Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజా వినతులు సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్‌ కె.శశాంక | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Jan 24,2023

ప్రజా వినతులు సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్‌ కె.శశాంక

నవతెలంగాణ-మహాబూబాబాద్‌
             ప్రజలు ఇచ్చిన వినతులను సత్వరమే పరిష్కరిం చాలని జిల్లా కలెక్టర్‌ శశాంక అధికారులు ఆదేశించా రు. సోమవారం జిల్లాలో నూతనంగా ప్రారంభించి న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ కె.శశాంక అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్‌ తో కలిసి ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించారు. కేసముద్రం మండలం అర్పణపల్లికి చెందిన జాటోత్‌ నిహాల్‌ పోలియో వల్ల కుడికాలు పనిచేయడం లేదని, ఉన్న ఆస్తిని అంతా నా కాలు బాగుకే ఖర్చు చేశానని, నాకు జీవిత కాలపు సదరం సర్టిఫికెట్‌, వికలాంగుల ఫించను అందజేయాలని కోరారు. కేసముద్రం మం డలం సబ్‌ స్టేషన్‌ తండా గ్రామానికి చెందిన సర్పంచ్‌ జి.వెంకన్న గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించిన ప్రతిసారి కూలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు ఆక్ర మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చిన్న పిల్ల లు ప్రహారీ గోడ లేకపోతే ఇబ్బందులకు, ప్రమాదాల కు గురి అవుతారని ప్రహారీ గోడ నిర్మించుటకు పర్మి షన్‌ ఇచ్చి తగు న్యాయం చేయాలని కోరారు. బయ్యా రం మండలం కంభాలపల్లి గ్రామానికి చెందిన ఎ. నాగయ్య సర్వే నెం.138లో తనకు ఉన్న 2.2 ఎక రాల భూమికి రైతు బంధు ఇప్పించాలని కోరారు. గూడూరు మండలం వెంగంపేట గ్రామానికి చెందిన జున్ను పర్వతాలు సర్వే నెం.75 తను కొనుగోలు చేసి న 20.గుంటల భూమికి పట్టా పుస్తకము ఇప్పించగ లరని కోరారు.ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో (98) దరఖాస్తులు వచ్చాయి.
దివ్యాంగులకు ప్రత్యేక ప్రజావాణి...
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్ర త్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసిలో గ్రీవెన్స్‌డే నిర్వహించిన అనం తరం అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడు తున్నందున వారికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు.ప్రజావాణి నిర్వహించే తేదీలను ముందుగా దివ్యాంగులకు తెలియజేస్తూ కా ర్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.అదేవిధంగా ఉద్యో గుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రజావా ణి కార్యక్రమం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏర్పా టు చేయాలన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఫో ర్త్‌ క్లాస్‌ ఉద్యోగుల దగ్గర నుండి జిల్లా అధికారుల వరకు తమ సమస్యలను తెలియజేసుకోవచ్చునని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో 130 పాఠశాలల నుండి పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు అవసరమైన అల్పాహా రం ఏర్పాటు పై అధికారులు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలన్నారు. జిల్లాలోని వైకుంఠధామాలు సెగ్రిగేష న్‌ షడ్స్‌, డంపింగ్‌ యార్డ్స్‌లలో మిగిలిన పనులు పూ ర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్‌ డేవిడ్‌ జడ్పీ సీఈ ఓ రమాదేవి ఆర్డిఓ కొమరయ్య డిఆర్డిఏ పిడి సన్యాస య్య జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జనగామలో సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర మహాసభ సక్సెస్‌
పాత నేరస్తులపై దృష్టి సారించాలి : జిల్లా ఎస్పి సురేందర్‌ రెడ్డి
అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలి : ఆర్‌ సరోజన
ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేస్తున్న మోడీ
మిల్లర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శికి పీఏసీఎస్‌ చైర్మన్‌ సన్మానం
ప్రజావాణి ధరఖాస్తులకు అధిక ప్రాధాన్యత : కలెక్టర్‌
పెంచిన డిగ్రీ, పీజీ బ్యాక్‌లాగ్‌్‌ పరీక్ష ఫీజులను తగ్గించాలి
ప్రతీ ఒక్క దరఖాస్తుకు సమాధానం ఇవ్వాలి : కలెక్టర్‌ శశాంక
హమాలీ కార్మికుల సంక్షేమ వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి : సీఐటీయూ
మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి : సీఐటీయూ
సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి
సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి
సంక్షేమమే శ్వాసగా...అభివృద్ధే ధ్యాసగా పాలన
కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో నేతల దీక్ష
ప్రణాళిక లోపంతో లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా
జీడబ్ల్యుఎంసీలో సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆగ్రహం
సీఆర్పీఆఫ్‌-39 బెటాలియన్‌ ఆధ్వర్యంలో 'సివిక్‌ యాక్షన్‌'
భయంతోనే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు : కాంగ్రెస్‌
రజకుల రక్షణ చట్టం కోసం ఉద్యామించాలి
బీజేపీ నియంత పాలన విధానాలను వ్యతిరేకిద్దాం : సీపీఐ(ఎం)
వ్యవసాయాన్ని దోపీడీ దారులకు కట్టబెడుతున్న ప్రభుత్వాలు
వసతిగృహ విద్యార్థులకు మౌళిక వసతుల కరువు
విద్యార్థుల విహారయాత్ర
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
బడి పిలుస్తోంది కదలిరా..!
సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తింపు పోరాటంలో వివోఏలు కలిసి రావాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను అడ్డుకుందాం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : శ్రీనివాస్‌
వైద్య ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా
కార్మిక సంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలి

తాజా వార్తలు

02:39 PM

ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం..

02:29 PM

తీన్మార్‌ మల్లన్నకు.. బెయిల్ నిరాకరించిన కోర్టు

01:56 PM

నటి ఆత్మహత్య కేసులో ఊహించని ‍ట్విస్ట్‌ ఇచ్చిన తల్లి

01:44 PM

రేపు ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం జగన్

01:41 PM

షర్మిల ఇంటివద్ద ఉద్రిక్తత

01:38 PM

అదానీ చేతికి మరో ప్రముఖ మీడియా గ్రూప్

01:34 PM

ఎంపీ అవినాష్ బంధువులకు హైకోర్టు నోటీసులు..

01:12 PM

ఈడీ నుంచి కవితకు మళ్లీ పిలుపు!

12:57 PM

ఎంసీహెచ్ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాప‌న చేసిన హ‌రీశ్‌రావు

12:49 PM

నగరంలో 90 రోజులు ట్రాఫిక్‌ మళ్లింపు

12:34 PM

ప్రారంభమైన తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశం

12:30 PM

రామోజీరావుకు సిఐడి నోటీసులు

12:26 PM

ఆడ చీత సాషా మృతి

12:26 PM

మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌స‌భ వాయిదా

12:20 PM

ఎన్టీఆర్ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్!

11:36 AM

ముగిసిన హెచ్ 1బీ వీసాల కోటా

11:29 AM

టిటిడికి రిజర్వ్‌ బ్యాంక్ భారీ షాక్‌

11:18 AM

నగరంలో మళ్లీ మొదలైన పోస్టర్ వార్...

11:15 AM

విశాఖలో జీ-20 సదస్సు ప్రారంభం

11:14 AM

ట్విట్టర్ పోల్స్ పై మస్క్ కీలక ప్రకటన

11:02 AM

భార్యను హత్య చేసి మంచం కింద ద‌సిన భర్త

10:42 AM

నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం...

10:38 AM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం ప‌ట్టి‌వేత‌

10:36 AM

మార్గదర్శి కేసులో శైలజాకిరణ్‌కు సీఐడీ నోటీసులు

10:31 AM

కాబుల్‌లో ఆత్మహుతి దాడి...ఆరుగురు మృతి

09:29 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

09:19 AM

ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ప్రశ్నపత్రంలో తప్పు

09:13 AM

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

08:56 AM

బలగం మూవీ డైరెక్టర్‌ వేణుకు మంత్రి కేటీఆర్‌ అభినందన

08:31 AM

గంజాయిని జగన్ ఏపీ రాష్ట్ర పంటగా మారుస్తారేమో: అనిత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.