో భూస్వాములకు భూములు అంటగట్టే ఆలో చన చేశారని సీతక్క అన్నారు. కన్నాయిగూడెం మండలంలో గోదావరి పక్కనుండి ప్రవహిస్తున్న సుక్క నీరు కూడా మండలానికి ఉపయోగపడడం లేదని ప్రభుత్వం ఏజెన్సీ మండలాన్ని దృష్టిలో ఉంచుకొని గోదావరి నీటిని గ్రావిటీ కాలువల ద్వారా మండల ప్రజలకు అందించి మండలాన్ని పంటలతో సస్యశ్యామలం చేయాలని అన్నారు. అలాగే మండలంలోని రైతులు పోడు భూముల సమస్యలతో సతమత మవుతున్నారని పోడు రైతులకు ఫారెస్ట్‌ అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెట్ట కుండా సర్వేచేసి పట్టాలుఇవ్వాలని అన్నారు. ఫారెస్ట్‌అధికారులు ప్రజలను ఇబ్బంది పెడితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు పక్కాఇండ్ల నిర్మాణంచేపట్టాలన్నారు. ప్రకటించిన పెన్షన్లను వెనక్కి తీసుకోకుండా పెన్షన్లను పెంచి ఇవ్వాలని ప్రభుత్వంపై మండిప డ్డారు. అలాగే ఈనెల 12వ తేదీన ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సి టీ ఏర్పాటు కొరకు పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేపడతామని నియోజక వర్గ ప్రజ లకు పిలుపునిచ్చారు.
దళిత జర్నలిస్టులకు దళిత బంధు ఇవ్వాలి
మండలంలోని పనిచేస్తున్న దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకమును ఇవ్వాలని మండలంలోని వర్కింగ్‌ జర్నలిస్టులు ఎమ్మెల్యే సీతక్కకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏజెన్సీ మండలంలో జర్నలిస్టులు గా ఎలాంటి జీతభత్యాలు లేకుండా ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉం టూ మండల ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నామని అన్నారు.
దళిత జర్నలిస్టులకు తప్పకుండా దళిత బంధు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వర్తింపజేయా లన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగం సమ్మక్క, వైస్‌ ఎంపీపీ బొల్లె భాస్కర్‌, ఏటూరు ఎంపీటీసీ చిట్యాల శైలజ అరుణ్‌ కుమార్‌, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఆయుబ్‌ ఖాన్‌, జిల్లా కిసాన్‌ సెల్‌ ఉపాధ్యక్షుడు అబ్బు రమేష్‌, మండల కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు తాటి రాజబాబు, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సునార్కని రాంబా బు, బీసీ సెల్‌ అధ్యక్షుడు కటకం మల్లయ్య ,మండల మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు యా కూబ్‌పాషా, మండల యువజన సంఘం అధ్యక్షుడు బోట నాగేష్‌ మండల యువ సేన నాయకుడు సాంబశివరావు సీనియర్‌ నాయకుడు జాడి రాంబాబు ఎల్లయ్య పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి : సీపీఐ(ఎం)
ఏసీడీ చార్జీల వసూలు అక్రమం : సీపీఐ
నాణ్యమైన భోజనం అందించాలి
వీఓఏల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
న్యాయం చేశాకే కూల్చివేతలు చేపట్టాలి
డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి
టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
ధర్నాను విజయవంతం చేయండి : డీటీఎఫ్‌
దళిత గిరిజన చట్టాలతో డైరీ అభినందనీయం
మంత్రి కేటీఆర్‌ను కలిసిన కుడా చైర్మన్‌
గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు : డీఎంహెచ్‌ఓ
మంత్రి చేతుల మీదుగా అర్చక సంఘం డైరీ ఆవిష్కరణ
ఉత్తమ జోన్‌ చైర్మన్‌గా లయన్‌ మోత్కూరు వెంకట్‌
తహరాపూర్‌లో ఎండిపోతున్న వరి పంట
కేయూ విశ్రాంత బోధన అధ్యాపకుల నూతన కార్యవర్గం ఎన్నిక
బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలి
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి
మహబూబ్‌నాయక్‌ తండాలో బోగ్‌ బండారు
పీఆర్‌టీయూ డైరీ ఆవిష్కరణ
ఏఐఎస్‌ఎఫ్‌ పోస్టర్‌ ఆవిష్కరణ
ప్రజావాణి దరఖాస్తులను కాలయాపన చేయవద్దు
రూ.40 లక్షల వ్యయంతో సీసీ పనులు ప్రారంభం
విజ్ఞానభారతి విద్యాలయంలో నమూనా ఎన్నికలు
ఆడపడుచులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే చల్లా
గ్రామాలను పరిశీలించిన జెడ్పీ సీఈవో
గ్రామపంచాయతీ భవనానికి స్థల పరిశీలన
బాలల హక్కుల ను పరిరక్షించడమే ధ్యేయం
విద్యుత్‌ కోతలను ఎత్తివేసి నిరవధిక సరఫరా చేయాలి
బాధితుడికి పరామర్శ
అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత : కలెక్టర్‌

తాజా వార్తలు

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

11:22 AM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.