వరంగల్
నవతెలంగాణ-తరిగొప్పుల
టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని బొత్తలపర్రె సర్పంచ్ భూక్య కమలరవి అన్నారు. జెడ్పీటీసీ నిధులు రూ.5లక్షలు, ఈజీఎస్ నిధులు రూ.5లక్షలతో సీసీ రోడ్డు పనులు శనివారం ప్రా
- దరఖాస్తులకే పరిమితమైన పక్రియ
- పట్టాల కోసం నెలల తరబడి గిరిజనుల ఎదురుచూపు
నవతెలంగాణ-మహాముత్తారం
పోడు రైతుల పట్టాల దరఖాస్తుల ప్రక్రియ మరుగున పడింది. అటవీ భూములు సాగు చేసుకుంటున్న ర
- ఐఎస్ఐ నిబంధనలు లేకుండా అమ్మకాలు
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-గణపురం
గణపురం మండలంలో ప్రయివేట్ వాటర్ ప్లాంట్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిబ
నవతెలంగాణ-వర్ధన్నపేట
దళితబంధు పథకం అర్హులందరికి అందించాలని నిరుపేద దళితులు డిమాండ్ చేశారు. శనివారం వర్ధన్న పేట పట్టణ జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సమా చారం అందుకున్న పోలీసులు ఎస్సై రామారావు ఆధ్వర్యంలో అక
నవతెలంగాణ-న్ణర్సంపేట
కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తగిన కేటా యింపులు చేయకుండా చిన్న చూపు చూశాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కుమారస్వామి అన్నారు. శని వారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో సంఘం అధ్యక్షులు
- అన్ని ఏర్పాట్లు పూర్తి : ఆలయ కమిటీ
నవతెలంగాణ-రేగొండ
మండల పరిధి కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మౌత్సవాలు నేటి నుంచి వారం రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. నేటి నుంచి 20వతేదీ వరకు ప్రత్యఏక పూ
- తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి మండలం లోని కుంటలు, చెరువులలో ఎలాంటి అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని భూపాలపల్ల
- జిల్లా నోడల్ అధికారి కె దేవరాజం
నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్
జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ఈనెల 23 నుంచి ఏప్రిల్ 8వరకు నిర్వహించనున్నట్టు జయశంకర్ భూపాలపల్లి
- నాణ్యత పాటించకుండానే డ్రయినేజీ నిర్మాణం
- అసంపూర్తిగా రోడ్డు పనులు
- అధికార పార్టీ నాయకుల
జోక్యంతో ఇష్టారాజ్యం !
నవతెలంగాణ-చిట్యాల
నవతెలంగాణ-బచ్చన్నపేట
బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వ అనుమతితో మూడు వైన్ షాపులకు టెండర్లు వేయగా దక్కించుకున్న నిర్వాహకులు వైన్ షాపులు నెలకొల్పారు. కాగా సిట్టింగ్ల కోసం మండల కేంద్రంలోని నిరుద్యోగ యువకులు ము
నవతెలంగాణ-పలిమెల
మారుమూల పల్లెల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. గురువారం పలిమెల మండలం ముక్నూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామం నుండి పంట పొలాలకు వెళ్లేందుకు రోడ్డు ల
నవతెలంగాణ- కోల్బెల్ట్
జయశంకర్ జిల్లా కేంద్రంలో గురువారం లారీ డ్రైవర్లకు, ఓనర్లకు భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, సీఐ రాజిరెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్&zwnj
నవతెలంగాణ-టేకుమట్ల
గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రాఘవ రెడ్డి పేట, ఆరెపల్లి, దుబ్యాల, వెలంపల్లి, ఏంపెడు గ్రామాల్లో రూ.50 లక్షల
- ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సహకారంతో అభివృద్ధి
- గట్టుమల్లిఖార్జున స్వామి ఆలయ
చైర్మన్ పెరబోయిన రవి యాదవ్
నవతెలంగాణ-వేలేరు
రాష్ట్ర రైతు బంధు సమిత
- కవి, రచయిత నందిని సిధారెడ్డి
నవతెలంగాణ-సుబేదారి
'తెలంగాణలో నిర్భంద కాలంలో ప్రజల్లో చైతన్యాన్ని, ధైర్యాన్ని, స్పూర్తిని నింపిన గొప్ప కవి, రచయిత, ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు' అని కవి,రచయిత నందిని సిధా
- కార్మిక సంఘాల పిలుపు..
- ఈ నెల 12న జిల్లా సదస్సు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మార్చి 28, 29 తేదీలలో నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు పి
నవతెలంగాణ-ఖానాపురం
ఈ నెల 5న నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించనున్న వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో
- కార్పొరేషన్ ఈడీ మాధవిలత
పేద దళితుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఎస్సీ కార్పొ రషన్ అనేక పథకాలు అమలు చేస్తోందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) మాధవి లత తెలిపారు. జూనియర్ అసిస్టెంట్
- ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం
- ఆశాలకు స్మార్ట్ఫోన్ల పంపిణీ..
నవతెలంగాణ- హనుమకొండ చౌరస్తా
ఆశా కార్యకర్తలు టెక్నాలజీని వినియోగించుకుని ప
నవతెలంగాణ-వెంకటాపురం
అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మహిళా శిశుసంక్షేమ శాఖకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు తహసీల్దార్ నాగరాజుకు గుర
నవతెలంగాణ-నెల్లికుదురు
గ్రామాల అభివద్ధికి ఎల్ఐసీ తోడ్పాటు అందిస్తుందని ఆ సంస్థ వరంగల్ డివిజన్ మార్కెటింగ్ మేనేజర్ (డీఎంఎం) వెంకటేశ్వరరావు, ఎంఎస్ చిరంజీవి, మహబూబాబాద్ బ్రాంచ్ సీ
నవతెలంగాణ-నెల్లికుదురు
గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలని జీఎంపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని ఎర్రబెల్లిగూడెం, మేచరాజుపల్లి గ్రామాల్లోని
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నివారణ సాధ్యమని తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మండలంలోని అమ్మాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులతో రూ.1.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 10 కమ్యూనిటీ సీసీ కెమ
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని బుసాపురం గ్రామ అభివద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ సింగం శ్రీలత చంద్రయ్య జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్యకు గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఆమె వి
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని అకినేపల్లి మల్లారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులను మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వత్సవాయి శ్రీధర్ వర్మ గురువారం ప్రారంభించారు. మండల పరిషత్ నిధుల
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే శంకర్నాయక్ సహకారంతో ముందుకు పోతున్నామని జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మండలం లోని వావిలాల గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద
- పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి
నవతెలంగాణ-నెల్లికుదురు
'మన ఊరు-మన బడి' కార్యక్రమం అభినందనీయ మని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆ సంఘం మండల అ
- స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జనార్ధన్రెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఈ-హెల్త్ ప్రొఫైల్ నిర్వహణపై గ్రామీణ ప్రజానీకానికి మరింత అవగాహన కల్పించాలని స్టేట్&zwnj
నవతెలంగాణ-హసన్పర్తి
విద్యార్థులు సేవా భావాన్ని అలవర్చుకొని సమాజ హితానికి దోహదపడాలని ఎన్ఎస్ఎస్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ కేసిరెడ్డి అన్నారు. గ్రేటర్ 55వ డివిజన్ కేశవ మహిళా డిగ్
- నేటి నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభం
- కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ - ములుగు
ప్రయోగాత్మకంగా హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ములుగు జిల్లాలో నిర్వహించనున్నట్టు
- సర్వే చేపట్టి సమస్య పరిష్కరిస్తామన్న ఎంపీపీ
నవతెలంగాణ-శాయంపేట
శాయంపేట- మైలారం గ్రామా ల మధ్య పశు వైద్యశాల సమీపంలో నిర్మిస్తున్న హై లెవల్ వంతెన నిర్మాణ పనులను బుధవారం రైతులు అడ్డుకున్నారు. 50మీటర్ల
పరకాల : పట్టణంలో నూతనంగా నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రి కోసం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం రెవెన్యూ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, వ్యవసాయ మార్కెట్ ఆవరణ, ఎంపీడీ
నవతెలంగాణ-స్టేషన్ఘన్పూర్
సీఎం కేసీఆర్ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో నాయకులు వంగప
- 15ఏండ్లుగా పేదల ఎదురుచూపులు
- దళారుల చేతిలోకి ఐదెకరాల భూమి
- ప్లాటుకు రూ.10 వేలు వసూలు చేస్తున్న దళారులు !
- నగరంపల్లి గ్రామంలో ఘటన
<
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఈనెల 4వ తేదీ నుంచి 6వతేదీ వరకు వరంగల్ పోలిస్ కమిషనరేట్ వార్షిక స్పోర్ట్స్ అండ్ మీట్ 2022 నిర్వహిస్తున్నట్లుగా వరంగ ల్ పోలిసు కమిషనరేట్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ తూర్పు నియోజకవర్గం అధికార టీఆర్ఎస్ పార్టీలో అందరూ ప్రముఖులే ఉన్నారు. దీంతో వచ్చే శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్కు ఇప్పటి నుండే పావులు కదుపుతున్నారు. ఈ
నవతెలంగాణ-బయ్యారం
అమెరికా నాటో కూటమి ఆధిపత్య విధానాల మూలంగా తలెత్తిన ఉక్రెయిన్ రష్యా సైనిక బలగాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నిలిపివేసి శాంతి నెలకొల్పే విధంగా ఐక్యరా జ్యసమితి కృషిచేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా మహబూ
నవతెలంగాణ-బయ్యారం
అన్ని రంగాలలో పిల్లలందరినీ ప్రోత్సహించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ కావ్య అన్నారు. బుధవారం బయ్యారం అంగన్వాడీకేంద్రంలో మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా స్త్రీ పురుషుల సమానత్వం గురించి సమావేశం నిర్
నవతెలంగాణ-బయ్యారం
దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని, కనీసం అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని కేవీపీఎస్ మండల అధ్యక్షుడు బల్లెం ఆనందరావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని కొత్తపేటలో మంద దేవదానం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంల
నవతెలంగాణ-భూపాలపల్లి
పెండింగ్ ఫైళ్లను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కలెక్టర్ కార్యాలయ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాల యంలోని తన చాంబర్లో కలెక్టరేట్&zwn
- ఘనంగా ఎమ్మెల్యే రాజయ్య 62వ జన్మదిన వేడుకలు
నవతెలంగాణ-స్టేషన్ఘన్పూర్
ఎల్లవేళలా ఎమ్మెల్యే రాజయ్య రాజకీయంగా ఉన్నతస్థితిలో ఉండాలని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజే
నవతెలంగాణ-మరిపెడ
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. బుధవారం మరిపెడ మునిసిపల్ కేంద్రంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వరంల
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-రేగొండ
గ్రామాల అబివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని దామరంచపల్లి గ్రామంలో రూ.25లక్షలతో సీసీ రోడ్డు
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసుకునేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మెన్లు సమన్వయంతో పనిచేసి కార్పోరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాలని పంచాయతీరాజ్శాఖ మంత్ర
నవతెలంగాణ-కాశిబుగ్గ
ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళల అండగా ఉంటుందని 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ అన్నారు. బుధవారం కాశిబుగ్గ పీహెచ్సీలో ఆశ వర్కర్లకు 19వ డివిజన్ కార్పొర
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ.
విశ్రాంత పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అసోసియేషన్ కార్యాలయాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తానని ప
- డీఈఓ జీ పాణిని
నవతెలంగాణ - ములుగు
పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ జీ పాణిని తెలిపారు. ఉత్తమ ఫలితాల సాధన కోసం డీసీఈబీ ఆధ్వర్యంలో '40 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణ
నవతెలంగాణ - ములుగు
జిల్లా కేంద్రంలోని ప్రేమ్నగర్ గ్రామానికి చెందిన దళిత, లంబాడి రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని అడిషనల్ కలెక్టర్ వైవీ గణేష్కి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవార
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
- కేంద్ర కమిటీ సభ్యులు జీ నాగయ్య
నవతెలంగాణ-నర్సంపేట
పేదల సంక్షేమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరిస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ-శాయంపేట
గ్రామాలలో అక్రమంగా కొనసాగుతున్న గుడుంబా, గంజాయి, గుట్కా, పేకాట (4జీ) నిర్మూలనకు ప్రతిఒక్కరూ కషి చేయాలని ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు పిలుపునిచ్చారు. పత్తిపాకలో మాదకద్రవ్యాల నివారణపై శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన ఆటో