Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని వినియోగించుకోవాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 13,2022

ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని వినియోగించుకోవాలి

- స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్‌
కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు తెచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిం దని ధాన్యం కొనుగోల్ని రైతులు సద్వినియోగం చేసు కోవాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం మండలంలోని పాంనూర్‌, స్టేషన్‌ ఘనపూర్‌ గ్రామాల్లో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొ నుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచులు కోతి రేణుకా రాములు, తాటికొండ సురేష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాల పక్షాన సీఎం కేసీఆర్‌ నిలిచి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, మహిళా అభ్యున్నతికి పాటుపడుతున్నరని వివరిం చారు. ఈ వానాకాలం వరిధాన్యం కొనుగోలుకు ఏ గ్రేడ్‌కు రూ.2060, బీ గ్రేడ్‌కు రూ.2040 అందిస్తుం దన్నారు. గతంలో రైతులు ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం యాంత్రీకరణ పద్ధతిలో తొందరగా ధాన్యం విక్రయిస్తున్నారన్నారు. మధ్య దళారులను ఆశ్రయిం చక, నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. మరోమారు రైతులపై కక్షతో మోడీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిం చాలని చూస్తున్నారని అన్నారు. రైతులకు రాష్ట్రంలో ఉచితాలు ఇవ్వొద్దని ఒత్తిడి తెస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర పథకాలన్ని దేశమంతటా అమలు కావాలంటే కేసీఅర్‌ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ఎంపీటీసీ ఇనుగాల రజిత - రాజిరెడ్డి, మునిగేల రాజు, ఏఎంసీ చైర్మన్‌ గుజ్జరి రాజు, వైస్‌ చైర్మన్‌ చల్లా చందర్‌ రెడ్డి, డైరెక్టర్లు చిగురు సరితాంజనేయులు, రాజ్‌కుమార్‌, ఎపీఎం కవిత, గ్రామ అధ్యక్షుడు సంపత్‌ రెడ్డి, కార్యదర్శి కలకోల నరేందర్‌, రైతు కో ఆర్డినేటర్‌ సురేందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రైతు ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తాం
జఫర్‌గడ్‌ : రైతులు పండించే ప్రతి గింజను కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మండలంలోని తీగారం, కూనూర్‌, రఘునాథ్‌ పల్లి గ్రామాలలో ఎంపీపీ రాడపాక సుదర్శన్‌, జెడ్పీటీసీ ఇల్లందుల బేబీ శ్రీని వాస్‌, మార్కెట్‌ చైర్మన్‌ గుజ్జారి రాజుతో కలిసి ప్రారం భించారు. వైస్‌ ఎంపీపీ కొడారికనకయ్య, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్చార్జ్‌ మహేందర్‌ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జయపాల్‌ రెడ్డి, సర్పంచ్‌ ఇల్లందుల కుమార్‌, మహిళా అధ్యక్షురాలు గోలి కవిత, మండల కార్యదర్శి భాగ్యమ్మ, ఏపీఎం సురేందర్‌, సీసీ నరసింగం, సహదేవ్‌, సర్పంచ్‌ శ్రీదేవి పెద్దిరెడ్డి, మార్కెట్‌ డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌ , మీడియా ఇన్‌చార్జి రెడ్ల రాజు,తదితరులు పాల్గొన్నారు.
దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కొడకండ్ల : రైతు సంక్షేమమే కేసీఆర్‌ ప్రభుత్వ లక్ష్యమని, రైతులు పండిన ప్రతి వరి గింజలు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఉమ్మడి వరంగల్‌ డీసీఐసీబీ వైస్‌ చైర్మన్‌ కుందూరు వెంకటేశ్వర రెడ్డి అన్నారు. శనివారం ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిదేళ్ల కాలంలో రైతు సంక్షేమం కోసం ఉచిత కరెంట్‌ రైతు బీమా రైతు ఇన్సూరెన్స్‌ కల్పించడంతోపాటు అనేక సంక్షేమ పథకాలు చేపట్టి నిరుపేదల ఇండ్లలో వెలుగులు నింపిందన్నారు. ఎంపీపీ జ్యోతి మార్కెట్‌ చైర్మన్‌ రాము, రైతు సమన్వయ సమితి సభ్యుడు వెంకటేశ్వరరావు, సర్పంచ్‌ మధుసూదన్‌, ఎంపీటీసీలు యాకయ్య, విజయలక్ష్మి, సర్పంచులు, ఎంపీటీసీలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
పాలకుర్తి : రాష్ట్ర ప్రభుత్వం  ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని సొసైటీ చైర్మన్‌ గోనె మైసిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని శాతాపురంలో తొర్రూరు సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ వైస్‌ చైర్మన్‌ బానోతు రాంధన్‌ నాయక్‌తో కలిసి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చే రైతులు 17 తేమశాతం ఉండేలా చూసుకోవాలన్నారు. కల్లాల వద్దే ధాన్యాన్ని తూర్పారబట్టి తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. సొసైటీ సీఈవో మాసంపెళ్లి రణధీర్‌, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్య క్షుడు తోడేటి ఎల్లయ్య, సొసైటీ సిబ్బంది రాజకుమార్‌, రైతులు కష్ణమూర్తి, యాదగిరి, రవి, కిష్టయ్య, నరసయ్య, నరసింహ, సమ్మయ్య, పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పొరేటర్ల భూకబ్జాలపై నజర్‌..
విద్యుత్‌ ఏసీడీ చార్జీలు రద్దు చేయాలి
గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న కబ్జా పర్వం....
మనోధైర్యం కలిగి ఉండాలి : ఎస్‌ఓ లక్ష్మి
సెగ్రిగేషన్‌ షెడ్‌ను డీఎల్పీఓ సుధీర్‌ పరిశీలన
'మన ఊరు-మన బడి'పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
ముమ్మరంగా కంటి వెలుగు కార్యక్రమం
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి
ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించాలి : ఉద్యానశాఖ అధికారి
ఘనంగా పద్మశాలి మార్కండేయ జయంతి
సమయ పాలన పాటించట్లేదని ఆందోళన
అప్‌గ్రేడేషన్‌ కోసం భాషా పండితుల నిరసన
రాపెల్లికోట, ఎన్కపల్లి గ్రామాలకు బస్సు ప్రారంభం
రైతులకు పగలు నిరంతరాయంగా 9 గంటల విద్యుత్‌ ఇవ్వాలి
తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ల కాంట్రాక్టర్‌ ఎవరు ? : బీఎంఎస్‌
హాస్టల్‌ వర్కర్స్‌ పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి : సీఐటీయూ
పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయం
భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లితే సహించేది లేదు
వెంకటేశ్వర్లును పరామర్శించిన కాంగ్రెస్‌ నాయకులు
అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు
ప్రజా వినతులు సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్‌ కె.శశాంక
నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
యువత స్వయం ఉపాధితో ఎదగాలి
గ్రంథాలయ సేవలను విస్తరింప చేస్తాం : గుడిపూడి నవీన్‌
మా భూములు మాకు ఇప్పించండి
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలి
మతోన్మాదుల మూకదాడులను అరికట్టాలి

తాజా వార్తలు

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

05:07 PM

కేసీఆర్ ప్రభుత్వంపై.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

04:50 PM

కీవ్‌పై 30 క్షిపణులు ప్రయోగించిన రష్యా...

04:44 PM

ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

04:36 PM

ఐసీసీ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్.. విజేతలు వీరే

03:32 PM

ఫిబ్రవరి 5న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభ

03:30 PM

పెళ్ళి ఇంట్లో విషాదం.. వరుడు మృతి

03:23 PM

గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న సైనికులు విన్యాసాలు

12:40 PM

ఘనంగా హీరో శర్వానంద్‌ నిశ్చితార్థం..

12:20 PM

ఇది ప్రతి ఒక్కరి విజయం : కీరవాణి

12:05 PM

గ‌వ‌ర్న‌ర్ పై మండిప‌డ్డ ఎమ్మెల్సీ క‌విత‌..

11:48 AM

రేపటి నుంచి టీచర్ల బదిలీలు.. జీవో జారీ

11:21 AM

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు..

11:06 AM

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

10:53 AM

3900 మంది ఉద్యోగులను తొలగించనున్న ఐబీఎం..

10:11 AM

నేటి నుంచే.. ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.