Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
లింకురోడ్లకు రూ.23 కోట్లు మంజూరు | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 16,2022

లింకురోడ్లకు రూ.23 కోట్లు మంజూరు

- సీఎం కేసీఆర్‌, మంత్రి సత్యవతిరాథోడ్‌లకు కృతజ్ఞతలు
- పనులు ప్రారంభించేలా అధికారులు చొరవ చూపాలి
- ములుగు ఎమ్మెల్యే డాక్టర్‌ సీతక్క
నవతెలంగాణ-ములుగు
ములుగు నియోజకవర్గానికి లింకురోడ్ల అభివృ ద్ధికి రూ.23 కోట్ల నిధులు మంజూరయ్యాయని, అధి కారులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వెంటనే పనులు ప్రారంభించాలని కాంగ్రెస్‌ జాతీయనేత,ఎమ్మెల్యే డా క్టర్‌ సీతక్క తెలిపారు. మంగళవారం ములుగు ఎ మ్మెల్యే క్యాంప్‌కార్యాలయంలో సీతక్క మాట్లాడుతూ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాల న్నారు. గిరిజన శాఖ ద్వారా ములుగు నియోజక వర్గ అభివృద్ధికి రూ.23కోట్లు కేటాయించినందుకు ముఖ్య మంత్రికి, సంబంధిత మంత్రికి, జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా అనే క గ్రామాలకు రోడ్లు లేక కనీస సౌకర్యాలు లేక ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెను కబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చొరవ తీసుకో వాలన్నారు. మంజూరైన రోడ్ల వివరాలు ఈ సంద ర్భంగా సీతక్క వివరించారు.
ములుగు మండలం పులిగుండం నుండి చింత కుంట బిటి రోడ్డు, జిల్లా పరిషత్‌ రోడ్డు నుండి రాం సింగ్‌తండా బిటిరోడ్డు, వెంకటాపూర్‌ మండలం అడ విరంగాపూర్‌ నుండిరామారావుపల్లి బిటిరోడ్డు, గో విందారావుపేట మండలం జాతీయ రహదారి నుం డి గోవిందారావు పేట ఫుట్‌ ఫారంబిటి రోడ్డు,రాం నగర్‌ టూ ఎల్బి నగర్‌ వరకు బిటి రోడ్డు,పాపయ్య పల్లి నుండి దుంపిల్లగూడెం బిటి రోడ్డు, మాన్య తండా నుండి దుంపిల్లగూడెం బిటి రోడ్డు,టప్పమంచ నుండి ముత్త పురం బిటి రోడ్డు,పాత నాగారం (నేతాజీ నగర్‌) నుండి పసర నాగారం వరకు బిటి రోడ్డు, తాడ్వాయి మండలం ఆశన్నగండ ఏళ్ళపూర్‌ నుండి బెరెల్లి బిటి రోడ్డు, ఏటూరు నాగారం మండలం అల్లం వారి ఘ నపురం నుండి ఎలిషెట్టి పల్లి వరకు, చిన్న బోయిన పల్లి నుండి పెద్దవేంకటాపురం వరకు, చింతలపహాడ్‌ నుండి ఏటూరునాగారం వరకు, కొండాయి నుండి ఏ టూరునాగారం వరకు, శివపూర్‌ నుండి ఏటూరు నా గారం వరకు, మంగపేటమండలం వాడగూడెం బిటి రోడ్డు నుండి వీరారాజు హౌస్‌ రామాలయం వరకు, ఆర్‌అండ్‌బి రోడ్డు నుండి కత్తిగూడెం వరకు, కొత్తచీపు రు దుబ్బరామచెంద్రునిపేట వరకు, కన్నాయిగూడెం మండలం ఐలాపురం నుండి సమ్మక్క గుడివరకు బి టిరోడ్డు కొత్తగూడ మండలం పోగుల్లపల్లి నుండి మొండ్రాయిగూడెం వయ మోకాళ్ళ పల్లి వరకు బిటి రోడ్డు, ఓటాయి నుండి అంకన్న గూడెం వరకు బిటి రోడ్డు, ఆర్‌అండ్‌బిరోడ్డు నుండి ఈశ్వరి గూడెం వరకు , కర్లాయి నుండి దొరవారి తిమ్మాపూర్‌ వరకు, మోం డ్రాయిగూడెం నుండి ఎంచగూడెం వరకు, గోపాల పురం నుండి నక్కలగుంపు వరకు, ముషిమి తండా నుండి దుర్గంవరకు బిటి రోడ్డు, గంగారాం మండలం ఆర్‌ అండ్‌ బి రోడ్డు టూ బావురుగూడ వరకు బిటి రోడ్డు, గంగారాం క్రాస్‌ రోడ్డు నుండి గుడిపాడు వర కు, గంగారాం క్రాస్‌ రోడ్డు టూ బురక వారి గుంపు వరకు బిటిరోడ్డు వరకు రోడ్లు మంజూరు కావడం జరిగిందని రోడ్ల నిర్మాణం కోసం సహకరించిన ములుగు జిల్లా కలెక్టర్‌, మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌, ఏటూరు నాగారం ఐటిడిఏ పీఓ కు ధన్యవాదాలు తెలుపుతూ యుద్ద ప్రాతిపదికన టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించే విధంగా అధికారులు అన్ని రకాల చర్యలు వేగంగా తీసుకోవాలని సీతక్క అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్‌ గౌడ్‌,యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బానోత్‌ రవి చందర్‌,ఫిషర్‌ మెన్‌ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ చాంద్‌ పాషా, వర్కింగ్‌ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,ములుగు పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్‌, కిసాన్‌ సెల్‌ జిల్లా కార్యదర్శి శంకరయ్య,సర్పంచ్‌ గండి కల్పన కుమార్‌,కిసాన్‌ సెల్‌ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యామ్‌,ఎంపీటీసీ మవురాపు తిరుపతి రెడ్డి,ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు చింత క్రాంతి కుమార్‌,గ్రామ కమిటీ అధ్యక్షులు గుండ భిక్షపతి, ముదర కోళ్ల తిరుపతి, మేడం రమణ కర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి : సీపీఐ(ఎం)
ఏసీడీ చార్జీల వసూలు అక్రమం : సీపీఐ
నాణ్యమైన భోజనం అందించాలి
వీఓఏల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
న్యాయం చేశాకే కూల్చివేతలు చేపట్టాలి
డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి
టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
ధర్నాను విజయవంతం చేయండి : డీటీఎఫ్‌
దళిత గిరిజన చట్టాలతో డైరీ అభినందనీయం
మంత్రి కేటీఆర్‌ను కలిసిన కుడా చైర్మన్‌
గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు : డీఎంహెచ్‌ఓ
మంత్రి చేతుల మీదుగా అర్చక సంఘం డైరీ ఆవిష్కరణ
ఉత్తమ జోన్‌ చైర్మన్‌గా లయన్‌ మోత్కూరు వెంకట్‌
తహరాపూర్‌లో ఎండిపోతున్న వరి పంట
కేయూ విశ్రాంత బోధన అధ్యాపకుల నూతన కార్యవర్గం ఎన్నిక
బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలి
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి
మహబూబ్‌నాయక్‌ తండాలో బోగ్‌ బండారు
పీఆర్‌టీయూ డైరీ ఆవిష్కరణ
ఏఐఎస్‌ఎఫ్‌ పోస్టర్‌ ఆవిష్కరణ
ప్రజావాణి దరఖాస్తులను కాలయాపన చేయవద్దు
రూ.40 లక్షల వ్యయంతో సీసీ పనులు ప్రారంభం
విజ్ఞానభారతి విద్యాలయంలో నమూనా ఎన్నికలు
ఆడపడుచులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే చల్లా
గ్రామాలను పరిశీలించిన జెడ్పీ సీఈవో
గ్రామపంచాయతీ భవనానికి స్థల పరిశీలన
బాలల హక్కుల ను పరిరక్షించడమే ధ్యేయం
విద్యుత్‌ కోతలను ఎత్తివేసి నిరవధిక సరఫరా చేయాలి
బాధితుడికి పరామర్శ
అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత : కలెక్టర్‌

తాజా వార్తలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.