Sunday, May 3, 2026
E-PAPER

కాటారం మండలానికి వరాల జల్లు

మంత్రి శ్రీధర్ బాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రేగులగూడెం సర్పంచ్ ఆమని సురేష్ నవతెలంగాణ – కాటారంమంథని నియోజకవర్గ అభివృద్ధికి...

కవిత నన్ను రూ.10 కోట్లు అడిగింది : కేఏ పాల్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కల్వకుంట్ల కవిత పెట్టిన పార్టీ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు...

వేడి సాంబారులో పడి చిన్నారి మృతి

నవతెలంగాణ- గట్టువేడి వేడి సాంబార్లో పడి బాలిక మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల...

ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం సరికాదు

వెంటనే కొనుగోళ్లు చేపట్టాలి : రైతుల డిమాండ్‌మోపాల్‌, ఆర్మూర్‌, తల్లాడల్లో నిరసననవతెలంగాణ-మోపాల్‌/ఆర్మూర్‌/తల్లాడధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం సరికాదని.. వెంటనే కొనుగోలు...

రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్,...

ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది మృతి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని షాహదరా జిల్లా వివేక్ విహార్...

దురుసుగా ప్రవర్తిస్తే ఇరాన్‌పై మళ్లీ దాడులు: ట్రంప్ హెచ్చరిక

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇరాన్‌పై దాడులను మళ్లీ ప్రారంభించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్...

అనుమతి లేకుండా ఒక్క నౌక కూడా హర్మూజ్ దాటదు: ఇరాన్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హర్మూజ్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని, తమ అనుమతి లేకుండా స్నేహపూర్వక లేదా శత్రు...

హరీష్ రావును కలిసిన మాజీ జెడ్పిటిసి తానాజీ రావు 

నవతెలంగాణ-గాంధారి గాంధారి మాజీ జెడ్పిటిసి సభ్యుడు తానాజీరావు ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న...

సోమవారం నుంచి ఆర్డీఓ కార్యాలయంలో ‘ప్రజావాణి’

నవతెలంగాణ - పరకాల ప్రజల సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఇకపై డివిజన్...
- Advertisement -
Advertisment

Most Popular