Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఏసీడీ పేరుతో వినియోగదారులపై అదనపు భారం | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

ఏసీడీ పేరుతో వినియోగదారులపై అదనపు భారం

- ఉపసంహరించాలని బీఎల్‌ఎఫ్‌ డిమాండ్‌ - విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ముందు ధర్నా
నవతెలంగాణ-శాయంపేట
తెలంగాణ రాష్ట్ర ప్రజలపై విద్యుత్‌ శాఖ విద్యుత్‌ బిల్లు లో ఏసీడీ పేరుతో అదనపు భారం మోపుతోందని, తక్షణమే ఎసిడి చార్జీలను ఉపసంహరించుకోవాలని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ జిల్లా కన్వీనర్‌ నీల రవీందర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం బిఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మం డలంలోని ప్రగతి సింగారం గ్రామంలోని విద్యుత్‌ సబ్‌ స్టేష న్‌ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రవీందర్‌ మాట్లాడుతూ ప్రజలపై విద్యుత్తు ఎసిడి చార్జీలు ఏప్రిల్‌ నుండి యూనిట్‌కు 30 పైసల నుంచి ఆపై ప్రతి నెలనెలా పెంచుటకు విద్యుత్తు డిస్కంలకు విచ్చలవిడిగా అ నుమతులు ఇవ్వటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందజేస్తామని ఉదరకొట్టి, దేశంలో అధికారంలోకివస్తే ఉచితవిద్యుత్‌ అందించేందుకు బీఆర్‌ఎస్‌ కృషి చేస్తుందని చెబుతూ, ఆచరణలో మాత్రం వివిధ రకాల పేరుతో చార్జీల భారాన్ని మోపడం సిగ్గుచేటనీ అన్నారు. 2015నుంచి డిస్కౌంట్‌ లో ఉన్న లోటు రూ.16,110 కోట్లభారం వేయుటకు ఇస్తున్న అనుమతుల ను ఈఆర్‌సి వెనుకకు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు.ఈ కార్యక్రమం లో బిఎల్‌ఎఫ్‌ నాయకులు పరికరాల భూమయ్య, కూసం బుచ్చయ్య,చిలుకల రాజన్న, చిలకల కొమరయ్య, గాజు కొ మురయ్య, గాదం సమ్మయ్య, చిలుకల మల్లయ్య, రవి, సదయ్య పాల్గొన్నారు.
కాశిబుగ్గ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజ లపై వేసిన విద్యుత్‌ చార్జీల భారాన్ని వెం టనే ఉపసంహరించుకోవాలని ఎంసీపీ ఐ(యు) వరంగల్‌ నగర కార్యదర్శి గడ్డం నాగార్జున డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భా గంగా శుక్రవారం ఎంసిపిఐ(యు) ప్రతినిధి బందం కాశిబు గ్గ సర్కిల్‌ కార్యాలయంలో డిఈ మల్లికార్జున్‌ ను కలిసి విన తిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా నాగార్జున మాట్లా డుతూ దేశంలో నిరంతరం విద్యుత్తు ఇస్తున్న రాష్ట్రం తెలం గాణ అని గొప్పగా చెబుతున్న బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల పై విద్యుత్‌ చార్జీల భారాన్ని మోపుతూ గత టిడిపి ప్రభుత్వ మాదిరిగా తెలంగాణలో పాలన కొనసాగిస్తుందని మండి పడ్డారు.  ఇప్పటికే పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు, పన్నుల వసూలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై విద్యుత్‌ చార్జీలు పెంచడం ప్రజా వ్యతిరేక చర్య అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ప్రజలు తిరుగుబాటు చేయకముందే రాష్ట్ర ప్రభు త్వం ఏసిడి చార్జీలను ఉపసంహరించుకోవాలని కోరారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఇలాంటి విద్యుత్‌ చార్జీల పెంపు ఆలోచన చేస్తే పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమీకరణ చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంసి పిఐ (యు) నాయకులు సుంచు జగదీశ్వర్‌, రాజు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉగాది పురస్కారాన్ని అందుకున్న లంక శివకుమార్‌
ప్రతిభకు ఉగాది జాతీయ పురస్కారం
కన్నుల పండుగగా శుభకృత్‌ నామ సంవత్సర వేడుకలు
విద్యార్థులు ఇష్టపడి చదవి ఉన్నత లక్ష్యాన్ని సాధించాలి
ట్రాఫిక్‌ చలాన్లతో బెంబేలెత్తిస్తున్న పోలీసులు
నత్తనడకన..'మిషన్‌ భగీరథ' పనులు..
నేటి నుండి ఏనుగల్లులో సత్తెమ్మ జాతర
సురక్షితమైన నీరు, పారిశుద్ధ్యంపై అవగాహన కలిగి ఉండాలి
టీఎన్‌జీఓ భవన్‌లో పంచాంగ శ్రవణం
నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన..దెబ్బతిన్న పంటల పరిశీలన
సీఎం సారూ..పరిహారం అంతేనా..?
'పశ్చిమ' కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ
'స్టేషన్‌' కారులో కాక..
అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేస్తాం
రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి
మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలి
నేడు వరంగల్‌కు సీఎం కేసీఆర్‌ రాక
అన్నివిధాలుగా ఆదుకుంటాం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం
కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం
భరోసా ఇచ్చిన చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌
సోలార్‌ లైట్లు పంపిణీ
వెయ్యి స్తంభాల గుడిపై కేంద్రం నిర్లక్ష్యం
జిల్లాలో భారీగా వడగళ్ల వర్షాలు.. అన్నదాత విలవిల
అకాల వర్షంతో రైతన్నలకు అపార నష్టం
యువతిని మోసం చేసిన యువకుడు అరెస్ట్‌
మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ఉద్యమించాలి
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన గౌడ సంఘం నాయకులు
సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

తాజా వార్తలు

10:59 AM

సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ ఉద్యోగులు బహిరంగ లేఖ

10:53 AM

కరీంనగర్ లో తండ్రిని చంపిన కుమారుడు..

10:52 AM

సినీ ప్రముఖుల సమక్షంలోఎన్టీఆర్ 30వ చిత్రం ప్రారంభం..

10:50 AM

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌..ఓటేసిన జగన్‌

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.