Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారత్‌ చేతికి జీ20 పగ్గాలు.. | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Nov 17,2022

భారత్‌ చేతికి జీ20 పగ్గాలు..

- వచ్చే ఏడాది అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న ఇండియా
- అందరినీ కలుపుకుని పోయే కార్యాచరణ : మోడీ
బాలి : రాబోయే సంవత్సరానికి జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారతదేశం స్వీకరించింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ ఈ బాధ్యతలను ప్రధాని నరేంద్రమోడీకి అప్పగించారు. గత రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న జీ-20 సదస్సు సంయుక్త డిక్లరేషన్‌ను ఖరారుచేసిన అనంతరం బుధవారం బాధ్యతల అప్పగింత జరిగింది. 'ప్రతి ఒక్క దేశం కృషితో అంతర్జాతీయ సంక్షేమానికి ఒక ఉత్ప్రేరకంగా జీ-20 సదస్సును రూపొందించాలి.'' అని మోడీ అన్నారు. జీ-20కి భారత్‌ అధ్యక్షత వహించే పదవీకాలంలో అందరినీ కలుపుకుని పోయేలా, బృహత్తరంగా, నిర్ణయాత్మకంగా, కార్యాచరణతో కూడి వుంటుందని మోడీ ప్రకటించారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతో, ఆర్థిక మాంద్యంతో, పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలతో ప్రపంచదేశాలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ బాధ్యతలను చేపట్టామని మోడీ పేర్కొన్నారు. ఈ బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమని, వివిధ నగరాలు, రాష్ట్రాల్లో జీ-20 సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. భారతదేశం యొక్క అద్భుతమైన వైవిధ్యం, సాంప్రదాయాలు, సాంస్కృతిక సుసంపన్నతలను అతిథులకు అనుభవంలోకి తెస్తామన్నారు. ప్రజాస్వామ్యానికి మాతృక వంటి భారతదేశంలో విశిష్టంగా జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆకాంక్షించారు. నూతన ఆలోచనలతో, సమిష్టి కార్యాచరణను మరింత వేగవంతం చేసేందుకు జీ-20 కృషి చేస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది భారత్‌లో జరగబోయే జి-20 సదస్సుకు అనుసరించబోయే థీమ్‌లో 'అభివృద్ధి కోసం డేటా' అన్న సిద్ధాంతం అంతర్భాగంగా వుంటుందని మోడీ చెప్పారు. బాలి సదస్సు సందర్భంగా డిజిటల్‌ పరివర్తనపై వర్కింగ్‌ సెషన్‌లో ప్రధాని మోడీ, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో, ఇతర ప్రపంచ నేతలు పాల్గొన్నారు. ''మన శకంలో డిజిటల్‌ పరివర్తన అనేది అత్యంత గణనీయమైన మార్పు. డిజిటల్‌ సాంకేతికతలను సక్రమంగా ఉపయోగించుకుంటే రాబోయే దశాబ్దాల కాలంలో పలు రెట్ల శక్తిగా మారగలదు.'' అని మోడీ వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై పోరాడడంలో కూడా డిజిటల్‌ పరిష్కారమనేది ఉపయుక్తంగా వుంటుందన్నారు.
ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని జి-20 సదస్సు ఖండించింది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొంటూ నేతలు బుధవారం సంయుక్త డిక్లరేషన్‌ను ఆమోదించారు. యుద్ధాన్ని మెజారిటీ సభ్య దేశాలు తీవ్రంగా ఖండించాయని, ఇతరత్రా అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయని ఆ డిక్లరేషన్‌ పేర్కొంది. భద్రతాపరమైన సమస్యలను పరిష్కరించుకునేం దుకు జి-20 సరైన వేదిక కాదని డిక్లరేషన్‌ పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలను పరిరక్షించాలని కోరింది. అణ్వాయుధాల వినియోగం ముప్పును ఖండించింది. యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లకు తరలి వెళ్లాల్సిన గోధుమలు వంటి ఆహార ధాన్యాల సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో నల్ల సముద్రం ద్వారా తరలించేందుకు చేపట్టిన చొరవను సమావేశం స్వాగతించింది.
జర్మనీతో సహకార విస్తరణపై మోడీ చర్చలు
జర్మనీ ఛాన్సలర్‌ ఓల్ప్‌ షుల్జుతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక ఆర్థిక కార్యకలాపాలను, రక్షణ రంగ సహకారాన్ని మరింత విస్తరించుకునేందుకు గల అవకాశాలను ఇరువురు నేతలు పరిశీలించారు. జర్మనీ ఛాన్సలర్‌ను కలుసుకోవడం ఆనందంగా వుందని మోడీ ట్వీట్‌ చేశారు. ఈ చర్చలు ఫలప్రదమయ్యాయని ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది. రక్షణ, భద్రత, వలసలు, రవాణా, మౌలిక సదుపాయాలు వంటి పలురంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు, వాణిజ్య, పెట్టుబడులను మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఫ్రాన్స్‌లో లక్షలాది మంది కార్మికుల భారీ ప్రదర్శన
మంచినీరు లేని పాఠశాలలెన్నో..
సిరియా భూకంపం శిథిలాల కింద తమ్ముడి తలను కాపాడుతూ...
బర్డ్‌ఫ్లూతో వేలాది పక్షులు మృతి
చైనా నిఘా బెలూన్‌ శకలాలను సేకరిస్తున్న అమెరికా
బ్రిటన్‌లో జెలెన్‌స్కీ పర్యటన
అమెరికాలో అసాధారణ శరణార్ధిగా బోల్సనారో !
11,200కి పైనే భూకంప మృతులు!
టర్కీ, సిరియాల్లో ఐదువేలు దాటిన మృతుల సంఖ్య
భూప్రకోపం
చైనా బెలూన్‌ను కూల్చేసిన అమెరికా
పాక్‌ మాజీ అధ్యక్షుడి కన్నుమూత
క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు
భారత్‌-బ్రిటన్‌ సంబంధాలపై రిషి ప్రత్యేక శ్రద్ధ!
భారత్‌ కంటి చుక్కల మందుతో అమెరికాలో ఒకరు మృతి
విద్యుత్‌ ఒప్పందాన్ని పున:పరిశీలించాలి
ఇంగ్లండ్‌ను కుదిపేసిన అతి పెద్ద సమ్మె
పెన్షన్‌ సంస్కరణలను నిరసిస్తూ ఫ్రాన్స్‌లో భారీ ప్రదర్శన
పెషావర్‌ మసీదులో ఆత్మాహుతి దాడి
పాకిస్తాన్‌లో బస్సు ప్రమాదం
పాక్‌లో పడవ బోల్తా 10 మంది విద్యార్థులు మృతి
పెరూలో బస్సు ప్రమాదం.. 25 మంది మృతి
భద్రతా మండలి స్థంభించిపోయింది
అమెరికా పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు బలి
నా హత్యకు కుట్ర : ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణ
లండన్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన ఇంటి అద్దెలు
పత్రికా స్వేచ్ఛ ముఖ్యం
గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు
అయ్య బాబోయ్‌..ఆస్టరాయిడ్‌
దక్షిణాఫ్రికాలో విద్యుత్‌ సంక్షోభం !

తాజా వార్తలు

07:03 PM

ప్రగతిభవన్‌ గేట్లను.. కచ్చితంగా బద్దలు కొడతాం : రేవంత్‌ రెడ్డి

06:51 PM

ప్రధాని మోడీ డిగ్రీ కేసు..తీర్పు రిజర్వ్‌ చేసిన గుజరాత్‌ హైకోర్టు

05:51 PM

మరి కొద్ది గంటల్లో ఎస్‌ఎస్‌ఎల్‌వీ – డీ2 ప్రయోగం..

05:31 PM

ఎమ్మెల్యే రాజా సింగ్ కు త్రుటిలో ఘోర ప్రమాదం..

05:27 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు విద్యార్థులు మృతి

05:07 PM

తొలి రోజు ముగిసిన ఆట..రోహిత్ అర్ధ సెంచరీ

04:44 PM

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..

04:30 PM

పెండ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

04:18 PM

మైన‌ర్ వ‌ద్ద 15 కేజీల హెరాయిన్ పట్టివేత‌..

04:08 PM

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాం

04:04 PM

వరి పంటలు ఎండుతున్నాయి..

04:04 PM

బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా..కేటీఆర్ ఫైర్

04:03 PM

మృతుడి కుటుంబానికి కంసాల ఆర్థిక సాయం

04:01 PM

బడ్జెట్ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి

03:55 PM

ఆ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

03:54 PM

టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన అశ్విన్‌..

03:52 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:28 PM

భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన వ్యక్తి..స్పందించిన పోలీసులు

04:04 PM

దారుణమైన ఘటన..కన్నతల్లి తల, మొండెం వేరు చేశాడు

03:03 PM

177 పరుగుకు ఆసీస్ ఆలౌట్..

02:53 PM

ఏపీ సీఎం జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ భేటీ

02:37 PM

ఆస్ట్రేలియా స్కోరు..174/8

02:19 PM

ట్విటర్‌లో బ్లూ సర్వీసులకు..ప్ర‌త్యే‌క‌ ఛార్జీలు

01:59 PM

తెలంగాణకు పసిడి పతకం..

01:50 PM

మసీదులో మహిళల నమాజ్‌కు అభ్యంతరం లేదు..

01:26 PM

రేపు సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణపై..

01:19 PM

శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుదల..

01:08 PM

ఎమ్మెల్సీల ఎన్నికల‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..

12:52 PM

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్‌, ఆప్ నిర‌స‌న..

12:45 PM

కశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై ప్రకాశ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు.

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.