ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర
ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ,ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పొతినేని సుదర్శన్రావు అన్నారు. సీపీఐ(ఎం) ప్రజా చైతన్య యాత్ర ఆదివారం మధ్యాహ్నం వెంకటాపురం చేరుకుంది. వెంకటాపురం మండలం ప్రారంభం నుంచి అబేద్కర్ సెంటర్ వరకు సుమారు 500పైగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ముందుగా ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర గ్రామం నుంచి బయలుదేరిన బస్సు చైతన్య యాత్ర తాడ్వాయి, చిన్న ..