Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దోపిడీ శక్తుల చేతుల్లో తెలంగాణ : ప్రొఫెసర్‌ వెంకటనారాయణ | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 13,2022

దోపిడీ శక్తుల చేతుల్లో తెలంగాణ : ప్రొఫెసర్‌ వెంకటనారాయణ

నవతెలంగాణ-ములుగు
తెలంగాణ రాష్ట్రంవస్తే తెలంగాణ విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉన్న వ్యవసాయం, నిరుద్యోగులకు ఉ ద్యోగాలు, సామాజిక న్యాయం జరుగుతుందని ఆశిం చి 60 ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ దోపిడి శక్తులవశమై సహజ వనరులన్నీ దోపిడీకి గురి అయ్యాయని తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి జిల్లా కన్వీనర్‌, ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయ ణ అన్నారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలో ఉద్య మకారుల ఐక్యవేదిక సమావేశం ప్రజా సంఘాల జేఏ సీ అధ్యక్షులు ముంజల బిక్షపతి గౌడ్‌ అధ్యక్షతన నిర్వ హించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై న కూరపాటి నారాయణ మాట్లాడుతూ తెలంగాణ స ర్వస్వం బొందలగడ్డగా మారిపోతున్న పరిస్థితులు దాపురించాయని, రాష్ట్రంలో పేద ప్రజలకు ఆధారమై న విద్యారంగం నిధులు లేక, నియామకాలు లేక ని యంత్రణ లేక ఆదరణ లేక సర్వనాశనం అవుతున్నద న్నారు. నాయకులకుప్రైవేటు యూనివర్సిటలు దారా దత్తం చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పేద వర్గాలు విద్యకు ఉద్యోగాల కు ఉపాధికి దూరమైపోతున్నారని, అ భివృద్ధి కేవలము హైదరాబాదు సిరిసి ల్ల, సిద్దిపేట, గజ్వేలు, ఉప ఎన్నికలు వచ్చిన నియోజకవర్గాలకే పరిమిత మైందన్నారు. ములుగు లాంటి వెను కబడిన ప్రాంతాలన్నీ దొరల పాలన లో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయని, ములుగు జిల్లా గిరిజన విశ్వవిద్యాల యం 8 సంవత్సరాలు గడిచిన ప్రారంభించకపో వడం కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల వైఫల్యమే కారణం మన్నారు. కేంద్రంలోని ప్రభుత్వంతో అలైబలై తీసు కొని ఏడేళ్లు స్నేహ పూర్వక సంబంధాలు కొనసా గించి అనేక బిల్లులను ఆమోదించే చట్టాలు తేవడం లో టిఆర్‌ఎస్‌ ఎంపీలు పూర్తిగా సహకరించినారని వి భజన చట్టంలోని అనేక అంశాలు సాధించలేకపోవ డం రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం, నిర్లక్ష్యమే ఆదివాసీ ప్రాంతాల పట్ల వివక్షతే కారణం అవుతుందన్నారు. రాష్ట్రప్రభుత్వం భూమి ఇవ్వలేదని కేంద్రం ఆరోప ిస్తుందని, భూమి ఇచ్చినా గాని కేంద్రం జాప్యం చేస్తు న్నదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదని ఈ విష యంలో ప్రజలను మభ్యపెట్టి అసలు విషయాలు తే ల్చకుండాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడడం వల్ల వెనుకబడిన ప్రాంతమైన ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఈ నాటికి కూడా ప్రారం భించకపోవడం దురదష్టకరమన్నారు.
ప్రజలకు స్పష్టత ఇవ్వడానికై టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెంటనే గిరిజన యూనివర్సిటీ విషయం లో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన జరిగిన ఉత్తర ప్రత్యుత్తరా లతో పాటు అన్ని విషయాలు తెలియజేస్తూ ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని తెలంగాణ ఉద్యమకా రుల వేదిక ఉమ్మడి వరంగల్‌ జిల్లా డిమాండ్‌ చేస్తున్న దన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిజెపి,టిఆర్‌ఎస్‌ పార్టీలు ఒక రాజకీయ క్రీడ పద్ధతిలో యూనివర్సిటీ స్థాపనను జాప్యం చేయడం వల్ల ములుగు జిల్లా అభి వృద్ధి గిరిజన ఆదివాసివర్గాల ఆకాంక్షలకు భంగం క లుగుతున్నదని, కవలం కొత్త జిల్లాల ఏర్పాటు చేసి చేతులెత్తేస్తే అభివృద్ధి జరగదు వెనుకబడిన ప్రాం తాల జిల్లాలను ఒక ప్రణాళికాబద్ధంగా అభివద్ధి చేయ కుండా నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్ష ణం కాదన్నారు. ఈ సంవత్సరం 2023 24 లో ము లుగు పట్టణంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని సంపూ ర్ణ అంగులతో ప్రారంభించి సాంప్రదాయ కోర్సులతో పాటు ఆధునిక కోర్సులను కూడా ప్రారంభించి వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంతమైన జిల్లా అభివద్ధికి తోడ్ప డాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేదిక కోరుతున్న దని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ సీనియర్‌ నాయకులు, నెమలి నర్సయ్యమాదిగ, వి హెచ్పీఎస్‌ జిల్లా కన్వీనర్‌ మంచోజు చంద్రమౌళి, మహాజన సోషలిస్ట్‌ పార్టీ (ఎంపీఎస్‌) ములుగు టౌన్‌ అధ్యక్షులు మరాఠీ రవీందర్‌,ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌ నాయకులు బొచ్చు సాంబయ్య ప్రజాసంఘాల నాయకులు నిమ్మల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి : సీపీఐ(ఎం)
ఏసీడీ చార్జీల వసూలు అక్రమం : సీపీఐ
నాణ్యమైన భోజనం అందించాలి
వీఓఏల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
న్యాయం చేశాకే కూల్చివేతలు చేపట్టాలి
డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి
టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
ధర్నాను విజయవంతం చేయండి : డీటీఎఫ్‌
దళిత గిరిజన చట్టాలతో డైరీ అభినందనీయం
మంత్రి కేటీఆర్‌ను కలిసిన కుడా చైర్మన్‌
గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు : డీఎంహెచ్‌ఓ
మంత్రి చేతుల మీదుగా అర్చక సంఘం డైరీ ఆవిష్కరణ
ఉత్తమ జోన్‌ చైర్మన్‌గా లయన్‌ మోత్కూరు వెంకట్‌
తహరాపూర్‌లో ఎండిపోతున్న వరి పంట
కేయూ విశ్రాంత బోధన అధ్యాపకుల నూతన కార్యవర్గం ఎన్నిక
బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలి
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి
మహబూబ్‌నాయక్‌ తండాలో బోగ్‌ బండారు
పీఆర్‌టీయూ డైరీ ఆవిష్కరణ
ఏఐఎస్‌ఎఫ్‌ పోస్టర్‌ ఆవిష్కరణ
ప్రజావాణి దరఖాస్తులను కాలయాపన చేయవద్దు
రూ.40 లక్షల వ్యయంతో సీసీ పనులు ప్రారంభం
విజ్ఞానభారతి విద్యాలయంలో నమూనా ఎన్నికలు
ఆడపడుచులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే చల్లా
గ్రామాలను పరిశీలించిన జెడ్పీ సీఈవో
గ్రామపంచాయతీ భవనానికి స్థల పరిశీలన
బాలల హక్కుల ను పరిరక్షించడమే ధ్యేయం
విద్యుత్‌ కోతలను ఎత్తివేసి నిరవధిక సరఫరా చేయాలి
బాధితుడికి పరామర్శ
అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత : కలెక్టర్‌

తాజా వార్తలు

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.