Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆడపడుచులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే చల్లా | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

ఆడపడుచులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే చల్లా

నవతెలంగాణ-పరకాల
రాష్ట్ర ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృ త్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఎ మ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి షాది ముబారక్‌ చెక్కులపంపిణీ కార్యక్రమాన్ని ఏర్పా టు చేయగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్యఅ తిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను పురస్కరిం చుకొని గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు. అనంతరం నియోజక వర్గంలోని పరకాల మండలం, మున్సిపాలిటీ, ఆత్మ కూర్‌, సంఘం, నడికూడా, దామర మండలాల్లోని ఆ యా గ్రామాల కళ్యాణ్‌లక్ష్మి, షాది ముబారక్‌ లబ్ధిదా రులకు రూ.1.16 కోట్లకు పైగా చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం నిరుపేదలకు అండగా ఉండి అభివద్ధి ధ్యేయం గా సంక్షేమ ఫలాలను అందిస్తుందన్నారు. రైతే రాజు గా ఉండాలని ఆకాంక్షను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ధృఢ సంకల్పంతో ఉండి రైతులకు రైతుబంధు, రైతు బీమా, రైతు రుణాలను అందించడంతోపాటు అధిక దిగుబడి అందించేలా, రెండు పంటలకు పుష్కలంగా నీరు ఉండాలని 24 గంటలు ఉచిత కరెంటు అంది స్తున్న ఘనత మన రాష్ట్రం అన్నారు. ఇంత అభివృద్ధి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆడపడుచులకు కళ్యాణ్‌ లక్ష్మితో పాటు గర్భిణీ స్త్రీలకు కేసీఆర్‌ కిట్టుసై తం అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్‌, కేటీఆర్‌లు రాష్ట్రం అభివృద్ధి చే స్తుంటే ఇతర రాష్ట్ర సీఎంలు మన అభివృద్ధిని చూసి మనరాష్ట్రానికి వస్తున్నారన్నారు. ఐటీరంగంలో హైదరాబాద్‌ అమెరికా కంటే అభివృద్ధి చెందుతుం దని లక్షల్లో జీతాలు సాఫ్ట్వేర్‌ ఉ ద్యోగులు పొందుతు న్నారన్నారు. తెలివిగల యువత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడం లేదన్నారు. నియోజకవర్గంలో త్వరలోనే కాకతీయ టెక్స్టైల్‌ పార్కు దసరా లోపు ప్రారంభమవు తుందని అందులో 35 ఏళ్ల వయసు గల వితంతు మహిళలు ఎవరైనా ఉద్యో గం చేయాలని ఆసక్తి ఉంటే వారికి ఉద్యోగం ఇప్పిస్తా న న్నారు. రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ అడ్డుకుం టుందని విమర్శించారు. పరకా లలో అభివృద్ధి జరగట్లేదు అనడం బీజేపీ నాయ కు లకు క ళ్ళులేవా అని విమర్శించారు. బిజెపిని ప్రజలు త్వర లోనే తగినగుణపాఠం చెబుతారన్నారు.బిజెపి నాయ కులు సన్యాసులని, గల్లీలో రాజకీయం తప్ప ని జమై న రాజకీయ పాలన తెలువదని,నిన్న, మొన్నటి బిజె పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గుండు సన్యాసి లా మాట్లాడటం విడ్డూరమని విమర్శించారు. ఈ కా ర్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షోద అనిత రామ కృష్ణ, వైస్‌చైర్మన్‌ జైపాల్‌ రెడ్డి ,మార్కెట్‌ చైర్మన్‌ సారం గపాణి, నియోజకవర్గంలోని మండల జెడ్పీటీ సీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయ కులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు మ డికొండ శీను, అధికారులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉగాది పురస్కారాన్ని అందుకున్న లంక శివకుమార్‌
ప్రతిభకు ఉగాది జాతీయ పురస్కారం
కన్నుల పండుగగా శుభకృత్‌ నామ సంవత్సర వేడుకలు
విద్యార్థులు ఇష్టపడి చదవి ఉన్నత లక్ష్యాన్ని సాధించాలి
ట్రాఫిక్‌ చలాన్లతో బెంబేలెత్తిస్తున్న పోలీసులు
నత్తనడకన..'మిషన్‌ భగీరథ' పనులు..
నేటి నుండి ఏనుగల్లులో సత్తెమ్మ జాతర
సురక్షితమైన నీరు, పారిశుద్ధ్యంపై అవగాహన కలిగి ఉండాలి
టీఎన్‌జీఓ భవన్‌లో పంచాంగ శ్రవణం
నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన..దెబ్బతిన్న పంటల పరిశీలన
సీఎం సారూ..పరిహారం అంతేనా..?
'పశ్చిమ' కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ
'స్టేషన్‌' కారులో కాక..
అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేస్తాం
రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి
మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలి
నేడు వరంగల్‌కు సీఎం కేసీఆర్‌ రాక
అన్నివిధాలుగా ఆదుకుంటాం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం
కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం
భరోసా ఇచ్చిన చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌
సోలార్‌ లైట్లు పంపిణీ
వెయ్యి స్తంభాల గుడిపై కేంద్రం నిర్లక్ష్యం
జిల్లాలో భారీగా వడగళ్ల వర్షాలు.. అన్నదాత విలవిల
అకాల వర్షంతో రైతన్నలకు అపార నష్టం
యువతిని మోసం చేసిన యువకుడు అరెస్ట్‌
మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ఉద్యమించాలి
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన గౌడ సంఘం నాయకులు
సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

తాజా వార్తలు

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.