వరంగల్
నవతెలంగాణ-వెంకటాపురం
భూ క్రమ బద్దీకరణకు సంబంధించిన జీఓ 14ను ఏజెన్సీలో నిలిపేయాలని ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సర్పంచ్ కొర్శా నర్సింహమూర్తి ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బ
పెదాపూర్ పంచాయతీలో భారీ కుంభకోణం..
ఎలుకంటి రవి ఆరోపణలు..
దళితుడైనందుకే అవిశ్వాసం..
నవతెలంగాణ-ఆత్మకూరు
పెద్దాపూర్ ఉపసర్పంచ్ ఎలకంటి రవిపై సొంత టీఆర్ఎస్ పార్టీ వార్డుసభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస
నవతెలంగాణ-వెంకటాపూర్
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమేనని స్థానిక ఎస్ఐ రాధిక అన్నారు. వెంకటాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు సుమలత బదిలీపై వెళ్తుండంతో బుధవారం ప్రధానోపాధ్యాయులు జనగాం బాబురావు ఆధ్వర్యంలో వ
కలెక్టర్ బీ గోపి
నవతెలంగాణ-సంగెం
దళితబంధు లబ్దిదారులు సరైన యూనిట్లను ఎంచుకొని గ్రౌండింగ్ చేయించుకున్నట్లయితే ఫిబ్రవరి నెలాఖరు కల్లా వారి, వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని వరంగల్ కలెక్టర్ బీ గోపి అన్నారు. బుధవా
నవతెలంగాణ-ధర్మసాగర్
మహిళలు ఎవరిమీద ఆధారపడకుండా స్వయం కృషితో ఎదగాలని ధర్మసాగర్ మహిళా పొదుపు సంఘం అధ్యక్షురాలు దాసరి రమాదేవి అన్నారు బుధవారం స్థానిక హనుమాన్ ఆలయం వద్ద ధర్మసాగర్ మహిళా పొదుపు సంఘం16వ వార్షికోత్సవాన్ని వ్య
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
గ్రేటర్ 60వ డివిజన్ టీచర్స్ కాలనీ ఫేజ్-1లో రూ.లు 25లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను బుధవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినరు భాస్కర్, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్స
ఎస్హెచ్జీ మహిళలకు సహకారం అందిస్తా
సర్పంచ్ కుండే మల్లయ్య
నవతెలంగాణ - చెన్నరావుపేట
ఎస్హెచ్జీ మహిళలకు తన వంతు సహకారం అందిస్తానని చెన్నారావుపేట సర్పంచ్ కుండే మల్లయ్య అన్నారు. బుధవారం శ్రీ ధరణి స్వచ
నవతెలంగాణ-ధర్మసాగర్
అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ భూములను పంచాలని సీపీఐ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఎస్సీ కమిటీ హాల్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు సీపీఐ ఉమ్మడి మండలాల కార్యదర
కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు
నవతెలంగాణ-సుబేదారి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. బుధవారం కలెక్టరేట్లో మన ఊరు-మన బడి కార్యక్రమంలోపై సమావేశం నిర్వ
నవతెలంగాణ-హసన్పర్తి
నియోజకవర్గంలోని గ్రేటర్ విలీన గ్రామాల అభివృద్దే లక్ష్యమని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. నియోజకవర్గ పరిధి గ్రేటర్ విలీన గ్రామాలలో రూ.8 కోట్లతో శ్మశాన వాటికలతో పాటు వివిద అభివృద్ది పనులను
ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. బ
ఆంధ్రలోని శ్రీకాకులం జిల్లాలో బిగించిన మీటర్లను సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బృందం
నవతెలంగాణ-నర్సంపేట
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పంప్సెట్లకు విద్యుత్ మీటర్ల బిగింపును వెంటనే వెనక్కి తీసుకోవాలని నర్సంపేట
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని అభివద్ధి పనులపై ప్రత్యేక దష్టి సారించి సకాలంలో పూర్తి చేయించాలని ఎంపీడీఓ చక్రాల సంతోష్ కుమార్ సూచించారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందికి సమీక్ష సమావేశం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మేడారం జాతర హుండీలను బుధవారం హన్మకొండలోని తితిదే కళ్యాణమండపంలో దేవాదాయ శాఖ అధికారులు, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కించారు. మొదటి రోజు 65హుండీలలో కోటీ 34 లక్షల 60 వేల ఆదాయం వచ్చింది. జాతరలో 497 హుండ
అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి
నవతెలంగాణ-సుబేదారి
మహాశివరాత్రి సందర్భంగా సందర్శకుల కోసం ఆలయాల్లో ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో మహా శివరాత్రి ఏర్పాట్లపై ఏసీపీ జితేం
నవతెలంగాణ కాశీబుగ్గ
రైతులు తేమ, చెత్తా, చెదారం లేకుండా శుభ్రపరిచిన నాణ్యమైన మిర్చిని మార్కెట్కు తీసుకురావాలని వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ధిడ్డి భాగ్యలక్ష్మి కోరారు. బుధవారం మిర్చి యార్డులో ఆమె రైతులతో మా
గ్రేటర్ అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
పల్స్ పోలియో, మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమాలను విజయవంతం చేయాలని బల్దియా అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్ అన్నారు. బుధవారం
నవతెలంగాణ-గోవిందరావుపేట.
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మున్సిపల్ కమిషనర్ (వీ ఆర్ఎస్) ముఖ్య దేవి సింగ్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని పస్రా నాగారం, గోవిందరావుపేట, చల్వాయి, దుంపెళ్లిగూడెం
ఎంపీపీ అన్నమనేని అప్పారావు
నవతెలంగాణ - వర్ధన్నపేట
కోవిడ్ బాధితుల కుటుంబాలలోని బాలలను సంరక్షించాలని ఎంపీపీ అన్నమనేని అప్పారావు అన్నారు. బుధవారం స్థానిక రైతు వేదికలో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో చిల్డ్రన్ ఆఫ్&zwnj
వెంకటాపూర్: ఉరేసుకుని మహిళ మృతిచెందిన ఘటన వెంకటాపూర్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రామంజపూర్కు చెందిన గుర్రాల సరిత(33) పంట దెబ్బతినడంతో, డైరీ ఫాంలోని పశువులు మృతిచెందడంతో మానసిక ఆందోళకు గురయ్యింది. దీంతో అప్పులు తీర్చే
నవతెలంగాణ-హసన్ పర్తి
66వ డివిజన్óలోని హసన్పర్తిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కార్పొరేటర్ శివకుమార్ కౌన్సిల్ సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన
నవతెలంగాణ-నర్సంపేట
నర్సంపేటలో జిల్లా కోర్టును ఏర్పాటునకు కృషి చేయాలని న్యాయవాదులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెద్ది దంపతులకు ప
నవతెలంగాణ-శాయంపేట
సీఎం కేసీఆర్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, మాటలతోనే కాలయాపన చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి సాంబయ్య మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. భా
నవతెలంగాణ-సుబేదారి
ఈ నెల 27న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. మంగళవారం అదనపు కలెక్టర్ సంధ్యరాణీ అధ్యక్షతన జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యలో కలెక్టరేట్ సమావేశ మం
రూ.50లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన నవతెలంగాణ-నర్సంపేట
భారత మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు పుట్టిన ఊరు లక్నెపెల్లిని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని లక్నెపెల్
నవతెలంగాణ-శాయంపేట
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వికలాంగులకు వంద శాతం సబ్సిడీతో ఉపకరణాల పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉందని, అర్హులైన దివ్యాంగులు ఆన్లైన్లో ఈనెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి సబిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రిట
ఆర్థిక వృద్ధి చెందినప్పుడే దళిత బంధు సక్సెస్
వారం రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు
కలెక్టర్ గోపి
నవతెలంగాణ-రాయపర్తి
దళిత బంధు పధకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆదర్శానికి చిరునామాగా కిష్టపురం గ్రామాని
జీపీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నాయకుల వినతి
నవతెలంగాణ-నర్సంపేట
గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులకు జీఓ 60 ప్రకారం వేతనాలను చెల్లించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన క
నవతెలంగాణ- హన్మకొండ
గ్రేటర్ 31 వ డివిజన్ న్యూ శాయంపేట పరిధిలో మంగళవారం కార్పొరేటర్ మామిండ్ల రాజు నూతనంగా ఏర్పాటుచేసిన లెక్చరర్స్ కాలనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్లోని కాలనీవాసులంతా ఐక్యమత్యంతో
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
గ్రేటర్ వరంగల్లోని కార్పొ రేటర్లు అంద రూ పార్టీలకతీతంగా పనిచేసి నగరాన్ని మరింత అభివద్ధి చేయాలని తూర్పు ఎమ్మెల్యే నన్నపు నేని నరేందర్ అన్నారు. గ్రేటర్ సమావేశ మంది రంలో మంగళ వారం బల్దియా మే
నవతెలంగాణ-సంగెం
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి అసువులు బాసిన గవిచర్ల గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ బుట్టి సంతోష్ యాదవ్ కుటుంబానికి అండగా ఉంటామని మండలానికి చెందిన తోటి పోలీసు మిత్రులు ముందుకొచ్చారు. మండలంలోని గవిచర్ల,
నవతెలంగాణ-తాడ్వాయి:
మేడారంలో సమ్మక్క-సారలమ్మకు నేడు (బుధవారం) తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరిగిన మహా జాతర తల్లుల వనప్రవేశంతో ముగిసిన విషయం తెలిసిందే. గుడిమెలిగె పండుగ నుంచి తల్లుల వనప్రవేశం అయ్
రఘునాథ్పల్లిలో 150
ఎకరాల్లో ఫాం ల్యాండ్
వినియోగదారుల స్థలాల్లో
చెట్ల పెంపకంతో ఆదాయం
విశాలమైన రహదారులు,
సకల సౌకర్యాలు..
చైర్మన్ జీ గోపిరాజు
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
జీఆర్&
నవతెలంగాణ-సంగెం
గ్రామాల్లో పోస్టాఫీసు సేవ లను వినియోగించుకోవాలని ఎంపీపీ కందగట్ల కళావతి, జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం క్రిష్ణా నగర్లో పోస్టాఫీసును వారు ప్రారంభించి మాట్లాడారు. తపాల సేవలను ప్రజలందరూ వినియోగించుకో
నవతెలంగాణ-మట్టెవాడ
టీఎన్జీవోస్ వరంగల్ పట్టణ శాఖ నూతన కార్య వర్గాన్ని వరంగల్లోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఎన్నుకున్నారు. వరంగల్ పట్టణ శాఖ అధ్యక్షుడిగా వెలిశాల రాజు, కార్యదర్శిగా రమేష్ చంద్ర, కోశాధికారిగా
నవతెలంగాణ-నర్సంపేట
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, స్వప్న దంపతుల పెండ్లీ రోజు వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. క్యాంప్ కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై పలురకాల మొక్కల క
నవతెలంగాణ-మట్టెవాడ
గుడిసె వాసులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు తోట భిక్షపతి డిమాండ్ చేశారు. పొడిశెట్టి సరళ అధ్యక్షతన మంగళవారం ఎల్వీఆర్ నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పస్రా గ్రామంలోని ఒక వాటర్ ప్లాంట్ ఎదుటనున్న విద్యుత్ స్తంభాన్ని మంగళవారం సాయంత్రం ఇసుక లారీ ఢకొీట్టింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం మధ్యలోకి విరిగిపోగా.. విద్యుత్ వైర్లు తెగి కింద ప
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
అభ్యుదయ సేవా సమితి, గర్ల్స్ అడ్వకసీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో మంగళవారం బాల్యవివాహాల నిర్మూలన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్స్ప
సందర్శకులకు ఇబ్బందులు తలెత్తొద్దు
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
కాళేశ్వరంలో శివరాత్రి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని, సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తొద్దని భూపాలపల్లి జిల్లా కలెక్టర్&zw
నవతెలంగాణ-మట్టెవాడ
భావితరాలకు ఉద్యమ స్ఫూర్తిని నింపి తెలంగాణ తొలిదశ ఉద్యమ కారుడిగా పేరుపొంది తెలంగాణగాంధీగా గుర్తింపు తెచ్చుకున్న మహానీ యుడు భూపతి కష్ణమూర్తి అని ఏసీపీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుండా ప్రభాకర్ గుప్తా, బీజే
నవతెలంగాణ-గణపురం
వీఆర్ఏల సమస్యలు పరిష్క రించాలని వీఆర్ఏల సంఘం మండలం నాయచకులు కోరారు. సోమవారం స్థానిక తహసీల్ధార్ సతీష్కుమార్కు వారు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. రెవెన్యూ సహాయకుల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ పిలుప
టీఆర్ఎస్ రాష్ట్ర యువనేత, జెడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి
నవతెలంగాణ-లింగాలఘనపురం
రాజకీయంగా జన్మనిచ్చిన ఈ ప్రాంతాన్ని మర్చిపోనని, తన జీవితం ప్రజాసేవకే అంకింతమని టీఆర్ఎస్ రాష్ట్ర యువనేత, జెడ్పీటీసీ గుడి వంశీధర్&z
నవతెలంగాణ-గణపురం
మండలంలోని కర్కపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను సోమవారం సర్పంచ్ పోట్ల నగేష్, ఎంపీటీసీ మారగాని సరస్వతీ శ్రీనివాస్ ప్రారం భించారు. గ్రామాల అభివదికి సీసీ రోడ్లు దోహదపడతాయన్నారు. ఎన్ఆర్ఈజీఎస్
నవతెలంగాణ-స్టేషన్ఘన్పూర్
మండలంలోని ఇప్పగూడెం చింతగట్టు సమ్మక్క-సారలమ్మ జాతర ఈఓ వ్యవహరించిన తీరుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అఖిల పక్షం డిమాండ్ చేసింది. సోమవారం స్టేషన్ఘన్పూర్లో ఏర్పాటు చేసిన అఖిలపక
నవతెలంగాణ-నర్సంపేట
సమిష్టి పొదుపులతోనే ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చని దుగ్గొండి పొదుపు సమితి అధ్యక్షులు అన్నారు. మండలం లోని చంద్రయ్యపల్లి గ్రామంలో చంద్ర పురుషుల పొదుపు సంఘం 16వ వార్షిక మహాసభ సంఘం అధ్యక్షులు కందుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర
నవతెలంగాణ-మల్హర్రావు
మండల కేంద్రమైన తాడిచర్లలోని ఓసీపీిని టీఎస్ జెన్కో అధికారుల బందం సోమవారం పరిశీలించి తనిఖీ చేసింది. టీస్ రీజనల్ కోల్ కంట్రోలర్ డివి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని బందం 2021-22 సంవత్సరానికి గ
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
తెలంగాణ ఆర్టీఐ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు గద్ద తిరుపతి సూచన మేరకు సమాచార హక్కు చట్టం ఫోరం వరంగల్ జిల్లా కో- ఆర్డినేటర్గా ఇక్బాల్ హుస్సేన్ను నియమిస్తూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు విమాల్&zw
నవతెలంగాణ-రేగొండ
మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీలు సబ్ క యోజన సబ్ క వికాస్ వాటర్ షెడ్నిర్మాణాలకు ఎంపికైనట్లు మండల అధికారి సురేందర్ తెలిపారు. సోమవారం మండలంలోని కొడవటంచా గుడిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవ
నవతెలంగాణ-పాలకుర్తి
మాతభాషపై వివక్ష చూపకుండా గౌరవించేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని కేజీబీవీ ప్రత్యేక అధికారి భైరవపాక నవీన సూచించారు. అంతర్జాతీయ మాతభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల గురుకుల పాఠశాలల