Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కాప్‌లో కుట్ర | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Nov 15,2022

కాప్‌లో కుట్ర

- అన్ని దేశాలను ఒకేగాటిన కట్టే యత్నం
- తిప్పికొట్టిన భారత్‌, చైనా
కైరో : వాతావరణ మార్పులకు చారిత్రాత్మకంగా కారణమైన ధనిక దేశాల సరసన అభివద్ధి చెందుతున్న దేశాలను చేర్చే ప్రయత్నాన్ని భారత్‌, చైనాలు కలిసి తిప్పికొట్టాయి. ఈ ప్రక్రియలో మరికొన్ని దేశాలు కూడా భారత్‌, చైనాలకు సహకరించాయి. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావారణ మార్పులపై ఈజిప్టులో జరుగుతున్న కాప్‌ 27 సదస్సులో చోటుచేసుకున్న ఈ సంఘటన కలలకం రేపింది. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు సోమవారం ఇది చర్చనీయాంశంగా మారింది. ధనిక దేశాలు ఏదో రకంగా తమ బాధ్యత నుండి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయను విమర్శలు చెలరేగాయి. అభివద్ధి చెందుతున్న పలు దేశాల ప్రతినిధులు ఈ వైఖరినితీవ్రంగా ఖండించారు. వాతావరణ మార్పుల ఉపశమన కార్యక్రమం (మిటిగేషన్‌ వర్క్‌ ప్రోగ్రామ్‌) పై జరిగిన చర్చలో కర్బన ఉద్గారాలను అత్యధికంగా వెలువరించే 20 దేశాలను ఒకే గాటన కట్టడానికి ధనిక దేశాలు ప్రయత్నించాయి. వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరగడానికి ఈ దేశాలే కారణమని, అందువల్ల వాటిని నియంత్రించడంతో పాటు, పరిహారం చెల్లించే బాధ్యతను తీసుకోవాలని ప్రతిపాదించాయి. అమెరికాతో పాటు జర్మనీ, కెనడా తదితర ధనిక దేశాలు ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఆ 20 దేశాల జాబితాలో భారత్‌, చైనా వంటి అభివద్ధి చెందుతును దేశాలు కూడా ఉన్నాయి. అనూహ్యంగా చోటుచేసుకును ఈ పరిణామంతో అప్రమత్తమైన భారత్‌, చైనా ప్రతినిధులు వెంటనే రంగంలోకి దిగినట్లు సమాచారం. రెండు దేశాల ప్రతినిధులు సమావేశమై చర్చించడంతో పాటు, ఇతర దేశాల ప్రతినిధులతో కూడా మాట్లాడారు. దీంతో పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌తో పాటు అభివద్ధి చెందుతును పలు ఇతర దేశాలు కూడా భారత్‌, చైనాలకు మద్దతుగా నిలిచాయి. దీంతో అభివద్ధి చెందుతును దేశాల గురించి విడిగా చర్చించడానికి ధనిక దేశాలు అంగీకరించాయి.
ఏమిటి నష్టం...?
పారిశ్రామిక విప్లవం ద్వారా, ఆ తరువాత ధనిక దేశాలు భారీగా లభ్ధిపొందిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే అవి పెద్ద ఎత్తున కాలుష్యాన్ని విడుదల చేసి, భూ తాపం పెరగడానికి, వాతావరణ మార్పులకు కారణమయ్యాయి. భారత్‌, చైనా వంటి అభివద్ధి చెందుతును దేశాలు పారిశ్రామీకరణను ప్రారంభించి కొన్ని దశాబ్ధాలు మాత్రమే గడిచాయి. ఏ విధంగా చూసినా ఈ దేశాలు వెదజల్లిన కాలుష్యం ధనిక దేశాలతో పోలిస్తే తక్కువే! అందువల్ల వాతావరణ మార్పులకు చారిత్రిక బాధ్యతను ధనిక దేశాలు తీసుకోవాలని, నష్ట నివారణ చర్యల్లో ఆ దేశాలు ప్రధాన బాధ్యత పోషించాలని అభివద్ధి చెందుతును దేశాలు కోరుతున్నాయి. అవకాశం దొరికిన ప్రతిసారీ ఈ చారిత్రక బాధ్యత నుండి తప్పుకోవడానికే ధనిక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా కాప్‌ 27 లోనూ అదే జరిగింది. 20 దేశాలపై ఒకేసారి చర్చించాలను ధనిక దేశాల ప్రతిపాదనను అంగీకరించడమంటే తమకు చారిత్రక బాధ్యతలేదను వాదనను అంగీకరించడమే! భారత్‌, చైనా ప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించడం, మిగిలిన దేశాలు కలిసి రావడంతో ఆ ప్రమాదం తప్పింది.
లాబీయిస్టుల జోరు...
కాప్‌ 27 సదస్సులో లాబీయిస్టుల జోరు పెద్దఎత్తున కనిపిస్తోంది. వీరిలో కూడా శిలాజ ఇంధనాల కంపెనీల నుండి వచ్చిన ప్రతినిధులు అత్యధికంగా ఉన్నారు. గత సమావేశంలో ఈ కంపెనీల నుండి 503 మంది లాబీయిస్టులు హాజరుకాగా, తాజా కాప్‌లో వారి సంఖ్య 600 దాటింది. వివిధ అయిల్‌, గ్యాస్‌ పరిశ్రమల నుండి 636 మంది లాబీయిస్టులు కాప్‌27 కు అధికారికంగా రిజిస్టర్‌ అయ్యారు. వారితో పాటు, అనధికారికంగా మరికొందరు కూడా వచ్చినట్లు భావిస్తున్నారు. వివిధ దేశాల ప్రతినిధులను కలిసి శిలాజ ఇంధనాలకు అనుకూలంగా వారు లాబీయింగ్‌ చేస్తున్నారు. కాప్‌ 28కి ఆతిధ్యమిస్తును యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 1,070 మంది ప్రతినిధులను పంపింది. వారి తరువాత స్థానంలో శిలాజ ఇంధన కంపెనీల లాబీయిస్టులే ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత్‌ కంటి చుక్కల మందుతో అమెరికాలో ఒకరు మృతి
విద్యుత్‌ ఒప్పందాన్ని పున:పరిశీలించాలి
ఇంగ్లండ్‌ను కుదిపేసిన అతి పెద్ద సమ్మె
పెన్షన్‌ సంస్కరణలను నిరసిస్తూ ఫ్రాన్స్‌లో భారీ ప్రదర్శన
పెషావర్‌ మసీదులో ఆత్మాహుతి దాడి
పాకిస్తాన్‌లో బస్సు ప్రమాదం
పాక్‌లో పడవ బోల్తా 10 మంది విద్యార్థులు మృతి
పెరూలో బస్సు ప్రమాదం.. 25 మంది మృతి
భద్రతా మండలి స్థంభించిపోయింది
అమెరికా పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు బలి
నా హత్యకు కుట్ర : ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణ
లండన్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన ఇంటి అద్దెలు
పత్రికా స్వేచ్ఛ ముఖ్యం
గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు
అయ్య బాబోయ్‌..ఆస్టరాయిడ్‌
దక్షిణాఫ్రికాలో విద్యుత్‌ సంక్షోభం !
9 మంది పాలస్తీనీయుల హత్య
మత కల్లోలాలకు మోడీనే కారకుడు!
బ్రెజిల్‌, అర్జెంటీనాల ఉమ్మడి కరెన్సీ చొరవను స్వాగతించిన వెనెజులా
దగ్గు సిరప్‌ సంస్థలపై డబ్ల్యుహెచ్‌ఓ దర్యాప్తు
నేపాల్‌లో భూకంపం
కాలిఫోర్నియాలో తుపాకీ కలకలం !
విప్లవాన్ని క్యూబా ఎప్పటికీ విడిచిపెట్టదు
ఆదివాసీల ఆరోగ్యం కోసం..
ఇజ్రాయిల్‌ ప్రధానికి షాక్‌
అమెరికా మాంటేరీ పార్క్‌లో కాల్పులు..10 మంది మృతి
పాకిస్తాన్‌లో నాలుగేళ్ళలో 42మంది జర్నలిస్టులు హత్య
న్యూజిలాండ్‌ ప్రధానిగా క్రిస్‌ హిప్‌కిన్స్‌
గూగుల్‌లో వేల మంది ఇంటికి
2002 గుజరాత్‌ అల్లర్లు మోడీదే ప్రధాన బాధ్యత

తాజా వార్తలు

09:56 PM

రేపు తెలంగాణ బడ్జెట్‌

09:35 PM

నా ప్రతి అడుగులో ఎన్టీఆర్ వెన్నంటే ఉంటాడు: కల్యాణ్ రామ్

09:01 PM

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి

08:58 PM

కోల్‌కతాలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ...

08:47 PM

నటుడు రవి కిషన్‌ ఇంట్లో విషాదం...

08:36 PM

బీఆర్ఎస్ నుంచి 20 మంది నాయకులపై బహిష్కరణ వేటు

08:11 PM

ఏపీ ఎస్సై రాత పరీక్ష హాల్‌టిక్కెట్లు విడుదల..

07:52 PM

కొత్త సచివాలయ ప్రారంభోత్సవంపై హైకోర్టుకు కేఏ పాల్

07:33 PM

ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన పాక్ క్రికెట‌ర్

07:18 PM

మ‌హారాష్ట్ర‌కు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధం : సీఎం కేసీఆర్

06:34 PM

ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

06:31 PM

పమ్రుఖ కమెడియన్ గజేంద్రన్ కన్నుమూత..

06:31 PM

మ్యాచ్ జరుగుతుండగా సమీపంలో ఉగ్రదాడి...

06:20 PM

విశ్వనాథ్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: చంద్రబాబు

06:01 PM

ముగిసిన గాయని వాణీ జయరాం అంత్యక్రియలు

05:59 PM

కూకట్‌పల్లిలో ఐదుగురు సభ్యులు గల డ్రగ్స్‌ ముఠా అరెస్టు

05:56 PM

నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి

05:32 PM

సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభం

05:25 PM

నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

05:08 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..

05:06 PM

కేంద్రం మరో సంచలనం..232 యాప్స్‌ నిషేధం

05:25 PM

దేశంలో మార్పులు అవసరం: సీఎం కేసీఆర్

04:17 PM

మా దృష్టంతా ఆ మ్యాచ్ పైనే : హ‌ర్మ‌న్‌ప్రీత్

04:07 PM

టీమిండియాతో తొలి టెస్టుకు ముందు ఆసీస్ కు ఎదురుదెబ్బ

03:47 PM

కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...

03:40 PM

వివేకా హత్య కేసులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి: దస్తగిరి

03:30 PM

బీఆర్ఎస్‌లో చేరిన నాందేడ్ నాయ‌కులు

03:22 PM

బెంగాల్‌లో బాంబు దాడి, టీఎంసీ కార్యకర్త మృతి

03:09 PM

క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు

03:01 PM

నాటు బాంబు పేలి రెండు చేతులు పోగొట్టుకున్న గ్యాంగ్ స్టర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.