Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దళితబంధుపై జెడ్పీ చైర్మన్‌ ఆరోపణలు అవాస్తవం | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

దళితబంధుపై జెడ్పీ చైర్మన్‌ ఆరోపణలు అవాస్తవం

- యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బానోత్‌ రవిచందర్‌
నవతెలంగాణ-ములుగు
దళిత బంధుపై జెడ్పీ చైర్మన్‌ జగదీష్‌ చేసిన ఆరోపణలో వాస్తవం లేదని యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బానోత్‌ రవిచందర్‌ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన సమావేశం లో రవి చందర్‌ మాట్లాడుతూ.. దళితబంధుపై అధికార పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిష్పక్షపాతంగా జరుగుతున్నదని అన్నారు. కొంతమంది నాయకులు జీర్ణించుకోలేక ఆరోపణలు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు డబ్బులు తీసుకుంటున్న ఆరోపణలు అవాస్తవం అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక ఎలా చేస్తున్నారో చూసి మాట్లా డాలని హితవుపలికారు. కాంగ్రెస్‌ నాయకులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్‌ యాదవ్‌,నియోజక వర్గ అధ్యక్షులు శ్రీకాంత్‌ రెడ్డి,యూత్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి వంశీ కష్ణ యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు,ఎస్టీ సెల్‌ మండల అధ్యక్షులు దేవ్‌ సింగ్‌, పాల్గొన్నారు.
జెడ్పీ చైర్మెన్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
గోవిందరావుపేట : కాంగ్రెస్‌ పార్టీ, నాయకులు, ఎమ్మెల్యే సీతక్కపై ములుగు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కుసుమ జగదీష్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రసపుత్‌ సీతారాం నాయక్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో గ్రామ అధ్యక్షులు రామచంద్రపు వెంకటేశ్వర్‌ రావు ఆధ్వర్యంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా సీతారాంనాయక్‌ హాజరై మాట్లాడారు. దళిత బంధు విషయంలో జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీష్‌ కాంగ్రెస్‌ నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అవాస్తవమన్నారు. టిఆర్‌ఎస్‌ లో అత్యున్నత స్థాయిలో, అత్యుత్తమ పదవిలో కొనసాగుతున్న జడ్పీ చైర్మన్‌ నిజాలు తెలుసుకోకుండా, నిరాధారంగా ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉండడంతో కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆయన స్థాయిని తగ్గించుకునేలా వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణం గానే దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక జరిగిందన్నారు. లబ్ధిదారుల వద్ద రూపాయి కూడా ఆశించకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేశామని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్‌ వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు కిసాన్‌ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్‌, ఎస్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సారయ్య, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్‌, జిల్లా నాయకులు కణతల నాగేందర్‌ రావు, సీనియర్‌ నాయకులు పాశం మాధవరెడ్డి, సూడి సత్తిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు తేళ్ల హరిప్రసాద్‌, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుగొండ పూర్ణ, మాజీ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్‌ రెడ్డి, పాలడుగు వెంకటకష్ణ, జెట్టి సోమయ్య, జంపాల చంద్రశేఖర్‌, భూక్య రాజు, కాడబోయిన రవి, చింత క్రాంతి, పడిగ పార్వతి, ఎంపీటీసీలు చాపల ఉమాదేవి- నరేందర్‌ రెడ్డి, గుండెబోయిన నాగలక్ష్మి- అనిల్‌ , గోపిదాసు ఏడుకొండలు, ధారావత్‌ పూర్ణ- గాంగు, సర్పంచులు, ఉపసర్పంచులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌పై కౌన్సిలర్ల అవిశ్వాసం
గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్‌
గొర్లకు బదులు నగదు బదిలీ చేయాలి : జీఎంపీఎస్‌
6న రేవంత్‌రెడ్డి హత్‌ సే హత్‌ పాదయాత్ర
ఉద్యమాల గడ్డ... భూపాలపల్లి అడ్డా...
'ఉపాధిహామీ'కి భారీ కోతలు విధించడం దుర్మార్గం
నిరుద్యోగ యువతను మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం
ఎర్రజెండాతోనే నిరుపేదల సమస్యలు పరిష్కారం
ఏసీడీ పేరుతో వినియోగదారులపై అదనపు భారం
వ్యాపారస్తులు లైసెన్స్‌ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి
అసంఘటిత రంగ కార్మికులందరికీ ఇళ్లు ఇవ్వాలి : సీఐటీయూ
ఆదివాసీ గ్రామాన్ని ఖాళీ చేయించే హక్కు ఎవరికి లేదు
పోడు సాగు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి
పొంగులేటి సైన్యాన్ని గెలిపించడమే ఎజెండాగా పనిచేస్తాం
విభజన హామీల అమలుకు సీపీఐ భారీ పాదయాత్ర : టి శ్రీనివాస్‌
మాదకద్రవ్యాల వినియోగంతో అనేక అనర్థాలు
సమ్మక్క సారలమ్మ మినీ జాతర @ 3వ రోజు
వెట్టి చాకిరీలో పంచాయతీ కార్మికులు
ఉల్లాసంగా రెడ్‌ కలర్‌ డే
స్టేషన్‌ ఎదుట మహిళా సంఘాల సభ్యుల ఆందోళన
నిరుపేద ఎస్సీలు అందరికీ దళితబంధు ఇవ్వాలి
బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి : మంత్రి ఎర్రబెల్లి
టీచర్‌ రాజేశ్వరీ వెంటనే సస్పెండ్‌ చెయ్యాలి : ఎస్‌ఎఫ్‌ఐ
గణిత ఉపాధ్యాయుడు మాకొద్దు
సర్కార్‌ బడులలో సకల వసతులు : మంత్రి ఎర్రబెల్లి
ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా పనిచేయాలి
కార్మికుల సంక్షేమానికి చొరవ చూపాలి : ఐఎఫ్‌టీయూ
విద్యుత్‌ కోతలతో రైతులకు తప్పని తిప్పలు

తాజా వార్తలు

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

09:45 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. 6న హైకోర్టు తీర్పు

09:34 PM

18న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.