Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ల కాంట్రాక్టర్‌ ఎవరు ? : బీఎంఎస్‌ | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ల కాంట్రాక్టర్‌ ఎవరు ? : బీఎంఎస్‌

నవతెలంగాణ- కోల్‌బెల్ట్‌
               సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్పే బీఆర్‌ఎస్‌- టీబీజీకేస్‌ నాయకురాలు కవిత తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ల కాంట్రాక్టర్‌ ఎవరో చెప్పాలని సింగరేణి కోల్‌ మైన్స్‌ కార్మిక సంఫ్‌ు ( ఏబికేఎంఎస్‌-బీఎంఎస్‌) నాయకులు జేబీసీసీఐ వేజ్‌ బోర్డ్‌ మెంబర్‌ ప మాధవ నాయక్‌ ప్రశ్నిం చారు. మంగళవారం భూపాలపల్లి ఏరియా కె టీకె-5,1 గనులో వేజ్‌ బోర్డులో మినిమం గ్యారెంటీ బెనిఫిట్‌ 19శాతం సాధించిన సంద ర్భంగా భూపాలపల్లి బ్రాంచ్‌ ఉపాధ్యక్షులు అప్పాని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఫిట్‌ సెక్రటరీ పని రమేష్‌ అధ్యక్షతన జరిగిన గేట్‌ మీటింగ్‌లో ఆయన బీఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి టీఎస్‌ పవ న్‌కుమార్‌తో కలిసి మాధవ నాయక్‌ మాట్లా డారు. బొగ్గు గని కార్మికులకు 11వ వేతన సవ రణ ఉండదని, కార్మిక సంఘాలు రాజకీయ ఏజెండాతో దుష్ప్రచారం చేశారని, కానీ బీఎం ఎస్‌ మాత్రమే 11వేతన ఒప్పందం సాధిస్తామని కార్మికులకు భోరోసానిచ్చి నిబెట్టుకుందన్నారు. మినిమం గ్యారెంటీ బెనిఫిట్‌ 19 శాతం సాధించడంలో బీఎంఎస్‌ కేంద్ర నాయకులు కోల్‌ సెక్టార్‌ ఇన్‌చార్జ్‌ కొత్త కాపు లక్ష్మారెడ్డి నాj ుకత్వంలో బిఎంఎస్‌ ముఖ్య పాత్ర పోషించిం దని అన్నారు. రాబోయే రోజుల్లో కార్మికుల హక్కుల కోసంమ మెరుగైన వేతనాల సాధణకు సింగరేణి పరిరక్షణకు పోరాడతామని అన్నారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన రూ.25 వేల కోట్లు చెల్లించకుండా రూ.10వేల కోట్ల అప్పుతో సంస్థలను ఆర్థిక సం క్షోభంలో కి నెట్టిందన్నారు. కోల్‌ ఇండియాలో కాంట్రాక్టు కార్మికులకు రూ.930 చెల్లిస్తుంటే సింగరేణి లో మాత్రం రూ.430 ఇస్తూ శ్రమ దోపిడీ చేస్తుంటే టిబిజీకేఎస్‌ గౌరవ అధ్యక్షు రాలు సింగరేణిలో అందరికంటే జీతాలు ఏక్కువ అని చెప్పడం దారుణమన్నారు. బొగ్గు బ్లాకుల వేలంకు సంబందించి పార్లమెంట్‌ చట్ట సభ లో మద్దతు ఇచ్చి ఇప్పుడు కేంద్రమే ప్రయివేట్‌ చేస్తుందని అబద్ధపు ప్రచారం చేసు ్తన్నారని మండిపడ్డారు. తాడి చెర్ల బొగ్గు గనులు ఎందుకు ప్రయివేట్‌ పరం చేశారని, అందులో కాంట్రాక్టులు ఎవరో కల్వ కుంట్ల కవిత చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్‌ కార్యదర్శి వి. సుజేందర్‌ , నాయకులు రేణుకుంట్ల మల్లేష్‌, పండ్రాళ్ల మల్లేష్‌, బత్తుల స్వామి,ఎండి.యూసుఫ్‌, ఓరం లక్ష్మణ్‌, డి నారాయణ, కటకం శ్రీనివాస్‌, రమేష్‌, రఘుపతి రెడ్డి, గట్ల మల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జనగామలో సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర మహాసభ సక్సెస్‌
పాత నేరస్తులపై దృష్టి సారించాలి : జిల్లా ఎస్పి సురేందర్‌ రెడ్డి
అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలి : ఆర్‌ సరోజన
ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేస్తున్న మోడీ
మిల్లర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శికి పీఏసీఎస్‌ చైర్మన్‌ సన్మానం
ప్రజావాణి ధరఖాస్తులకు అధిక ప్రాధాన్యత : కలెక్టర్‌
పెంచిన డిగ్రీ, పీజీ బ్యాక్‌లాగ్‌్‌ పరీక్ష ఫీజులను తగ్గించాలి
ప్రతీ ఒక్క దరఖాస్తుకు సమాధానం ఇవ్వాలి : కలెక్టర్‌ శశాంక
హమాలీ కార్మికుల సంక్షేమ వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి : సీఐటీయూ
మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి : సీఐటీయూ
సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి
సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి
సంక్షేమమే శ్వాసగా...అభివృద్ధే ధ్యాసగా పాలన
కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో నేతల దీక్ష
ప్రణాళిక లోపంతో లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా
జీడబ్ల్యుఎంసీలో సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆగ్రహం
సీఆర్పీఆఫ్‌-39 బెటాలియన్‌ ఆధ్వర్యంలో 'సివిక్‌ యాక్షన్‌'
భయంతోనే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు : కాంగ్రెస్‌
రజకుల రక్షణ చట్టం కోసం ఉద్యామించాలి
బీజేపీ నియంత పాలన విధానాలను వ్యతిరేకిద్దాం : సీపీఐ(ఎం)
వ్యవసాయాన్ని దోపీడీ దారులకు కట్టబెడుతున్న ప్రభుత్వాలు
వసతిగృహ విద్యార్థులకు మౌళిక వసతుల కరువు
విద్యార్థుల విహారయాత్ర
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
బడి పిలుస్తోంది కదలిరా..!
సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తింపు పోరాటంలో వివోఏలు కలిసి రావాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను అడ్డుకుందాం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : శ్రీనివాస్‌
వైద్య ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా
కార్మిక సంఘాలు పోరాటాలకు సిద్ధం కావాలి

తాజా వార్తలు

12:57 PM

ఎంసీహెచ్ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాప‌న చేసిన హ‌రీశ్‌రావు

12:49 PM

నగరంలో 90 రోజులు ట్రాఫిక్‌ మళ్లింపు

12:34 PM

ప్రారంభమైన తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశం

12:30 PM

రామోజీరావుకు సిఐడి నోటీసులు

12:26 PM

ఆడ చీత సాషా మృతి

12:26 PM

మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌స‌భ వాయిదా

12:20 PM

ఎన్టీఆర్ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్!

11:36 AM

ముగిసిన హెచ్ 1బీ వీసాల కోటా

11:29 AM

టిటిడికి రిజర్వ్‌ బ్యాంక్ భారీ షాక్‌

11:18 AM

నగరంలో మళ్లీ మొదలైన పోస్టర్ వార్...

11:15 AM

విశాఖలో జీ-20 సదస్సు ప్రారంభం

11:14 AM

ట్విట్టర్ పోల్స్ పై మస్క్ కీలక ప్రకటన

11:02 AM

భార్యను హత్య చేసి మంచం కింద ద‌సిన భర్త

10:42 AM

నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం...

10:38 AM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం ప‌ట్టి‌వేత‌

10:36 AM

మార్గదర్శి కేసులో శైలజాకిరణ్‌కు సీఐడీ నోటీసులు

10:31 AM

కాబుల్‌లో ఆత్మహుతి దాడి...ఆరుగురు మృతి

09:29 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

09:19 AM

ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ప్రశ్నపత్రంలో తప్పు

09:13 AM

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

08:56 AM

బలగం మూవీ డైరెక్టర్‌ వేణుకు మంత్రి కేటీఆర్‌ అభినందన

08:31 AM

గంజాయిని జగన్ ఏపీ రాష్ట్ర పంటగా మారుస్తారేమో: అనిత

07:57 AM

హెరిటేజ్‌ నుంచి కొత్త శ్రేణి డెయిరీ ఉత్పత్తులు

07:37 AM

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

07:29 AM

అమెరికా..స్కూ‌ల్‌లో కాల్పు‌లు: ఆరుగురు మృతి

06:48 AM

నిమ్స్‌ ఎంసీహెచ్‌కు నేడు శంకుస్థాపన

06:36 AM

ఎంపీ ఫైజ‌ల్ అన‌ర్హ‌త కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచార‌ణ‌

06:32 AM

కొండచరియలు విరిగిపడి 16 మంది మృతి

06:26 AM

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప అరెస్ట్‌

09:56 PM

సీఎం కేసీఆర్‌ సహకారంతో అభివృది : మంత్రి తలసాని

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.