Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భూప్రకోపం | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Feb 07,2023

భూప్రకోపం

- వివిధ నగరాల్లో వేలాది భవనాలు నేలమట్టం
- మృతులు, గాయపడ్డవారితో నిండిపోయిన హాస్పిటల్స్‌
- ప్రకృతి ప్రళయంతో...కట్టుబట్టలతో గడ్డకట్టే చలిలో పౌరులు
- మొదటి భూకంపం తర్వాత 20మార్లు కంపించిన భూమి
- సైప్రస్‌, లెబనాన్‌, ఇజ్రాయెల్‌ దేశాల్లోనూ భూకంప ప్రభావం
ఇస్తాంబుల్‌:సోమవారం తెల్లవారుజామున సంభవిం చిన భూకంప తాకిడికి టర్కీ, సిరియా దేశాలు విలవిల్లాడి పోయాయి. భూకంపం అంటే ఇలా ఉంటుందా? అని ప్రపంచం యావత్తు భీతిల్లిపోయింది. తెల్లవారు జామున 4.17 గంటలకు, ఉదయం 10.30 గంటలకు టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతంలో రెండు భీకరమైన భూ కంపాలు ఏర్పడ్డాయి. దీంతో ఒక్కసారిగా భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. అందులో చిక్కుకున్న వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరు దేశాల నుంచి వెలువడిన అధికారిక సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 2308 దాటింది. టర్కీ ఆగేయ ప్రాంతంలో, ఉత్తర సిరియాలోని పలు నగరాల్లో పౌరులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మొదటి భూకంపం తర్వాత భూమి 20సార్లకుపైగా కంపించింది. ఉదయం 10.30 గంటలకు 7.5 తీవ్రతతో రెండోసారి భూకంపం సంభవించింది.
           దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వృద్ధులు, చిన్నారులతో కట్టుబట్టలతో బయటకు వచ్చామని, మరోవైపు ఆరు బయట మంచు పెద్ద ఎత్తున కురుస్తోందని పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టర్కీలోని పలు నగరాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల సెల్సీయస్‌కు పడిపోయాయి.
సాయమందించండి : వివిధ దేశాల నేతలు పిలుపు
           భూకంప ఘటనలపై ప్రపంచ దేశాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టర్కీ, సిరియాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, వైద్య బృందాలను, సహాయక సామగ్రిని పంపాలని ప్రధాని మోడీ అధికారులను ఆదేశించారు. ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాకు మానవతా సాయం అందించాలని భారత ప్రధాని సహా వివిధ దేశాల నేతలు కోరారు. ప్రస్తుతానికి టర్కీలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళన కర స్థాయిలో ఉంది.
గాయపడ్డవారితో, మృతులతో హాస్పిటల్స్‌ అన్నీ నిండిపోయాయి. టర్కీలోని గజియాన్‌టెప్‌, కహ్రమాన్‌మరస్‌, హుటారు, ఒస్మానియె, అడియమన్‌, మలట్య, అడన, కిలిస్‌ తదితర నగరాలపై ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. సోమవారం నాటి భూకంపాలు లెబనాన్‌, సైప్రస్‌, ఇజ్రాయెల్‌ దేశాల్ని తాకాయి.
పెరుగుతున్న మృతుల సంఖ్య
           భూకంపం ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1700 మందికిపైగా దుర్మరణం చెందారని, గాయపడ్డవారి సంఖ్య లక్షల్లో ఉందని వార్తలు వెలువడుతున్నాయి. టర్కీ కాలమానం ప్రకారం, తెల్లవారుజామున 4.17 గంటలకు ఆ దేశ ఆగేయ ప్రాంతంలో ఉన్న గాజియాన్‌తెప్‌ ప్రాంతానికి సమీపంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అక్కడికి 33 కి.మీ దూరం, 18 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడిం చింది. మొదటి భూకంపం తాకిడికి దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపింది. టర్కీలోని దియర్‌బకీర్‌, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కూలి పోయాయి. తొలి భూకంపం సంభవించిన మరికొద్ది గంటలకు (సుమారుగా ఉదయం 10.30 గంటలకు) మరో శక్తివంతమైన (7.5 తీవ్రత) భూకంపం ఏర్పడింది. దాదాపు 20 సార్లు శక్తివంతమైన భూకంపాలు చోటుచేసుకున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
గాఢనిద్రలో ఉండగా..
           తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ విలయం చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. టర్కీలో మొత్తం 10 ప్రావిన్సుల్లో భూకంపం ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు 1498 మంది మరణించారని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్‌ వెల్లడించారు. 5300 మందికిపైగా గాయపడినట్టు చెప్పారు. భూకంపం తాకిడికి టర్కీలో దాదాపు 3వేల భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక సిరియాలోని ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాల్లో 810 మంది మరణించినట్టు సిరియా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరో 639 మంది గాయపడినట్టు తెలిపింది. కాగా రెబల్స్‌ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 400 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సంక్షోభ పాకిస్థాన్‌కు చైనా చేయూత
బ్లాక్‌ ఇంక్‌పై హిండెన్‌బర్గ్‌ బాంబు
వారానికి రూ.3,000 కోట్లు
అమెరికా అణు విద్యుత్‌ ప్లాంట్‌ నుంచి4 లక్షల గ్యాలన్ల అణుధార్మిక జలాలు లీక్‌!
క్రెడిట్‌ సుస్సెపై యూబీఎస్‌ ఆసక్తి
పార్లమెంటు ఆమోదం లేకుండానే పెన్షన్‌ కోతలు
పన్నుల పెంపును నిరసిస్తూ శ్రీలంక కార్మికుల సమ్మె
ముస్లింలపై దాడులను నివారించాలి
జయహో నాటు
సంక్షోభంలో అమెరికన్‌ బ్యాంకులు
ఆస్కార్‌కు వేళాయె!
కోవిడ్‌ దర్యాప్తునకు కట్టుబడి ఉన్నాం డబ్ల్యూ హెచ్‌ఓ పునరుద్ఘాటన
అమెరికా అడ్వైజరీ కమిటీలో ఇద్దరు ఇండో-అమెరికన్‌ సిఇఓలు
ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం
ఫుకుషిమా విపత్తుకు 12 ఏండ్లు
జిన్‌పింగ్‌కు మూడోసారి అధ్యక్ష బాధ్యతలు
ఇమ్రాన్‌ ఖాన్‌పై నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారంటును రద్దు చేసిన బెలూచిస్తాన్‌ హైకోర్టు
పాక్‌లో అమ్మకపు పన్ను భారీగా పెంపు
మే 14న టర్కీ పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికలు
మరో అమెరికన్‌ బ్యాంక్‌ దివాళా..!
నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా రామ్‌చంద్ర పౌడెల్‌
మహిళా ఆర్థిక సాధికారతకు కృషి
క్యూబాలో కొలంబియా శాంతి చర్చలు
8 రోజుల్లోనే మూడోసారి భూకంపం
కొరివితో తలగోక్కుంటున్న ఉక్రెయిన్‌
బీజేపీ భ్రమలు తొలగుతాయి: రాహుల్‌ గాంధీ
స్త్రీ, పురుష సమానత్వ సాధనకు మరో 300 ఏండ్లు
చైనా ముట్టడికి అమెరికా పన్నాగం
అమెరికా, దక్షిణ కొరియాలపై చర్యకు సిద్ధం
ఢాకాలో ఏడంతస్తుల భవనంలో పేలుడు

తాజా వార్తలు

10:22 PM

RC15 సెట్ లో కేక్ కట్ చేసిన రామ్ చరణ్...

09:16 PM

రేపు శ్రీహరికోట నుంచి ఇస్రో వాణిజ్య రాకెట్ ప్రయోగం

08:49 PM

బీజేపీ నేతలు నిరుద్యోగ మార్చ్ మోడీ ఇంటి ముందు చేయాలి : కేటీఆర్

08:40 PM

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ప‌రిశీలించిన‌ సీఎస్

08:19 PM

ఏపీసీఆర్‌డీఏ కీలక ప్రకటన..

08:06 PM

పేపర్‌ లీకేజీ కేసులో.. నలుగురు నిందితులకు కస్టడీ

07:40 PM

సీపీఆర్‌ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి : కొప్పుల ఈశ్వర్

07:30 PM

రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే : వైఎస్ షర్మిల

08:52 PM

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నీతూకి పసిడి పతకం..

06:45 PM

అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి

06:24 PM

దారుణం.. ఇద్దరు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య

08:53 PM

ఎల్‌బీన‌గ‌ర్ చౌర‌స్తాకు శ్రీకాంతాచారి పేరు : మంత్రి కేటీఆర్

05:42 PM

రేపు హైదరాబాద్ వ్యాప్తంగా రాహుల్ అనర్హత వేటుపై నిరసన : రేవంత్‌రెడ్డి

05:29 PM

ఎంజీఎంలో మృతదేహాల తారుమారు..

04:59 PM

తొలి టీ20లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ తొలి విజయం..

04:26 PM

రేపే తుది పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ ఢీ

07:19 PM

ఇంటెల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు గోర్డ‌న్ మూర్ క‌న్నుమూత‌..

03:28 PM

కొత్త మెట్రో లైన్‌ను ప్రారంభించిన ప్రధాని..

03:08 PM

మోడీ కళ్లలో భయాన్ని చూశాను : రాహుల్‌గాంధీ

02:52 PM

సిసోడియాబెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..

02:04 PM

ఉప్పల్ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్​ చేస్తున్న సన్ రైజర్స్

07:18 PM

నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ

01:25 PM

ఏప్రిల్ 14న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ...

01:11 PM

రాహుల్‌పై అనర్హత వేటు.. సుప్రీంలో కీలక పిటిషన్‌

01:09 PM

పొరపాటున పేలిన మూడు క్షిపణులు...

12:55 PM

స్వదేశంలో వరల్డ్ కప్ ముంగిట భారత జట్టుకు జహీర్ ఖాన్ హెచ్చరిక

12:39 PM

నెలలో15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు

12:37 PM

రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు..!

12:08 PM

దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు...

12:07 PM

టీడీపీ నేత విజయ్‌కు మరోసారి సీఐడీ నోటీసులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.