Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్‌బుక్‌లు మంజూరు చేస్తాం | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్‌బుక్‌లు మంజూరు చేస్తాం

- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా
నవతెలంగాణ-రేగొండ
ఏళ్లతరబడి ప్రభుత్వ భూముల్లో కాస్తులో ఉంటు న్న రైతుభూములను సర్వేచేసి అర్హులైన వా రందరికీ పట్టాదారుపాస్‌పుస్తకాలు,మంజూరు చేస్తామని భూ పాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా క లెక్టర్‌ భవేష్‌ మిశ్రా అన్నారు. బుధవారం మండలం లోని రామన్నగూడెంలో సర్పంచ్‌ జంగిటి నరేష్‌ ఆధ్వ ర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతి థులుగా హాజరై మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు గా కాస్తు చేసుకుంటున్నా రైతులకు పట్టాలు లేక అనే క ఇబ్బందులకు ఎదుర్కొన్నట్లు, ఇప్పుడు ప్రభుత్వం అసైన్డ్‌ భూములకు సర్వే చేసి అర్హులైన వారికి పట్టా లు ఇచ్చేందుకు ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ రోజు రెవెన్యూసదస్సు నిర్వహించి గ్రామంలో అతిపె ద్దసర్వేనెంబర్‌లు 662, 663, వీటితోపాటు గ్రామం లో ఇంకా ఉన్న సర్వే నెంబర్లు గల భూమిని సర్వే చేసి అర్హులైన వారందరికీ పట్టాలు అందిస్తామని వా రు తెలిపారు. ఇందుకు అ నుగుణంగా గ్రామంలో ప్ర జలు సర్వేకు వచ్చిన సర్వే యర్లకు సంబంధిత అధికా రులకు పూర్తిగా సహకరిం చాలని ఒక ప్రణాళిక బద్ధం గా ఈ సర్వే నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ అన్నారు. మీ గ్రామ భూ సర్వేపూర్తయ్యేవరకు ఒక సర్వే కమిటీ ఎన్నుకోవాలని ఆ కమిటీలో రైతులు, గ్రామవార్డు సభ్యులు, ఇంకె వరైనా ఉండవచ్చని అన్నారు. మీ భూమిలో సర్వే నిమిత్తం ముందుగా మేము గూగుల్‌ యాప్‌ ద్వారా మీరు సాగు చేస్తున్న భూమికి ఒక బౌండరీ గీసి మీకు ఇరువైపులా సాగులో ఉన్న రైతుల వివరాలను యాప్‌ ద్వారా పొందుపరిచి లబ్ధిదారున్ని సాగు భూమిలో ఉంచి ఒక ఫోటో తీసినట్లైతే ఆటోమేటిగ్గ మీ భూమి సాగు విస్తీర్ణం మీకు ఆన్లైన్లో కనబడుతుందని కలెక్టర్‌ అన్నారు. ఇందులో భాగంగా ముందుగా గ్రామంలో ఉన్న ఎక్కువ రైతులు సాగులో ఉన్న 662,663 సర్వే నంబర్లను సర్వేచేసి క్రమేపి మిగతా సర్వే నెంబర్లను కూడా ఈనెల 31వ తేదీ వరకు పూర్తి చేసి మీకు ప ట్టాదారు పాస్‌బుక్‌లు అందిస్తామని కలెక్టర్‌ పేర్కొన్నా రు. పట్టాదారు పాసుబుక్కులు రాగానే మీకు ప్రభు త్వం నుండి వచ్చే రైతుబంధు కూడా వర్తింప చేస్తామ ని కావున రైతులందరూ సర్వేకు వచ్చిన సంబంధిత అధికారులకు పూర్తి సహకారం అందించాలన్నారు.
అనంతరం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని పోడు భూములు, ప్రభుత్వ భూములలో ఏళ్ల తరబడి సాగు చేసుకున్నటువంటి రైతులందరికీ జిల్లా కలెక్టర్‌ ఒక ప్రణాళిక బద్ధంగా పో డుభూమి సర్వే ప్రభుత్వ భూముల్లోఏళ్ల తరబడి సా గులో ఉన్న రైతులందరికీ పట్టాదారు పాస్‌ బుక్కుల ను అందించేందుకు ఒక ప్రణాళిక రూపొందించడం జరిగిందని. ఈ నెలాఖరునాటికి భూసర్వే నిర్వహించి అర్హులైన ప్రతిరైతుకు పట్టాదారు పాస్‌బుక్‌ మంజూ రు చేసి వచ్చే కొత్త సంవత్సరం నుండి రైతుబంధు కూడావర్తింపచేస్తారని కావున రైతులందరూ సమన్వ యం పాటించి సమిష్టిగా ఈ భూ సర్వే నిర్వహించు కోవాలని సర్వేకు వచ్చిన అధికారులకు పూర్తిగా సహ కరించాలని రైతుల కోరారు .
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీనివాస్‌, తహశీల్దార్‌ షరీఫ్‌, మండల ప్రత్యేక అధికారి శామ్యూల్‌, ఎంపి డిఓసురేందర్‌, ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, జెడ్పిటిస ిసాయిని విజయముత్యం,ఎంపిటిసి శనిగిరపు వెంక న్న, టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు అంకం రాజేందర్‌ , సీనియర్‌ నాయకులు ఉమేష్‌ గౌడ్‌, సంతోష్‌ మధు సూదన రెడ్డి రమణారెడ్డి, శంకర్‌ లింగయ్య వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, నాయ కులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి : మంత్రి ఎర్రబెల్లి
టీచర్‌ రాజేశ్వరీ వెంటనే సస్పెండ్‌ చెయ్యాలి : ఎస్‌ఎఫ్‌ఐ
గణిత ఉపాధ్యాయుడు మాకొద్దు
సర్కార్‌ బడులలో సకల వసతులు : మంత్రి ఎర్రబెల్లి
ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా పనిచేయాలి
కార్మికుల సంక్షేమానికి చొరవ చూపాలి : ఐఎఫ్‌టీయూ
విద్యుత్‌ కోతలతో రైతులకు తప్పని తిప్పలు
ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు : ఎమ్మెల్యే చల్లా
బీఆర్‌ఎస్‌ అంతం...కాంగ్రెస్‌ పార్టీ పంతం
అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులు
విద్యారంగ సమస్యలపై ఉద్యమిద్దాం : ఎస్‌ఎఫ్‌ఐ
భాషా పండితుల, వ్యాయామ ఉపాధ్యాయుల నిరసన
లయన్స్‌ క్లబ్‌ మిలీనియం చార్టర్‌ నైట్‌ వేడుక
మానుకోటలో బొడ్రాయి పున:ప్రతిష్ట
సంక్షేమాన్ని మరిచిన పాలకులు
పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి : సీపీఐ(ఎం)
ఏసీడీ చార్జీల వసూలు అక్రమం : సీపీఐ
నాణ్యమైన భోజనం అందించాలి
వీఓఏల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
న్యాయం చేశాకే కూల్చివేతలు చేపట్టాలి
డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి
టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
ధర్నాను విజయవంతం చేయండి : డీటీఎఫ్‌
దళిత గిరిజన చట్టాలతో డైరీ అభినందనీయం
మంత్రి కేటీఆర్‌ను కలిసిన కుడా చైర్మన్‌
గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు : డీఎంహెచ్‌ఓ
మంత్రి చేతుల మీదుగా అర్చక సంఘం డైరీ ఆవిష్కరణ
ఉత్తమ జోన్‌ చైర్మన్‌గా లయన్‌ మోత్కూరు వెంకట్‌
తహరాపూర్‌లో ఎండిపోతున్న వరి పంట

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.