Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జర్నలిస్టులను ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లగా గుర్తించండి.. | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • May 04,2022

జర్నలిస్టులను ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లగా గుర్తించండి..

- దక్షిణాసియా దేశాలను కోరిన యునెస్కో
- కోవిడ్‌ సమయంలో మృతి చెందిన జర్నలిస్టులకు నివాళులు
పారిస్‌ : జర్నలిస్టులను ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లుగా గుర్తించి, వారి సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలని దక్షిణాసియా ప్రభుత్వాలను ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) కోరింది. మంగళవారం ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా యునెస్కో ఈ విజ్ఞప్తి చేసింది. కోవిడ్‌ సమయంలో విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన జర్నలిస్టులకు యునెస్కో నివాళులర్పించింది. మహమ్మారి కారణంగా దక్షిణాసియా దేశాల్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇతర సవాళ్లను యునెస్కో పరిశీలించింది. ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ అండ్‌ ప్రెస్‌ ఎంబ్లమ్‌ కాంపెయిన్‌ ఉటంకిస్తూ.. దక్షిణాసియాలో కోవిడ్‌తో 300 మంది జర్నలిస్టులు మరణించారనీ, ఒక్క భారత్‌లోనే 284 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. పలు లాక్‌డౌన్‌లు వచ్చినా.. సమాచారాన్ని చేరవేసేందుకు దక్షిణాసియాలోని జర్నలిస్టులు తమ ప్రాణాలు పణంగా పెట్టారనీ, విధి నిర్వహణలో ఉండగానే కరోనా బారినపడి వారు మృతిచెందారని యునెస్కో తన ప్రకటనలో పేర్కొంది.
భూటాన్‌, భారత్‌, మాల్దీవులు, శ్రీలంకకు యునెస్కో ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఎరిక్‌ ఫాల్ట్‌ మాట్లాడుతూ.. సంక్షోభ సమయాల్లో సరైన సమాచారంతో జర్నలిస్టులు ముందంజలో ఉన్నారనీ, వారే తొలి ప్రతి స్పందనదారులుగా ఉంటారని అన్నారు. వారి మానసిక, శారీరక భద్రత మెరుగ్గా ఉండాలని అన్నారు. కోవిడ్‌ సంక్షోభం తర్వాత.. ఆర్థిక సంక్షోభం కారణంగా పలు మీడియా సంస్థలు తమ కార్యకలాపాలను మూసివేయడాన్ని కూడా యునెస్కో గుర్తించింది. ఆఫ్గాన్‌లో సుమారు 300లకు పైగా మీడియా సంస్థలు మూతబడ్డాయని, భారత్‌, పాక్‌, నేపాల్‌లో అనేక మంది ఉద్యోగాలు పోయాయనీ, అనేక మీడియా సంస్థలు పబ్లికేషన్స్‌ను నిలిపివేశాయని తెలిపింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మెక్సికోలో మరో జర్నలిస్టు హత్య
ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్‌ ప్రమాణ స్వీకారం
రద్దయిన ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌
జర్నలిస్టులందరూ వ్యతిరేకించాలి
మధ్యంతర ఎన్నికల దిశగా ఇజ్రాయిల్‌ ?
అమెరికాలో వలస విషాదం..
కొలంబియా జైల్లో విషాదం
మోడీ ములాఖాత్‌
మానవ హక్కులు మాయం
జీ 7 సదస్సుకు నిరసన సెగ ..
అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగింపు
పాక్‌లో భారీ పరిశ్రమలకు సూపర్‌ ట్యాక్స్‌
బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం
మృత్యుకంపం
బ్రిటన్‌లో రైల్వే సమ్మె
విజయవంతంగా చైనా యాంటీ బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష
కొలంబియా అధ్యక్షుడిగా వామపక్ష నేత పెట్రో చారిత్రక విజయం
యూనియన్‌లో చేరిన ఆపిల్‌ కార్మికులు
మహమ్మద్‌ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : అమెరికా
అమెరికాలో కీలక పదవికి భారత సంతతి మహిళ నామినేట్‌
ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి సహకరిస్తాం : జిన్‌పింగ్‌
అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు
శ్రీలంకలో మూడేళ్ల వరకూ కరెంటు కోతలు : ఇంజనీర్ల హెచ్చరిక
జీడీపీ అంచనాలకు ఫెడ్‌ కోత
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునే చర్యలు చేపట్టాలి
కువైట్‌ చట్టాలను ప్రవాసులు గౌరవించాల్సిందే !
మత్స్య కార్మికుల సబ్సిడీకి ఎగనామం
మహమ్మద్‌ ప్రవక్త గౌరవం విషయంలో రాజీపడం
పశ్చిమ దేశాల ఆయుధాల డిపోను ధ్వంసం చేశాం : రష్యా
ముందే హెచ్చరించాం... జెలెన్‌స్కీ వినలేదు

తాజా వార్తలు

08:15 PM

5 వికెట్లు కోల్పోయిన టీమిండియా

07:59 PM

రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:57 PM

హైదరాబాద్ లో నాని 'దసరా' కోసం భారీ సెట్

07:55 PM

అబద్ధాల కోరు బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: తలసాని

07:10 PM

అమెరికాలో భారీ కుంభకోణం..భారత సంతతి వ్యక్తి అరెస్ట్

06:52 PM

గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించవద్దు : రేవంత్ రెడ్డి

06:52 PM

చంద్ర‌బాబు మీద పోటీ వార్తలపై స్పందించిన న‌టుడు విశాల్

06:27 PM

బాలికపై లైంగికదాడికి యత్నం..ప్రతిఘటించిన్నందుకు ముక్కు కోసేశారు

06:25 PM

యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి..

06:14 PM

భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌లు..న‌టి మీనా ఆవేద‌న‌

05:49 PM

హనుమకొండలో ఉద్రిక్తత

05:49 PM

జూనియర్ కాలేజీలుగా మారనున్న గురుకుల పాఠశాలలు

05:13 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్

05:09 PM

రైల్వే శాఖ కీలక నిర్ణయం

04:28 PM

రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు : సీపీఐ(ఎం)

04:21 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

04:15 PM

మత్స్యశాఖ కమిషనరేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

04:01 PM

హైదరాబాద్‌లో వాహ‌నాదారుల‌కు శుభ‌వార్త‌..!

03:50 PM

సివిల్ కోర్టులో పేలుడు

03:45 PM

ఏపీలో ఫెయిలైన 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త

03:40 PM

అమిత్ షా ఒప్పుకొనుంటే మహా వికాస్ అఘాడీ ఉండేది కాదు : ఉద్ధవ్ ఠాక్రే

03:33 PM

తిరుమలలో సెప్టెంబర్‌ 27నుంచి బ్రహ్మోత్సవాలు

03:09 PM

బంగారంపై దిగుమతి సుంకం పెంపు..!

03:00 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

02:54 PM

ఆరు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

02:12 PM

పాకిస్థాన్‌లో కరెంట్‌ కోతలు తీవ్రం

02:03 PM

బాలిక ప్రాణం తీసిన అబార్ష‌న్ ట్యాబ్లెట్..!

01:51 PM

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ గడువు పొడిగింపు

01:36 PM

రేపటి తరానికి వెంకయ్య ఆదర్శం కావాలి : కేసీఆర్

01:32 PM

'అల్లూరి`ఫస్ట్ లుక్ విడుదల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.