Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 16,2022

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు

- జిల్లాలో 155 కేంద్రాలు ఏర్పాటు కలెక్టర్‌ కృష్ణఆదిత్య
నవతెలంగాణ-ములుగు
           వరిధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ చేయాల ని జిల్లా కలెక్టర్‌ యస్‌.కృష్ణఅదిత్య అన్నారు. మంగళవా రం కలెక్టరేట్‌లో ఖరీఫ్‌లో 2022-23 ధాన్యం కొ నుగోలు నిర్వహణపై కలెక్టర్‌ పౌరసరఫరాల శాఖ గ్రామీణాభివృద్ధి,జిల్లా వ్యవసాయ, జిల్లా సహకార, గి రిజన సహకార శాఖల అధికారులతో అవగాహన స దస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 155 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అలాగే జిల్లా వ్యాప్తంగా 1 ల క్ష 95వేల టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేయడా నికి లక్ష్యం నిర్ధేశించుకోగా అందుకు అవసరమైన అ న్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న ట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని వరిధాన్యం కొనుగో లు కేంద్రాల వద్ద మాయి శ్చ రైజ్‌ మిషన్లు, ఎలక్ట్రానిక్‌ తూకం మిషన్లు, నీటి సదు పాయంతోపాటు రైతుల కు అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.
రైతులు పండించిన ధాన్యాన్ని వ్యవసాయ క్షేత్రా ల నుంచి తీసుకువచ్చేందుకు గోనె సంచులకు ఎలాం టి ఇబ్బందిలేదని సరిపడా సంచులు ఉన్నాయని కలె క్టర్‌ పేర్కొన్నారు. రైతులు తీసుకువచ్చి తూకం వేసిన ధాన్యాన్ని వెంట వెంటనే లారీల ద్వారా ట్రాన్స్‌పోర్టు చేసి తరలించేలా చూడాలని అందుకు సంబంధించి అవసరమైన హమాలీలను ఎక్కువ సంఖ్యలో ఏర్పా టు చేసుకొనిఎలాంటిఇబ్బందులు తలెత్తకుండా ముం దస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ విషయంలో ఏమాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిం చరాదని దీనిని దష్టిలో పెట్టుకొని మార్కెటింగ్‌శాఖ అధికారు లు, ట్రాన్స్‌ పోర్టు కాంట్రాక్టర్లు, రైస్‌ మిల్లుల యాజ మానులు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కలె క్టర్‌ ఆదేశించారు. అలాగే రైతులకు సంబంధించిన ధాన్యాన్ని వరుస క్రమంలో కొనుగోలు చేయాలని ఈ విషయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తప్పవని కేం ద్రానికి ఒక అధికారిని నియమించాలని అధికారుల ను కలెక్టర్‌ సూచించారు.రైతులకు ధాన్యం కొనుగోలు సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇ ప్పటి నుంచే అవసరమైన అన్ని రకాల సదుపాయా లు కల్పించామని మరికొన్నిచోట్ల కూడా మిగిలిన ఏ ర్పాట్లు చేస్తామని వివరించారు. దీంతో పాటు రైతు లు సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొను గోలు కేంద్రాల్లోనే తమ ధ్యానం విక్రయించాలని మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దని కలెక్టర్‌ కోరారు.
ఈ అవగాహన సదస్సు లో జిల్లా అదనపు కలెక్ట ర్‌ రెవెన్యూ వైవి గణేష్‌ డిఎస్‌ఓ అరవింద్‌ కుమార్‌ రెడ్డి, డిఏఓ గౌస్‌హైదర్‌, డిఆర్డిఓ నాగ పద్మజ, జిస ిసి మేనేజర్‌ ప్రతాప్‌ రెడ్డి, డిఎం శ్రీరాములు, రైతు స మన్వయ సమితి జిల్లా అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య, డిసిఓ సర్దార్‌ సింగ్‌, జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేష న్‌ అధ్యక్షులు కాట్రగడ్డ సతీష్‌ కుమార్‌, సంబంధిత శాఖ అధికారులు ఏవోలు ఏఈవోలు కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పొరేటర్ల భూకబ్జాలపై నజర్‌..
విద్యుత్‌ ఏసీడీ చార్జీలు రద్దు చేయాలి
గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న కబ్జా పర్వం....
మనోధైర్యం కలిగి ఉండాలి : ఎస్‌ఓ లక్ష్మి
సెగ్రిగేషన్‌ షెడ్‌ను డీఎల్పీఓ సుధీర్‌ పరిశీలన
'మన ఊరు-మన బడి'పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
ముమ్మరంగా కంటి వెలుగు కార్యక్రమం
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి
ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించాలి : ఉద్యానశాఖ అధికారి
ఘనంగా పద్మశాలి మార్కండేయ జయంతి
సమయ పాలన పాటించట్లేదని ఆందోళన
అప్‌గ్రేడేషన్‌ కోసం భాషా పండితుల నిరసన
రాపెల్లికోట, ఎన్కపల్లి గ్రామాలకు బస్సు ప్రారంభం
రైతులకు పగలు నిరంతరాయంగా 9 గంటల విద్యుత్‌ ఇవ్వాలి
తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ల కాంట్రాక్టర్‌ ఎవరు ? : బీఎంఎస్‌
హాస్టల్‌ వర్కర్స్‌ పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి : సీఐటీయూ
పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయం
భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లితే సహించేది లేదు
వెంకటేశ్వర్లును పరామర్శించిన కాంగ్రెస్‌ నాయకులు
అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు
ప్రజా వినతులు సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్‌ కె.శశాంక
నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
యువత స్వయం ఉపాధితో ఎదగాలి
గ్రంథాలయ సేవలను విస్తరింప చేస్తాం : గుడిపూడి నవీన్‌
మా భూములు మాకు ఇప్పించండి
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలి
మతోన్మాదుల మూకదాడులను అరికట్టాలి

తాజా వార్తలు

09:37 AM

అదనపు కలెక్టర్ వాహనంపై భారీగా చలాన్స్

09:30 AM

అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి...

09:14 AM

సీనియర్ నటి జమున కన్నుమూత

09:03 AM

మొదలైన హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు

09:00 AM

గల్ఫ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

08:50 AM

విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌

08:26 AM

సోమాలియాలో అమెరికా దాడులు...

08:19 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

07:58 AM

నగరంలో ఇద్దరు మధ్యప్రదేశ్‌ స్మగ్లర్స్‌ అరెస్టు

07:49 AM

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి...11మంది మృతి

07:27 AM

బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం

07:13 AM

యూసుఫ్‌గూడలో గృహిణి పట్ల అసభ్య ప్రవర్తన

07:06 AM

నేడు కుప్పం నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం

06:59 AM

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

06:36 AM

తిరుపతమ్మ దేవాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.