Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
Telugu News , NavaTelangana , Telangana , TELUGU NEWS , NEWS , TELANGANA NEWS , INDIA | www.NavaTelangana.com
  • రాష్ట్రాలకు ఆహార కష్టాలు!

  • మిషన్‌ భగీరథ కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాలు పెంచాలి

  • మోడీ-అదానీ బంధమేంటీ..!

  • అదానీపై చర్చంటే భయమెందుకు?

  • సీతారామ పూర్తయ్యేనా...?

  • క్రీడల్లో అగ్రగామిగా తెలంగాణ

  • కమ్యూనిస్టులతో కలిసి సుడిగాలి సృష్టిస్తాం

  • Previous
  • Next
  • రాష్ట్రాలకు ఆహార కష్టాలు!
  • మిషన్‌ భగీరథ కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాలు పెంచాలి
  • మోడీ-అదానీ బంధమేంటీ..!
  • అదానీపై చర్చంటే భయమెందుకు?
  • సీతారామ పూర్తయ్యేనా...?
  • క్రీడల్లో అగ్రగామిగా తెలంగాణ
  • కమ్యూనిస్టులతో కలిసి సుడిగాలి సృష్టిస్తాం

రాష్ట్రీయం

మల్లారెడ్డి సారూ.. మోటారు సైకిళ్లు ఇప్పించండి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటారు సైకిళ్లను వెంటనే అందించాలని తెలంగాణ బిల్డింగ్‌, అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌(సీఐటీయూ అనుబంధం) డిమాండ్‌ చేసింది. పెండింగ్‌లో ఉన్న వేలాది క్లెయిమ్స్‌కు నిధులు విడుదల చేయాలని కోరింది. వెల్ఫేర్‌ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించాలనీ, ఇతర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. మంగళవారం ఈ మేరకు ..
  • మే 7 నుంచి ఎంసెట్‌

  • అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య పెంచేందుకు కృషి

  • గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి

  • సంక్షేమ రాజ్యం కావాలంటే.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలే..

  • ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసులపై దాడులు ఆపాలి

జాతీయం

వామపక్ష అభ్యర్థులను ఎన్నుకోండి

అగర్తలా : త్రిపురలో ప్రజాస్వామ్యాన్నీ, ప్రజానుకూల ప్రభుత్వాన్నీ పునరుద్ధరించేందుకుగానూ వామపక్ష అభ్యర్ధులను ఎన్నుకోవాల్సిందిగా సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ ప్రజలను కోరారు. అంబాసా, సుర్మా కమలాపూర్‌లలో జరిగిన ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగించారు. గత ఐదేండ్ల పాలనలో బీజేపీ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓటమి అనివార్యమని ఆయన వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ..
  • ఇదేం పద్ధతి

  • అదానీ మోసాలను విచారించాలి

  • పౌర హక్కులను కాలరాయటమే

  • ఆర్టీఐ చట్టం నిర్వీర్యం

  • ఉత్తరాఖండ్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు బీజేపీ నేత అరెస్టు

ఎడిట్ పేజ్

చైనా బెలూన్‌ కూల్చివేత ఉదంతం : నీవు నేర్పిన విద్యయే అమెరికా! - నేటి వ్యాసం
ఆదానీ, బీబీసీపై మోడీ మౌనమేల? - నేటి వ్యాసం
గ్రామీణ 'ఉపాధి' చట్టానికి మంగళం? - నేటి వ్యాసం
సిసిఐ 'కృష్ణా'ర్పణం - సంపాదకీయం
మౌలిక సమస్యను విస్మరించిన 2023-24 కేంద్ర బడ్జెట్‌ - నేటి వ్యాసం
బట్టబయలైన అదానీ అవినీతి సామ్రాజ్యం - నేటి వ్యాసం
నేనొక పూలచెట్టునవుతాను - నేటి వ్యాసం
సారాయే కాదు.. సీసా కూడా పాతదే... - సంపాదకీయం
Featured Cartoon

నవచిత్రం

అలరించే భిన్న క్రైమ్‌ థ్రిల్లర్‌

Wed 08 Feb 04:52:49.496885 2023
హీరో ఆది సాయికుమార్‌ క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌ (సియస్‌ఐ) ఆఫీసర్‌గా క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'సీఎస్‌ఐ సనాతన్‌'. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌తో చిత్రం పై అంచనాలు బాగా పెరిగాయి. విక్రమ్‌ అనే ప్రముఖ యువ పారిశ్రామికవేత్త హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్‌ సీన్‌ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్‌ ఇంటెన్స్‌ పర్మార్మెన్స్‌తో, గ్రిప్పింగ్‌ సన్నివేశాలు ఉండనున్నాయి. ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ చిత్రానికి శివశంకర్‌ దేవ్‌ దర్శకత్వం వహించగా, చాగంటి ప్రొడక్షన్‌ బ్యానర్‌లో ఈ సినిమా నిర్మితమైంది. ..
  • నేడు మహిళలకు ఉచిత ప్రదర్శన

    Wed 08 Feb 04:52:32.268761 2023
  • శివరాత్రి స్పెషల్‌ కానుకగా విడుదల

    Wed 08 Feb 04:50:49.959942 2023
  • కవలలు హీరోలుగా సినిమా ప్రారంభం

    Wed 08 Feb 04:53:01.705409 2023
  • దేశం కోసం..

    Wed 08 Feb 04:48:44.763306 2023
  • తెలుగులోనూ హెబ్బులి విజయం ఖాయం

    Wed 08 Feb 04:54:58.159624 2023

క్రీడలు

వేలంలో 409 మంది క్రికెటర్లు

Wed 08 Feb 04:59:15.344746 2023
ముంబయి : మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఆరంభ సీజన్‌ ప్లేయర్ల వేలంలో 409 మంది క్రికెటర్లు రానున్నారు. ఫిబ్రవరి 13న ముంబయిలోని జియో సెంటర్‌లో క్రికెటర్ల వేలం నిర్వహించనున్నారు. 15 దేశాల నుంచి 409 మంది మహిళా క్రికెటర్లు వేలంలో నిలువనున్నారు. వేలంలో నిలిచేందుకు 1525 మంది క్రికెటర్లు దరఖాస్తు చేసుకోగా బీసీసీఐ 246 భారత, 163 విదేశీ క్రికెటర్లను తుది జాబితాకు ఎంపిక చేసింది. ఐదు ప్రాంఛైజీలు వేలంలో గరిష్టంగా 90 మంది క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉంది. వేలంలో ..
  • ఫెన్సర్‌ లోకేశ్‌ స్వర్ణ జోరు

    Wed 08 Feb 05:03:58.547069 2023
  • ముగ్గురు స్పిన్నర్ల ఆలోచన!

    Wed 08 Feb 05:07:13.702325 2023
  • దంత వైద్యుల ధమాకా

    Tue 07 Feb 04:55:34.501655 2023
  • విజేతలు గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ

    Mon 06 Feb 04:22:05.696016 2023
  • జోష్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌

    Mon 06 Feb 04:22:11.569929 2023

బిజినెస్

ఆరేండ్లలో 3,552 విదేశీ కంపెనీల మూత

Wed 08 Feb 04:37:50.814349 2023
న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడు లు, కార్యకలాపాలకు అనేక విదేశీ కంపెనీలు అనాసక్తి చూపుతున్నాయ ని ప్రభుత్వ గణంకాలు చెబుతున్నా యి. గడిచిన ఆరేండ్లలో వేలాది విదేశీ కంపెనీలు మూతపడ్డాయి. 2017 నుంచి 2022 మధ్య భారతదేశంలో మొత్తం 3,552 విదేశీ కంపెనీలు, విదేశీ కంపెనీల అనుబంధ సంస్థలు మూసి వేయబడ్డాయని మంగళవారం రాజ్యసభకు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాతపూర్వకంగా తెలిపింది. ప్రతీ కంపెనీ తన కార్యకలాపా లను మూసివేయాలనేది ఆ యాజమాన్య ప్రత్యేక నిర్ణయమని పేర్కొంది. ఇక్కడి తన ..
  • విదేశాల్లోనూ ఫోన్‌పే సేవలు

    Wed 08 Feb 04:39:28.542747 2023
  • ఐడీఎఫ్‌సీ ఎంఎఫ్‌ నుంచి కొత్త ఫండ్‌

    Wed 08 Feb 04:41:40.554609 2023
  • 15 శాతం మార్కెట్‌ వాటా లక్ష్యం

    Wed 08 Feb 04:42:19.716375 2023
  • అదానీ వ్యవహారం సెబీకి ఎరుక

    Sun 05 Feb 03:59:16.127884 2023
  • జనవరిలో లక్ష టెక్‌ జాబ్‌లు కట్‌

    Sun 05 Feb 03:59:10.449891 2023

అంతర్జాతీయం

టర్కీ, సిరియాల్లో ఐదువేలు దాటిన మృతుల సంఖ్య

Wed 08 Feb 05:14:33.566301 2023
అంకారా : భూకంప మృతుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. వరుస భూకంపాల ధాటికి ఇప్పటివరకు టర్కీ, సిరియాల్లో 5,100 మందికి పైగా మరణించినట్టు అధికారులు తెలిపారు. సోమవారం ఆగేయ టర్కీ, ఉత్తర సిరియాలలో 7.8, 7.6 తీవ్రతతో ప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఏడోరోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. టర్కీలో భూకంప మతుల సంఖ్య 3,500కు చేరుకుందని టర్కీ ఉపాధ్యక్షుడు ఓక్టే ..
  • నా హత్యకు కుట్ర : ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణ

    Sun 29 Jan 05:32:59.629386 2023
  • లండన్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన ఇంటి అద్దెలు

    Sun 29 Jan 05:33:08.977101 2023
  • పత్రికా స్వేచ్ఛ ముఖ్యం

    Sun 29 Jan 05:33:18.201121 2023
  • గాజాపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు

    Sat 28 Jan 03:42:01.143076 2023
  • 9 మంది పాలస్తీనీయుల హత్య

    Fri 27 Jan 03:16:54.322652 2023

మానవి

బలమైన మహిళా శ్రామికశక్తి

Wed 08 Feb 04:30:10.66366 2023
సరళా అహుజా... ఇంటి నుండే అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారు. ఒకప్పుడు ఫ్యాక్టరీలో కుట్టు పనిచేసిన ఈమె ఢిల్లీలోని తన ఇంట్లో షాహీ ఎక్స్‌పోర్ట్స్‌ను ప్రారంభించారు. నేడు ఇది భారతదేశంలో అతిపెద్ద ఎగుమతి సంస్థగా మారింది. అనేక అంతర్జాతీయ క్లయింట్లతో 65శాతం కంటే ఎక్కువ మంది మహిళలు కూడిన బలమైన శ్రామికశక్తిని కలిగి ఉంది. దీని ఎదుగుదల కోసం ఆమె చేసిన శ్రమ, కృషి గురించి నేటి మానవిలో.....
  • ఈ లక్షణాలుంటే...

    Wed 08 Feb 04:28:16.956818 2023
  • ఔషధ గుణాలు ఎన్నో...

    Wed 08 Feb 04:26:14.763364 2023
  • చర్మానికి మేలు చేస్తుంది

    Tue 07 Feb 04:56:39.304135 2023
  • బోలెడు ప్రయోజనాలు

    Tue 07 Feb 04:56:44.965584 2023
  • ఇట్ల చేద్దాం

    Tue 07 Feb 04:56:51.756449 2023

సోపతి

చర్నాకోల

తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

ఆస్పత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్..

కన్యత్వ పరీక్ష అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించడమే..

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు..

పంజాబ్‌ మెయిల్‌కు తప్పిన పెను ప్రమాదం..

ఢిల్లీ మద్యం కేసులో..ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

1300 ఉద్యోగులకు షాకిచ్చిన ‘జూమ్’..

నేడ ఏపీ క్యాబినెట్ భేటీ…

మరిన్ని వార్తలు

సంపాదకీయం

  • సిసిఐ 'కృష్ణా'ర్పణం
    మూసేముందు జిమ్మిక్కులెన్నో! కొన్నింటిని కడుపుమాడ్చి! మరికొన్నింటిని గొంతు నులిమి! ఇంకెన్నింటినో బకాసురుల నోటికందించి! ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటొకటిగా ''కృష్ణా''ర్పణమవుతున్నాయి. మోడీ సింహాసనాధీశుడవడంతో ఊపందుకున్న ప్రక్రియలో తాజాగా బలవబోతున్నది
    సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
    'కొత్త సీసాలో పాత సారా...' బడ్జెట్ల సందర్భంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రతిపక్షాలు చేసే కామెంట్‌ ఇది. కానీ బీఆర్‌ఎస్‌ సర్కారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు చివరి సారిగా ప్రతిపాదించిన పద్దులో... అందునా విత్త మంత్రి హరీశ్‌రావు నాలుగోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 'సారాయే కాదు... సీసా కూడా

ఈ-పేపర్

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. క్యూ ఫీవర్ అలర్ట్
పోలీసు నియామ‌క తుది ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు
ఆ రోజు సెలవు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
దారుణం...కన్నతల్లిని బతికుండగానే పూడ్చి పెట్టి..!
మునుగోడు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి..గెలుపు ఎవరిది..?
లైంగికదాడి నిర్ధారణకు ‘టూ ఫింగర్ టెస్ట్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
సీబీఐ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరమాడుతూ అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు..!
పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
కోమటి రెడ్డి సంచలన ఆడియో లీక్..రేవంత్ కు షాక్
బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆధార్ కార్డుదారులకు అలర్ట్..!
ఇద్దరు మహిళలను బలిచ్చిన దంపతులు..!
ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల కలకలం..!
వాట్సాప్ యూజర్లకు గుడ్​ న్యూస్​..
వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..ఆ తర్వాత..
వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..
నాసిక ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
సీఎం కేసిఆర్ వరంగల్‌ పర్యటనలో ఘోర ప్రమాదం...

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.